శ్రీ తిరుమలనాధ స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్సీ మల్లన్న యాదాద్రి జిల్లా : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటిమామిడి గ్రామంలో వెలసిన శ్రీ తిరుమలనాధ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఉత్సవాలలో భాగంగా టిటిడి ఛైర్మెన్…
దర్శన క్యూలైన్ లో నినాదాలు చేస్తే చర్యలు
టీటీడీని, శ్రీవారి భక్తులను క్షమాపణ కోరిన భక్తుడు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. శ్రీవారి దర్శన క్యూలైన్ లో నిన్న రాత్రి రాజ మహేంద్రవరానికి చెందిన అనురోజు వీర నవీన్ అనే…
19న శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ఉగాది ఆస్థానం
మార్చి 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం తిరుపతి : తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా ఆస్థానం జరుగనుంది. ఇందులో భాగంగా సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం,…
భక్తుల లగేజి కౌంటర్ను పరిశీలించిన ఈవో
ఈవోకు వివరించిన కౌంటర్ సిబ్బంది తిరుపతి : తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన లగేజి డిపాజిట్ కౌంటర్ పని తీరును టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర…
రేపే పుష్ప యాగానికి అంకురార్పణ
భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి ( టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుపతి లోని ప్రసిద్ది చెందిన శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి పుష్ప యాగానికి మార్చి 14న శనివారం…
భక్తులకు నిర్దేశిత సమయంలోనే అనుమతి
సర్వ దర్శనం , రూ. 300 ప్రత్యేక దర్శనం టోకెన్లు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. భక్తుల దర్శనానికి సంబంధించి పలు సూచనలు చేశారు ముఖ్య కార్య నిర్వహణ అధికారి ముద్దాడ…
టిటిడి ట్రస్ట్ లకు రూ.20 లక్షల విరాళం
అందించిన రాజేంద్ర జ్యువెలరీ సంస్థ తిరుపతి : కోట్లాది మంది భక్తులను కలిగిన ఏకైక పవిత్ర స్థలం తిరుమల. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని తలుచుకున్నా లేదా దర్శించుకున్నా, కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఇందులో భాగంగా ప్రతిరోజూ భారీ…
కళ్యాణ మండపం ఏర్పాటుకు సహకరిస్తా
కీలక ప్రకటన చేసిన ఎంపీ డీకే అరుణ రెడ్డి నారాయణపేట జిల్లా : మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ భరత సింహా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నేరడగం గ్రామంలో శ్రీ సిద్ధ లింగేశ్వర పచ్చిమాద్రి…
ఉత్సాహంగా మహిళా ఉద్యోగుల పోటీలు
ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలో మార్చి 9న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎస్వీ ఓరియంటల్…
వైభవంగా కుమార ధార తీర్థ ముక్కోటి
పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి తిరుమల : తిరుమలలో కుమార ధార తీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహించారు. చంద్ర గ్రహణం కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను తీర్థానికి అనుమతించారు. శ్రీవారి సేవకుల సహకారంతో టీటీడీ అన్న ప్రసాద విభాగం సిబ్బంది పాప…
















