శ్రీవారి ఆలయంలో దర్శనం ప్రారంభం
ముగిసిన చంద్ర గ్రహణం భక్తులు క్యూ తిరుమల : శ్రీవారి ఆలయంలో రాత్రి 8 గంటల నుండి భక్తులకు దర్శనం ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.26 నుండి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణయించిన ప్రకారం…
విష ప్రచారంపై కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ
స్పష్టం చేసిన టీటీడీ చైర్మన్ నాయుడు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆయన ఈ మేరకు అధికారికంగా తనపై జరుగుతున్న విష ప్రచారం పట్ల స్పందించారు. టీటీడీ…
శ్రీవారి దివ్య క్షేత్రానికి రూ. 14.25 కోట్లు కేటాయింపు
వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. పాలక మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. నాయుడు మీడియాతో మాట్లాడారు. పార్వతీపురం…
క్యూ లైన్లలో భక్తులు సంయమనం పాటించాలి
భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం వినతి తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. గతకొంత కాలంగా భక్తులు నియమ నిబంధనలు పాటించడం లేదని పేర్కొంది. ప్రతి రోజూ 70 వేల మందికి పైగా…
శారదా పీఠానికే భూములు కేటాయించాలి
వెనక్కి తగ్గిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ : హైదరాబాద్ కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పీఠం భూములు జల మండలికి కేటాయించిన నేపథ్యంలో అక్కడ సాగుతున్న నిర్మాణ…
టిటిడి ఆధీనంలోకి శ్రీ అభయ అనుగ్రహ ఆలయం
ఆలయ అధికారులకు అందజేసిన రికార్డులు తిరుపతి : తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం తిమ్మజికండ్రిగ గ్రామంలోని శ్రీ అభయ అనుగ్రహ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయాన్ని టిటిడిలోకి విలీనం చేసుకునే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కే.…
కనకదుర్గ గుడిలో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు
ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అర్చకులు విజయవాడ: తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం వేకువజామున విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయన బెజవాడలో కొలువు తీరిన కోరిన కోర్కెలు తీర్చే ఇంద్రకీలాద్రిపై…
మార్చి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
వివరాలు వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. మార్చి నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు వెల్లడించింది. మార్చి 2న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల సమాప్తి. 3న కుమారధార తీర్థ ముక్కోటి. చంద్ర…
శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయులు తెప్పపై విహారం తిరుమల : తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత…
శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ తిరుమల : తిరుమలలో ఫిబ్రవరి 26 నుండి మార్చి 2వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో స్వామి పుష్కరిణిలో తెప్పల ట్రయల్ రన్ నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి…
















