వైభవోపేతం శ్రీ వేంకటేశ్వర స్వామి రథోత్సవం
గోవిందా గోవిందా నినాదాలతో మోర్మోగ్రిన క్షేత్రం తిరుపతి : హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉదయం దివ్య మంగళ హారతుల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ…
కల్పవృక్ష వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం
అంగరంగ వైభవోపేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుపతి : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కల్పవృక్ష వాహనంపై ఊరేగారు. నాలుగు మాడ వీధుల్లో…
చిన్నశేష వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం
జూబ్లీహిల్స్ లో శ్రీవారి భక్తుల సందోహం వైభవోపేతం తిరుపతి : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఐదు తలల…
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు వేగవంతం చేయాలి
ఏప్రిల్ 1న శ్రీ సీతారాముల కల్యాణం : టిటిడి జేఈవో వీరబ్రహ్మం తిరుపతి జిల్లా : ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్బంగా ఏర్పాట్లను గురువారం పరిశీలించారు టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం. కీలక సూచనలు చేశారు. ప్రధాన ఆలయం…
హంస వాహనంపై ఊరేగిన శ్రీ వేంకటేశ్వర స్వామి
తొండమాన్ పురం ఆలయంలో బ్రహ్మోత్సవాలు తిరుపతి : తొండమాన్పురం లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా సాగుతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ…
ముగిసిన శ్రీ కపిలేశ్వర స్వామి ఉత్సవాలుఘనంగా నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి : తిరుపతిలోని శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఆధ్వర్యంలో…
పురుషామృగ వాహనంపై శ్రీ సోమస్కంద మూర్తి
భక్తులను అనుగ్రహించిన స్వామి తిరుపతి : తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర ఆలయంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా తొమ్మిదో రోజైన సోమవారం కామాక్షి సమేత శ్రీ సోమస్కంద మూర్తి పురుషామృగ వాహనంపై అనుగ్రహించారు. భజన…
ఆధ్యాత్మిక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీని టెక్నాలజీలోనే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగానూ అభివృద్ధి చేస్తున్నాం అని ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆలయాలు, పుణ్య క్షేత్రాలకు మన రాష్ట్రం ప్రసిద్ధి చెందిందని చెప్పారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకేచోట కొలువైన…
నంది వాహనం కైలాసనాథుడి దర్శనం
శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు తిరుపతి : తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహా శివరాత్రి పర్వదినం రోజైన రాత్రి శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి నంది వాహనంపై అభయమిచ్చారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ…
పరమ శివుని కృప ప్రజలందరిపై ఉండాలి
రామలింగేశ్వర ఆలయంలో కోమటిరెడ్డి పూజలు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆ పరమ శివుడి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించానని చెప్పారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా…
















