తెలంగాణలో రూ. 30 కోట్లతో క్రీడా సదుపాయాల కల్పన
హైదరాబాద్ : తెలంగాణకు ఖేలో ఇండియా యూత్ పోటీల నిర్వహణను కేటాయించడం పట్ల పీఎం మోదీకి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు రూ.30 కోట్లతో క్రీడా సదుపాయాల కల్పన జరిగిందన్నారు.…
మేధావి బిధూరి సోషల్ మీడియాలో వైరల్
ఢిల్లీ : మహిళా క్రికెట్ రంగంలో మరో తార వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఇప్పుడు మేధావి బిధూరి సెన్సేషన్ గా మారారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. తను అనుకోకుండా చేసిన హావభావాలతో కూడిన వీడియోలు ఇప్పుడు చక్కర్లు…
ధృవ్ జురేల్ జోరు.. భారత్ భారీ స్కోర్
శ్రీలంక : కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు లో భారత జట్టు పట్టు బిగించింది. 8 వికెట్లు కోల్పోయి 475 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి ధ్రువ్ జురెల్ అజేయ 95 పరుగులతో క్రీజులో…
దుబాయ్ లో త్వరలో మహిళల ఆసియా కప్
న్యూఢిల్లీ : వచ్చే వారం దుబాయ్లో జరిగే మహిళల ఆసియా కప్లో భారత్ ఫైనల్ వరకు వెళితే బీసీసీఐకి ట్రోఫీని అందించే విషయంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. ఎందుకంటే ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ హోదాలో పాకిస్థాన్కు చెందిన మోసిన్…
అర్జున పురస్కార గ్రహీతలకు సీఎం కంగ్రాట్స్
హైదరాబాద్ : కేంద్ర సర్కార్ తాజాగా అర్జున పురస్కారాలను ప్రకటించింది. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ఎంపికయ్యారు షట్లర్ గాయత్రి గోపీచంద్ , షూటర్ ధనుష్ శ్రీకాంత్. ఈ సందర్బగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి స్పందించారు. అవార్డులు…
ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది కష్టమే ..?
చెన్నై : అందరి కళ్లు మహేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జరిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించలేదు సీఎస్కే జట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…
ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు
ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో తొలిసారిగా ఇండియన్ ప్రిమీయర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేదన్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…
భవిష్యత్ తరాల కోసమే క్రీడా సంస్థ ఏర్పాటు
విశాఖపట్నం జిల్లా : భవిష్యత్ తరాల కోసమే విశాఖపట్నంలో పీవీ సింధు పేరుతో అకాడమీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో పీవీ సింధు తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్…
ఫిఫా వరల్డ్ కప్ అడ్వైజర్ రాజీనామా
అమెరికా : ఇన్ఫాంటినో ప్రైవేట్ ఈక్విటీ ప్రణాళికకు నిరసనగా వైట్ హౌస్ వరల్డ్ కప్ ప్యానెల్లోని ఫిఫా సలహాదారు కార్లోస్ కోర్డెరో శుక్రవారం రాజీనామా చేశారు. వరల్డ్ కప్లో వాటాను విక్రయించాలని ఫిఫా భావిస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను అని మాజీ…
యార్క్ షైర్ తరపున కుల్దీప్ యాదవ్ ఒప్పందం
ఇంగ్లండ్ : భారత జట్టుకు చెందిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్ లోని యార్క్ షైర్ జట్టు తరపున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తనను ఇండియా జట్టుకు ఎంపిక చేయక పోవడం తో ఈ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. భారత జట్టు…
















