ఫెమా కేసులో లలిత్ మోడీకి ఉపశమనం
ఇంగ్లండ్ : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ కు ఆద్యుడిగా భావించే లలిత్ మోడీకి భారీ ఊరట లభించింది.IPL 2009 FEMA కేసులో ట్రిబ్యునల్ నుండి తనకు ఉపశమనం లభించడం విశేషం. దీంతో తను ఇండియాలో పర్యటించేందుకు వీలు కలుగుతుంది. దీని కారణంగా…
శుభ్మన్ గిల్ వల్లే టీమిండియా ఓటమి
చెన్నై : మాజీ క్రికెటర్ , కామెంటేటర్ దినేష్ కార్తీక్ నిప్పులు చెరిగారు. భారత జట్టు వన్డే , టెస్టు జట్లకు కెప్టెన్ గా ఉన్న శుభ్ మన్ గిల్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. తన నిర్వాకం కారణంగా భారత్…
గౌతం గంభీర్ పై కృష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్
చెన్నై : భారత జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు భారత జట్టు మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్. తన నిర్వాకం కారణంగానే ఇండియా దారుణమైన ఓటమిని చవి చూస్తోందని షాకింగ్ కామెంట్స్…
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను వీక్షించిన సీఎం
బెంగళూరు : ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ను వీక్షించడానికి ప్రపంచం మొత్తం ఏకమైన ఈ తరుణంలో, మనం కేవలం ఫుట్బాల్ స్ఫూర్తినే కాకుండా, ఛాంపియన్లను తయారు చేసే క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, పట్టుదల , గౌరవం వంటి విలువలను కూడా వేడుక…
పీవీ సింధు మరిన్ని విజయాలు అందుకోవాలి : సీఎం
హైదరాబాద్ : జపాన్ ఓపెన్ టైటిల్ ను గెలుపొందిన తెలుగు తేజం పీవీ సింధుపై ప్రశంసలు కురిపించారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించిన పి.వి. సింధు టోక్యోలో జరిగిన జపాన్ ఓపెన్లో అద్భుతమైన అటాకింగ్…
రోహిత్ శర్మ రిటైర్మెంట్పై ఊహాగానాలకు తెర
ముంబై : భారత క్రికెట్ కు చెందిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఆదివారం లార్డ్స్ లో ఇంగ్లండ్ తో జరిగే చివరిది మూడో వన్డే అవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తనను బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్…
ఆటగాళ్లపై గౌతం గంభీర్ కు నమ్మకం లేదు : సురేష్ రైనా
చెన్నై : భారత జట్టులో వరుసగా మార్పులు చోటు చేసుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు సురేష్ రైనా. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా జట్టు హెడ్ కోచ్ గా ఉన్న…
వైభవ్ సూర్యవంశీ ఎంపిక కరెక్టు కాదు
హైదరాబాద్ : ప్రముఖ క్రికెట్ అనలిస్ట్, కామెంటేటర్ హర్ష భోగ్లే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్ టూర్ లో భాగంగా శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా టి20 సీరీస్ ను కోల్పోయింది. ఆఖరి మ్యాచ్ లోనూ చేతులెత్తేశారు. ప్రధాన ఆటగాళ్లు ఆశించిన…
వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఎంఎస్ ధోనీ ఆడటం కష్టమే
చెన్నై : భారత దేశ క్రికెట్ రంగంలో అత్యంత జనాదరణ పొందిన ఏకైక క్రికెటర్ జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ. తన సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ పలుమార్లు ఐపీఎల్ టైటిళ్లను స్వంతం చేసుకుంది. పలువురిని మార్చింది సీఎస్కే యాజమాన్యం.…
ఇంగ్లాండ్లో భారత్ పేలవ ప్రదర్శనపై హర్ష భోగ్లే ఆగ్రహం
ఇంగ్లండ్ : ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ర్యాంక్లో ఉన్న భారత జట్టు ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం…
















