హ్యాపీ బర్త్ డే మిస్టర్ కూల్ ధోనీ : విజయ్
చెన్నై : ఇవాళ భారత క్రికెట్ రంగంలో తనదైన ముద్ర వేసిన జార్ఖండ్ డైనమెట్, మాజీ కెప్టెన్ , చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ పుట్టిన రోజు. జూలై 6న ఆయన పుట్టారు. ఈ సందర్బంగా…
అంతర్జాతీయ క్రికెట్ లో వైభవ్ అరుదైన రికార్డ్
హైదరాబాద్ : బీహార్ కు చెందిన వైభవ్ సూర్య వంశీ సంచలనంగా మారాడు. తను అతి పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అరుదైన క్రికెటర్ గా రికార్డ్ సృష్టించాడు. భారత్ తరపున అరంగేట్రం చేసిన అత్యంత పిన్న…
ఐపీఎల్ ఫైనల్స్ను తలపించిన ఏపీఎల్ ఫైనల్స్
గెలిచిన, రన్నర్ రప్గా నిలిచిన జట్లకు లోకేష్ ట్రోఫీ ప్రదానం అమరావతి : ఏపీలోని మంగళగిరిలో నిర్వహించిన ఏపీఎల్ ఐపీఎల్ ను తలపించేలా చేసింది. కూటమి సర్కార్ వచ్చాక ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తోంది.…
రిటైర్మెంట్ పై బెన్ స్టోక్స్ ఎమోషనల్
కీలక వ్యాఖ్యలు చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇంగ్లండ్ : ప్రపంచ క్రికెట్ రంగం నుంచి ఇంగ్లండ్ క్రికెట్ లెజెండ్ బెన్ స్టోక్స్ నిష్క్రమించ బోతున్నాడు. తాను రిటైర్మెంట్ అవుతున్నానని సంచలన ప్రకటన చేశారు. ఇక తాను ఈ సుదీర్గ ప్రయాణం నుంచి…
ఐర్లాండ్ తో సీరీస్ ఓడి పోవడం బాధాకరం
మా వాళ్లు ఇంకా మారాల్సి ఉందన్న అయ్యర్ ఐర్లాండ్ : ఐర్లాండ్ తో జరిగిన రెండు మ్యాచ్ లలో అత్యంత బలమైన భారత జట్టు ఘోరంగా ఓడి పోయింది. ఆటగాళ్ల పేలవమైన ప్రదర్శన తల దించుకునేలా చేసింది. స్వదేశంలో జరిగిన ఐసీసీ…
టీమ్ ఇండియా ఆటతీరుపై గంభీర్ అసహనం
ఐర్లాండ్ తో 2-0 సీరీస్ కోల్పోవడంపై ఆగ్రహం ఐర్లాండ్ : భారత జట్టు ఆట తీరుపై ప్రధానంగా బ్యాటింగ్ లో పూర్ పర్ ఫార్మెన్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. ఇలా ఆడితే భవిష్యత్తులో…
వైభవ్ సూర్యవంశీపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్
తనకు ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు చెన్నై : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ రవి చంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని టీమ్ ఇండియా ఐర్లాండ్ లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా 2…
ఐర్లాండ్ తో ఓటమి పై అయ్యర్ కామెంట్స్
మేం మళ్లీ పుంజుకుంటామని ప్రకటన ఐర్లాండ్ : ఐర్లాండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో అత్యంత బలమైన భారత జట్టు పేలవమైన ఆటతీరును ప్రదర్శించింది. భారీ తేడాతో ఓడి పోయింది. ఈ సందర్బంగా జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్పందించాడు.…
ఎంఎంస్ ధోనీపై సంజు శాంసన్ కీలక కామెంట్స్
ఐపీఎల్ లో మొదటి మూడు మ్యాచ్ ల వైఫల్యంపై కేరళ : టీం ఇండియా స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ లో చేరాక తాను ఆడిన…
భారత జట్టుకు మెంటార్ గా ఎంఎస్ ధోనీ..?
ప్రతిపాదించిన హెడ్ కోచ్ గౌతం గంభీర్ ముంబై : వచ్చే ఏడాది ఐసీసీ ఆధ్వర్యంలో వన్డే వరల్డ్ కప్ 2027 జరగనుంది. ఇప్పటికే హెడ్ కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలోని టీం ఇండియా ఐసీసీ టి20 వరల్డ్ కప్ కైవసం చేసుకుంది.…
















