పోలవరంను సందర్శించిన జీఆర్ఎంబీ చైర్మన్

ప‌నులు త్వ‌రిత‌గ‌తిగ‌న చేప‌ట్టాల‌ని ఆదేశం అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ పోల‌వ‌రం ప్రాజెక్టును త్వ‌రిత‌గ‌తిన చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. ఈమేర‌కు దూకుడు పెంచారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ సంద‌ర్బంగా పోలవరం ప్రాజెక్ట్ ను గోదావరి రివర్ మానేజ్మెంట్ బోర్డు చైర్మన్…

క్వాంటం వ్యాలీకి కేరాఫ్ గా అమ‌రావ‌తి : సీఎం

అమ‌రావ‌తిలో ఇవాళ ప్రారంభించిన చంద్ర‌బాబు అమ‌రావ‌తి : క్వాంటం వ్యాలీకి ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి కాబోతోంద‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగ‌ళ‌వారం దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని నేడు అమరావతిలోముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

దేశానికి దిక్సూచి డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్

ఘ‌నంగా నివాళులు అర్పించిన మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ సూర్య చంద్రులు ఉన్నంత వ‌ర‌కు నిలిచే ఉంటార‌ని అన్నారు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. భార‌త దేశానికి దిక్సూచి అని పేర్కొన్నారు.…

విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ సత్తా చాటాలి

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత అమ‌రావ‌తి : విద్యార్థులు విద్య‌తో పాటు క్రీడ‌ల్లో రాణించాల‌ని పిలుపునిచ్చారు మంత్రి స‌విత‌. త్వ‌ర‌లో రాష్ట్రంలో నూత‌నంగా మ‌రికొన్ని జ్యోతి బా పూలే స్కూళ్ల‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఇందు కోసం స్పోర్ట్స్…

ఆర్టీసీ స‌మ్మె నిర్ణ‌యం స‌రికాదు : మంత్రి

ఉద్యోగులు త‌మ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాలి హైద‌రాబాద్ : ఆర్టీసీ ఉద్యోగులు త‌మ స‌మ్మె విష‌యంపై పున‌రాలించు కోవాల‌ని సూచించారు మంత్రి పొన్నం ప్రభాక‌ర్. తమ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు మహా లక్ష్మీ పథకం కింద ఉచిత బస్సు…

బీజేపీ ప‌టిష్ట‌త కోసం కార్య‌క‌ర్త‌లు కృషి చేయాలి

మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ పిలుపు అనంత‌పురం జిల్లా : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అనంత‌పురం జిల్లాధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొని…

తెలంగాణ‌లో బీజేపీ గాలి వీస్తోంది : రామ‌చంద‌ర్ రావు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో మాదే అధికారం ఖానాపూర్ : తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ గాలి వీస్తోంద‌ని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు. ఖానాపూర్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అద్భుత విజయం సాధించింద‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో వీస్తున్న…

ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్ష ఆగదు

బీసీవై అధ్య‌క్షుడు రామ‌చంద్ర యాద‌వ్ అమ‌రావ‌తి : బీసీవై పార్టీ చీఫ్ రామ‌చంద్ర యాద‌వ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు . రాష్ట్ర కూట‌మి స‌ర్కార్ దిగి వ‌చ్చేంత వ‌ర‌కు తాను ధ‌ర్మ దీక్ష‌ను విర‌మించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. హైదరాబాద్‌లో జరిగిన భూదోపిడీ…

దేశం గ‌ర్వించ ద‌గిన యోధుడు అంబేద్క‌ర్

జ‌యంతి సంద‌ర్బంగా ఘ‌నంగా నివాళులు అమ‌రావ‌తి : భార‌త దేశం గ‌ర్వించ ద‌గిన యోధుడు డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ అని కొనియాడారు ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. ఏప్రిల్ 14న ఆయ‌న జ‌యంతి. ఈ సంద‌ర్బంగా ఇవాళ…

అంబేద్క‌ర్ భార‌తీయ చిహ్నం కాదు ప్ర‌తిఘ‌ట‌న‌కు ప్ర‌తీక‌

ఏప్రిల్ 14న బాబా సాహెబ్ 135వ జ‌యంతి..ఘ‌నంగా నివాళి హైద‌రాబాద్ : భార‌త దేశ రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ 135వ జ‌యంతి ఇవాళ‌. దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14న ప్ర‌జ‌లు ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళులు అర్పిస్తున్నారు. పేద‌లు,…