ఎన్నికల్ ప్రచారంలో విజయ్ హోలోగ్రామ్ వినియోగం
సంచలనంగా మారిన ఆధునిక సాంకేతికత చెన్నై : టీవీకే పార్టీ చీఫ్ విజయ్ తాజాగా చేస్తున్న ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఆయన మిగతా పార్టీల కంటే క్యాంపెయిన్ లో ముందంజలో ఉన్నారు. ప్రత్యేకించి టెక్నాలజీ పరంగా వచ్చిన ఆధునిక మార్పులకు…
చంద్రబాబు విజనరీ లీడర్ : రాష్ట్రపతి
కీలక వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్ అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పనితీరు గురించి ప్రత్యేకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తావించారని తెలిపారు మంత్రి నారా లోకేష్. సోమవారం కేంద్ర మంత్రులు, కూటమికి చెందిన ఎంపీలతో కలిసి…
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మంత్రి లోకేష్ భేటీ
అమరావతి బిల్లు ఆమోదించినందుకు కంగ్రాట్స్ న్యూఢిల్లీ : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. సోమవారం ఆయన మర్యాద పూర్వకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఏపీ రాష్ట్రానికి సంబంధించి రాజధానిగా…
కేటీఆర్ కామెంట్స్ ఎంపీ చామల సీరియస్
ఆయన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ పై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా పాలన సాగిస్తున్న సర్కార్ ను కావాలని బద్నాం చేసేందుకు…
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే పోచారం గుస్సా
నిధులు మంజూరు చేయక పోతే ఎలా..? నిజామాబాద్ జిల్లా : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వంత సర్కార్ పై సీరియస్ కామెంట్స్ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు నిధులు ఇవ్వడం లేదంటూ…
తెలంగాణ రాష్ట్ర మంతటా భగ భగ
వడగాల్పులతో జనం భయం హైదరాబాద్ : ఎండ వేడిమి అంతకంతకూ ఎక్కువవుతోంది. వడగాల్పుల తాకిడి పెరుగుతోంది. దీంతో రాష్ట్ర వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు సోమవారం కీలక ప్రకటన చేసింది. తగు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్పా…
కాళేశ్వరం పునరుద్దరణ పనులపై స్టీరింగ్ కమిటీ
ఏర్పాటు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ : కాళేశ్వరం బ్యారేజి పనులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రోజువారీ పర్యవేక్షణ, స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. పునరుద్ధరణ పనుల అమలుకు నాయకత్వం వహించడానికి,…
స్వదేశీ టెక్నాలజీతో రిఫరెన్సు ఫెసిలిటీ
క్వాంటం వ్యాలీకి కేరాఫ్ కానున్న అమరావతి అమరావతి : ఏపీ రాజధాని అమరావతి క్వాంటం వ్యాలీకి కేరాఫ్ గా మారనుంది. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ఈ రెండు క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీల్లోనూ పూర్తిగా స్వదేశంలో తయారైన ఉపకరణాలనే ఉపయోగించారు. మేధాటవర్స్ లో…
మేనిఫెస్టో ప్రకటించిన టీవీకే విజయ్
అవినీతి రహిత పాలన అందిస్తాం చెన్నై : తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంది. ఏప్రిల్ 23న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ సందర్బంగా అధికారంలో ఉన్న డీఎంకే పార్టీని ఏకి పారేస్తున్నారు టీవీకే పార్టీ చీఫ్ , ప్రముఖ నటుడు దళపతి…
తమిళనాట మరోసారి మాదే అధికారం
నిప్పులు చెరిగిన ఉదయనిధి స్టాలిన్ చెన్నై : ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు తమ వైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు డీఎంకే పార్టీ యువ నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా…
















