జనగణన ప్రక్రియలో భాగస్వాములు కావాలి : సీఎం
స్వీయ జనగణనలో చంద్రబాబు వివరాలు నమోదు అమరావతి : రాష్ట్రంలో ఇవాల్టి నుంచి ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వివరాలను ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. హౌస్ లిస్టింగ్- హౌస్ సెన్సెస్…
కేంద్ర సర్కార్ కు టీడీపీ పూర్తి మద్దతు
మహిళా సాధికారత దిశగా అడుగులు న్యూఢిల్లీ : ఏపీకి చెందిన మహిళా ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఢిల్లీ బాట పట్టారు. పార్లమెంట్ లో మూడు చారిత్రాత్మకమైన బిల్లులు ప్రవేశ పెట్టేందుకు శ్రీకారం చుట్టారు . ఈ సందర్బంగా కేంద్ర సర్కార్…
రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ పనికి రాదు
పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ తేజస్వి సూర్య. గురువారం పార్లమెంట్ సాక్షిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్…
జువ్వలదిన్నెపై మాట్లాడే హక్కు జగన్ కు లేదు
సంచలన కామెంట్స్ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి : జువ్వల దిన్నె పై మాట్లాడే హక్కు జగన్ రెడ్డికి లేనే లేదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 650 హార్స్ పవర్ ఇంజిన్లతో గస్తీ బలపరిచి,…
పేదల పొట్టగొట్టిన గత పాలకులు
నిప్పులు చెరిగిన సీఎం చంద్రబాబుఅమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గత వైసీపీ పాలన పై మండిపడ్డారు. ప్రత్యేకించి మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయన నిర్వాకం వల్లనే ఏపీ…
డీ లిమిటేషన్ వల్ల ఏపీకి తీరని నష్టం
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆవేదన అమరావతి : కేంద్ర సర్కార్ తీసుకు వస్తున్న డీ లిమిటేషన్ బిల్లు వల్ల ఏపీకి లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుందన్నారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. సీఎం చంద్రబాబు…
మత్స్యకారుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం
స్పష్టం చేసిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అమరావతి : మత్స్యకారుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. మత్స్యకారుల డిమాండ్ల మేరకు 2015-16లో 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని, దీనికి సంబంధించిన DPRలను…
శ్రీమన్నారాయణ మహా యజ్ఞానికి జగన్కు ఆహ్వానం
ఏప్రిల్ 19 నుంచి 29వ తేదీ వరకు జరగనున్న యజ్ఞం అమరావతి : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి…
పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్
ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : అన్న క్యాంటీన్లు పేదల ఆకలిని తీరుస్తున్నాయని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో కార్మికులతో కలిసి అన్న క్యాంటీన్ను ప్రారంభించి ప్రసంగించారు. అన్న క్యాంటీన్ ప్రారంభం అనంతరం పేదలకు స్వయంగా భోజనం…
పోలవరం నల్లమల సాగర్ లింక్ : సీఎం
సీడబ్ల్యూసీ నుంచి డీపీఆర్ కు పంపుతుంది అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. 200 టీఎంసీల గోదావరి వరద నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్, నల్లమల సాగర్కు తరలించేందుకు రూ.58,700 కోట్లు ఖర్చు కానుందని అన్నారు.…
















