మత్స్యకారులకు శాటిలైట్ ట్రాన్స్పాండర్లు : డోలా
అమరావతి : సముద్రంలో మత్స్యకారుల భద్రతను పెంచేందుకు శాటిలైట్ ట్రాన్స్పాండర్లు పంపిణీ చేసింది సర్కార్. సముద్రంలో వాతావరణ హెచ్చరికలు, SOS సేవలు , అత్యవసర సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు ఉచిత శాటిలైట్ ట్రాన్స్పాండర్లను పంపిణీ చేస్తోంది. సింగరాయకొండలో మంత్రి…
మన్మోహన్ సింగ్కు బీజేపీ క్షమాపణ చెప్పాలి : సీఎం
తిరువనంతపురం : బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఊరటనిస్తూ తీర్పు చెప్పింది. ఇందులో దివంగత పీఎంకు ఎలాంటి ప్రమేయం లేదని తేల్చింది. ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి ఇచ్చిన తీర్పు…
రేవంత్ రెడ్డిపై దయానిధి మారన్ షాకింగ్ కామెంట్స్
చెన్నై : డీఎంకే ఎంపీ దయానిధి మారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి ఎ . రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తను కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం అయి ఉండి బీజేపీకి ఎలా మద్దతు ఇస్తున్నాడో ఏఐసీసీ…
జార్ఖండ్ ఘటనపై రాహుల్ గాంధీ మౌనమేల..?
హైదరాబాద్ : తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏఐసీసీ మాజీ చీఫ్, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీని ఏకి పారేశారు. ఇవాళ బీజేపీ చీఫ్…
ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి చేయాలి
హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల పురోగతిపై ఆర్ అండ్ బి అధికారులు, వర్క్ ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు. పనుల్లో నిర్లక్ష్యాన్ని, జాప్యాన్ని అస్సలు…
జగన్ రెడ్డీ దమ్ముంటే అసెంబ్లీకి రా : ఎస్. సవిత
అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడుకు డీఎస్సీలు నిర్వహిచడం కొత్త కాదని మంత్రి సవిత అన్నారు. లక్షలాది టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత ఆయన సొంతమన్నారు. అయిదేళ్ల పాటు జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులను, వారి తల్లిదండ్రులను ఊసూరు మనిపించారని…
శాంతి భద్రతలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
అమరావతి : రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఎన్నడూ లేని విధంగా పోలీస్ వ్యవస్థలోని అన్ని శ్రేణుల అధికారులను ఈ సమీక్షలో భాగస్వామ్యులను…
పాదచారుల భద్రతపై దృష్టి సారించాలి
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో పాదచారుల భద్రతపై దృష్టి సారించాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్పష్టం చేశారు. ట్రాఫిక్, రహదారి మౌలిక సదుపాయాలు, వర్షాకాల సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కీలక మీటింగ్ లో 334 రహదారి మౌలిక…
పోస్టల్ ఇన్స్పెక్టర్ కౌశిక్ కు కేంద్ర మంత్రి కంగ్రాట్స్
న్యూఢిల్లీ : కేంద్ర టెలికాం, పోస్టల్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు సర్కిల్లోని బిజినెస్ డెవలప్మెంట్ విభాగం ఇన్స్పెక్టర్ పోస్ట్స్ ఎస్. కౌశిక్ ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తను చేసిన పనికి ఇవాళ దేశంలోని కోట్లాది…
హైడ్రాకు మద్దతుగా కొనసాగుతున్న ర్యాలీలు
హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, పార్కులు , వాగులను పరిరక్షిస్తున్న HYDRAకు మద్దతుగా నగరం అంతటా ర్యాలీలు కొనసాగుతున్నాయి. హైడ్రాను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తమ సంఘీభావాన్ని తెలియ జేస్తున్నారు. దేశంలోనే…
















