ఏబీఎన్ రాధాకృష్ణ బరి తెగించిండు

Spread the love

మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్

అమ‌రావ‌తి : మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. బుధ‌వారం మీడియాతో మాట్లాడాడు. ఆంధ్రజ్యోతి దిన‌ప‌త్రిక‌, ఏబీఎన్ న్యూస్ ఛాన‌ల్ య‌జ‌మాని, ఎండీ వేమూరి రాధాకృష్ణ‌పై తీవ్ర స్థాయిలో భ‌గ్గుమ‌న్నారు. మీడియాను అడ్డం పెట్టుకుని బ‌రి తెగించాడ‌ని ఆరోపించారు. విచిత్రం ఏమిటంటే గంజాయ్ పండించిన వాడి కంటే నీచంగా తయార‌య్యాడ‌ని మండిప‌డ్డారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల దగ్గర కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించి డబ్బు దండుకుంటున్నాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు పేర్ని నాని.

ఏరా నీ స్టూడియో లో పెళ్ళిళ్ళ బ్రోకర్ గా పనులు చేస్తున్నావా అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అమరావతిలో నీ బ్యాచ్ ఎంత డబ్బు పెట్టారో చెప్పాల‌ని నిల‌దీశాడు మాజీ మంత్రి. త‌మ పార్టీ చీఫ్ , మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన ‘మావిగన్’ ప్రతిపాదన రాగానే మీకు భయం పట్టుకుందా? అని నిల‌దీశారు. ఇప్పుడు కాదు క‌దా వందేళ్లయినా అమరావతి పూర్తి కాదన్నారు. అమ‌రావ‌తి పేరుతో టీడీపీ కూట‌మి స‌ర్కార్ రాజ‌కీయం చేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

  • Related Posts

    స్మార్ట్ లాక్ డౌన్ విధించిన పాకిస్తాన్

    Spread the love

    Spread the loveఆర్థిక సంక్షోభం, ఇంధ‌న కొర‌త కార‌ణం పాకిస్తాన్ : పాకిస్తాన్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. దేశ ప్ర‌జ‌ల‌కు ఆందోళ‌న క‌లిగించేలా నిర్ణ‌యం తీసుకుంది. ఈమేర‌కు ప‌శ్చిమాశియాలో చోటు చేసుకున్న యుద్దం కార‌ణంగా దేశ ప్ర‌ధాన‌మంత్రి జాతిని ఉద్దేశించి…

    పిడుగుపాటుపై మరింత అప్రమత్తత అవసరం

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : పిడుగు పాటుకు ప్రజల ప్రాణాలు పోకూడదనే ముందస్తుగా అలెర్ట్ మెసేజ్‌లు పంపిస్తున్నాం అని తెలిపారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. .అయినా అక్కడక్కడా మరణాలు సంభవిస్తున్నాయని ఆవేద‌న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *