ప‌ద్మ‌శ్రీ‌ని తిర‌స్క‌రించిన దిగ్గ‌జ ద‌ర్శకుడు

Spread the love

త‌మిళుల కోసం గొంతు వినిపించిన భార‌తీ రాజా

చెన్నై : త‌మిళ నేల మీద పుట్టిన అరుదైన వ్య‌క్తి, మ‌హ‌ర్షి దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు భారతీ రాజా. ఆయ‌న చివ‌రి శ్వాస వ‌ర‌కు ఈ ప్రాంతం గురించి, ప్ర‌జ‌ల బాగోగుల గురించి ఆలోచించాడు. వారి త‌ర‌పున త‌న గొంతుక‌ను వినిపించారు. శ్రీ‌లంక‌లో త‌మిళులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై త‌ను నిన‌దించాడు. శ్రీలంక తమిళుల దుస్థితి పట్ల కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని భావించి జరిగిన నిరసనల్లో సైతం పాల్గొన్నారు. 2009లో జ‌రిగిన ఆనాటి శ్రీలంక తమిళ సమస్య సమయంలో వార్తల్లో నిలిచారు. త‌ను చ‌రిత్ర సృష్టించారు.

దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా అరుదైన వ్య‌క్తిత్వం క‌లిగి ఉన్నారు. ఆయ‌న సినిమా రంగానికి చేసిన సేవ‌ల‌కు గుర్తింపుగా కేంద్ర ప్ర‌భుత్వం అత్యున్న‌త‌మైన పుర‌స్కారాన్ని ప్ర‌దానం చేసింది. ఇదే క్ర‌మంలో త‌మిళుల ఆత్మ గౌర‌వం ఇనుమ‌డింప చేసేలా ప్ర‌య‌త్నం చేశారు. 2004లో భారత ప్రభుత్వం తనకు ప్రదానం చేసిన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తానని భారతీరాజా ప్రకటించారు. ఆ స‌మ‌యంలో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించారు.

  • Related Posts

    త‌మిళ సినీ రంగానికి భార‌తీరాజా దిక్సూచి

    Spread the love

    Spread the loveప‌ల్లెత‌న‌పు జ్ఞాప‌కాల‌ను ఆవిష్క‌రించిన డైరెక్ట‌ర్ చెన్నై : భారతీయ చలనచిత్ర రంగం తన గొప్ప కథకులలో ఒకరైన #భారతీరాజాని కోల్పోయింది. గ్రామీణ జీవన సౌరభం, మానవ సంబంధాల అందం, ప్రేమలోని స్వచ్ఛత, సామాన్యుల భావోద్వేగాలను ఆయన అద్భుతమైన దృశ్య…

    భారతీరాజా మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు

    Spread the love

    Spread the loveతీవ్ర సంతాపం వ్య‌క్తం చేసిన మాజీ సీఎం జగన్ తాడేప‌ల్లి గూడెం : ప్రముఖ దర్శకుడు, నటుడు, తమిళ సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ సినీ వ్యక్తిత్వం భారతీరాజా మరణం ప‌ట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *