జి7 స‌ద‌స్సు కోసం ఫ్రాన్స్ కు వెళ్లిన మోదీ

Spread the love

స్లోవేకియా లో కూడా ప‌ర్య‌టించ‌నున్న పీఎం

న్యూఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ జీ 7 స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యేందుకు ఫ్రాన్స్ కు బ‌య‌లుదేరి వెళ్లారు. ఇదే స‌మ‌యంలో ఫ్రాన్స్ తో పాటు స్లోవేకియా పర్యటనకు వెళ్లారు. ఈ ఏడాది ప్రారంభంలో అధ్యక్షుడు మాక్రాన్ భారత్‌ను సందర్శించారు, అప్పుడు తమ‌ సంబంధాలను ‘ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచామని పేర్కొన్నారు. ఈ టూర్ సంద‌ర్బంగా ఇరు దేశాల‌లో ఏడు రోజుల పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ ద్వైపాక్షిక, ప్రపంచ అంశాలపై ప్రపంచ నాయకులతో చర్చలు జరుపుతారు. బయలుదేరే ముందు ఇచ్చిన ప్రకటనలో, భారత వ్యూహాత్మక దృక్పథంలో ఫ్రాన్స్‌కు ప్రత్యేక స్థానం ఉందని మోదీ పేర్కొన్నారు.

అలాగే, 1993లో స్లోవేకియా స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత ఒక భారత ప్రధాన మంత్రి ఆ దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి కావడం ఒక చారిత్రక మైలురాయి అని, ఇది ద్వైపాక్షిక సంబంధాలలో పెరుగుతున్న సానుకూలతను మరింత బలపరుస్తుందని ఆయన అన్నారు. భారత వ్యూహాత్మక దృక్పథంలో ఫ్రాన్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో అధ్యక్షుడు మాక్రాన్ భారత్‌ను సందర్శించారు, అప్పుడు మేము మా సంబంధాలను ‘ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచామని పేర్కొన్నారు ప్ర‌ధాని మోదీ.

  • Related Posts

    షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్

    Spread the love

    Spread the loveనోటీస్ పంపిన క్రమశిక్షణ కమిటీ న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ష‌బ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియ‌స్ అయ్యింది. త‌న‌కు షోకాజ్ నోటీస్ పంపింది క్రమశిక్షణ కమిటీ. డబ్బులు ఇచ్చేవాళ్లకు పండబెట్టే వాళ్లకు పార్టీ ముఖ్యులు…

    భాష‌ల‌పై ప‌ట్టు కోసం ప్రాక్టీస్ చేస్తున్నా

    Spread the love

    Spread the loveఎంపీ మ‌హూవా మొయిత్రా కామెంట్స్ న్యూఢిల్లీ : తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మ‌హూవా మోయిత్రా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆమె ఓ ఛాన‌ల్ తో చిట్ చాట్ చేశారు. తాను చిన్నతనంలో హిందీ చదువుకున్నాను, చాలా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *