ఆర్ఎస్ఎస్ చీఫ్ తో సినీ తార‌ల భేటీ

Spread the love

ఆర్ఎస్ఎస్ 100వ వార్షికోత్స‌వం

ముంబై : రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) 100వ వార్షికోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది మ‌రాఠా లోని ముంబై న‌గ‌రంలో. దేశానికి చెందిన వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు , సినీ తార‌లు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ ను క‌లిసేందుకు బారులు తీరారు. ఆయ‌న‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యేందుకు పోటీ ప‌డ్డారు. ఇందులో సినీ న‌టులు ఉన్నారు. రూపా గంగోలీతో పాటు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి కూడా మోహ‌న్ భ‌గ‌వ‌త్ తో చ‌ర్చించారు.

ఈ సంద‌ర్బంగా ఈ ఇద్ద‌రు న‌టులు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భారత దేశాన్ని ప్ర‌భావితం చేస్తున్న వ్య‌క్తుల‌లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ ఒక‌రు అని పేర్కొన్నారు. ఈ కీల‌క స‌మ‌యంలో త‌న‌తో భేటీ కావ‌డం మ‌రింత ఆనందంగా ఉంద‌న్నారు రూపా గంగూలీ, శిల్పా శెట్టి. ఆర్ఎస్ఎస్ వంద‌వ వార్షికోత్స‌వ వేడుక‌ల‌లో భాగం కావ‌డం తాము జీవితంలో మ‌రిచి పోలేమ‌ని అన్నారు. ఈ చారిత్రాత్మ‌క సంద‌ర్బంలో భాగ‌మైనందుకు సంతోషంగా ఉంద‌న్నారు.

  • Related Posts

    తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటా

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున‌ హైద‌రాబాద్ : న‌టుడు అక్కినేని నాగార్జున ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న తెలుగు ఫిల్మ్ చాంబ‌ర్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఫిల్మ్ చాంబ‌ర్ తీసుకునే నిర్ణ‌యాలు క‌ట్టుబ‌డి ఉంటాన‌ని…

    సీఎం జోసెఫ్ విజ‌య్ డ్యాన్స్ వీడియో వైర‌ల్

    Spread the love

    Spread the loveత్వ‌ర‌లో రిలీజ్ కానున్న జ‌న నాయ‌గ‌న్ చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రానికి నూత‌న సీఎంగా ఎన్నికైన ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్ చంద్ర‌శేఖర్ ఇప్పుడు వైర‌ల్ గా మారారు. త‌ను చివ‌రిసారిగా న‌టించిన జ‌న నాయ‌గ‌న్ చిత్రంలో భాగంగా సింగ‌పూర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *