జ‌న‌సేన సంప‌త్ నాయ‌క్ పై జ‌ర్న‌లిస్టులు ఫైర్

Spread the love

నాగేశ్వ‌ర్ కు వ్య‌తిరేకంగా షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ : ప్రొఫెసర్ నాగేశ్వర్ పై.. ఆయనకు మద్దతుగా నిలిచిన జర్నలిస్టులను ఉద్దేశించి జనసేన తెలంగాణ నేత సంప‌త్ నాయ‌క్ తీవ్ర వ్యాఖ్య‌లపై మండిప‌డ్డారు జ‌ర్న‌లిస్టులు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నాగేశ్వర్ కు మద్దతుగా సమావేశం నిర్వహించారు. అదే ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన జనసేన నేతలు జర్నలిస్టులపై నోరు పారేసుకున్నారు.. బూతు పదాలతో రెచ్చి పోయారు. నోటికి ఏది వ‌స్తే అది మాట్లాడారు.

దీంతో ఆగ్రహించిన జర్నలిస్టులు జనసేన నాయకుడు సంపత్ నాయక్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. అయితే తప్పుడు మాటలపై క్షమాపణ చెప్పకుండా ఆవేశంగా ఏదేదో మాట్లాడటానికి సంపత్ నాయక్ ప్రయత్నించడంతో మరింత ఆగ్రహానికి గురైన జర్నలిస్టులు అతన్ని క్షమాపణ చెబుతావా లేదా అని గట్టిగా నిలదీశారు. దీంతో సంపత్ నాయక్ సహా జనసేన నాయకులు మెల్లిగా అక్కడినుండి జారుకున్నారు. మంగ్లీ పై వచ్చిన ఆరోపణల విషయంలో బాధితుల తరపున గట్టిగా మాట్లాడిన సంపత్ నాయక్ ఇపుడు ఎందుకు సైలెంట్ అయ్యారంటూ మండిప‌డ్డారు జ‌ర్న‌లిస్టులు.

  • Related Posts

    సీఎం సిద్ద‌రామ‌య్య రాజీనామాకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

    Spread the love

    Spread the loveడీకే శివ‌కుమార్ కు సీఎం అయ్యేందుకు మార్గం సుగ‌మం బెంగ‌ళూరు : కర్ణాటక గవర్నర్ సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించారు . నిన్న గ‌వ‌ర్న‌ర్ అందుబాటులో లేక పోవ‌డంతో సిద్ద‌రామ‌య్య త‌న అనుచ‌రుల‌తో క‌లిసి గ‌వ‌ర్నర్ కార్యాల‌యంలో కార్య‌ద‌ర్శి ప్ర‌భు…

    గ‌ద్ద‌ర్ ను మోసం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన పాశం యాద‌గిరి హైద‌రాబాద్ : తెలంగాణ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, ఇంటెలెక్చువ‌ల్ గా పేరు పొందిన పాశం యాద‌గిరి నిప్పులు చెరిగారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప‌లువురిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎవ‌ర్రా మీరంతా అంటూ మండిప‌డ్డారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *