హ‌తీరాంజీ మ‌ఠం కేసులో సుప్రీంకోర్టు కీల‌క తీర్పు

అర్జున్ దాస్ కు మ‌ఠాధిప‌తి గా కొన‌సాగింపు

తిరుప‌తి : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్తానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ప్ర‌ధానంగా తిరుప‌తిలోని హ‌తీరాంజీ మ‌ఠం కేసు ఇవాళ విచార‌ణ‌కు వ‌చ్చింది. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు అర్జున్‌దాస్‌పై ఆరోపణల విచారణకు ఏడాదిలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇదిలా ఉండ‌గా హైకోర్టు తీర్పును కొట్టేసింది సుప్రీంకోర్టు. అంతే కాకుండా అర్జున్‌దాస్‌కు మఠాధిపతి హోదా కొనసాగింస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

రిటైర్డ్ జడ్జి వడ్డేపల్లి రామారావుతో విచారణ కమిటీ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది హ‌తీరాంజీ మ‌ఠం కేసు. మఠం ఆస్తుల పర్యవేక్షణకు జస్టిస్ దుప్పల వెంకటరమణ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించి ఏపీ కూట‌మి స‌ర్కార్.మఠం ఆస్తుల జాబితా తయారు చేసి రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం. మ‌రో వైపు ఏడాది లోపు నివేదికను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.

  • Related Posts

    టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం

    తిరుమల : తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి భ‌క్తులు పోటెత్తారు. కోరిన కోర్కెలు తీర్చే క‌లియుగ దైవంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి పేరు పొందారు. ఇందులో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున శ్ర‌మ‌కోర్చి స్వామిని ద‌ర్శించుకునేందుకు పోటీ ప‌డుతుంటారు. గ‌త…

    16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

    తిరుపతి : తిరుప‌తి లోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూలై 17 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలకు ముందుగా జూలై 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ విష‌యాన్ని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *