హ‌తీరాంజీ మ‌ఠం కేసులో సుప్రీంకోర్టు కీల‌క తీర్పు

Spread the love

అర్జున్ దాస్ కు మ‌ఠాధిప‌తి గా కొన‌సాగింపు

తిరుప‌తి : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్తానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ప్ర‌ధానంగా తిరుప‌తిలోని హ‌తీరాంజీ మ‌ఠం కేసు ఇవాళ విచార‌ణ‌కు వ‌చ్చింది. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు అర్జున్‌దాస్‌పై ఆరోపణల విచారణకు ఏడాదిలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇదిలా ఉండ‌గా హైకోర్టు తీర్పును కొట్టేసింది సుప్రీంకోర్టు. అంతే కాకుండా అర్జున్‌దాస్‌కు మఠాధిపతి హోదా కొనసాగింస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

రిటైర్డ్ జడ్జి వడ్డేపల్లి రామారావుతో విచారణ కమిటీ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది హ‌తీరాంజీ మ‌ఠం కేసు. మఠం ఆస్తుల పర్యవేక్షణకు జస్టిస్ దుప్పల వెంకటరమణ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించి ఏపీ కూట‌మి స‌ర్కార్.మఠం ఆస్తుల జాబితా తయారు చేసి రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం. మ‌రో వైపు ఏడాది లోపు నివేదికను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.

  • Related Posts

    లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న లోకేష్

    Spread the love

    Spread the loveత‌మిళ‌నాడులో ప్ర‌సిద్ది చెందిన ఆల‌యం ఇది షోలింగర్ : తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహస్వామి వారిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ఈ ఉదయం…

    జూన్ 4 ఆన్ లైన్ లో వస్త్రాలు ఈ -వేలం

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన తిరుమ‌ల దేవ‌స్థానం తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భ‌క్త బాంధ‌వుల‌కు తీపి క‌బురు చెప్పింది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *