బుర్రా విజ‌య‌శేఖ‌ర్ కు రామ‌కృష్ణ పుర‌స్కారం

Spread the love

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుగా గుర్తింపు పొందారు

హైద‌రాబాద్ : సీనియర్ జర్నలిస్ట్ స్వర్గీయ శ్రీ జాగర్లమూడి రామకృష్ణ ప్రథమ వర్ధంతి సంతాప సభ నేడు నగరంలోని ఎస్.ఆర్.నగర్ లో జరిగింది. రామకృష్ణ పేరిట ఏర్పాటు చేసిన స్మారక పురస్కారాన్ని సీనియర్ జర్నలిస్ట్ బుర్రా విజయశేఖర్ కి అందజేశారు. ఈ సందర్భంగా జాగర్లమూడి రామకృష్ణ వార్తలు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో కె.నారాయణ మూర్తి, డాక్టర్ అంబటి సురేంద్ర రాజు, కొల్లి అరవింద్, వేణుగోపాల్, రాధాకృష్ణ, ఎం.సాగర్ కుమార్, బి.రాములు, ప్రముఖ సామాజిక నేత, అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపక కార్యదర్శి జ్ఞానేశ్వర్, డాక్టర్ నాగరాజ్, కె.ఎన్.ఆర్ మహర్షి, శ్రీ జాగర్లమూడి రామకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు మరిశెట్టి మురళీ కుమార్ లతో పాటు అనేక మంది జర్నలిస్టులు పాల్గొని జాగర్లమూడి రామకృష్ణకు శ్రద్ధాంజలి ఘటించారు.

  • Related Posts

    డిజిట‌ల్ హెల్త్ డేటా పూర్తి చేయాలి : సీఎం

    Spread the love

    Spread the loveమే 31వ తేదీ లోపు డెడ్ లైన్ విధించిన స‌ర్కార్ హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తీసుకు వస్తున్న ఎంప్లాయిస్​ హెల్త్ స్కీమ్​…

    రాజస్థాన్ లో ఇసుక తుపాన్ కల్లోలం

    Spread the love

    Spread the loveఇళ్ళలోకి చొచ్చుకొచ్చి నానా బీభత్సం రాజ‌స్థాన్ : ఇసుక తుపాను దెబ్బ‌కు రాజస్థాన్ విల విల లాడింది. రాజ‌స్తాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భానుడి భగభగలతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *