Category: News
-

ఏపీ స్పీకర్ కు అరుదైన అవకాశం
68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం అమరావతి : ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు అరుదైన అవకాశం లభించింది. ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు బార్బాడోస్ లో జరిగే 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం (సీపీసీ), సీపీఏ సర్వ ప్రతినిధి సభకు హాజరు కానున్నారు. ఈ సందర్బంగా స్పందించారు స్పీకర్. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రతినిధిగా హాజరు కాగలగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సీపీఏ వార్షిక సమావేశం, కామన్వెల్త్ పార్లమెంట్ల నుండి వచ్చే సహచరుల నుండి…
-

ఆటో డ్రైవర్లను మోసం చేసిన సీఎం
సంచలన ఆరోపణలు చేసిన షర్మిల విజయవాడ : హామీలు ఇవ్వడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మించి పోయాడని మండిపడ్డారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ సర్కార్ ను తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత YCP ప్రభుత్వం ఓనర్ కం డ్రైవర్ కింద 2.60 లక్షల మందికి మాత్రమే వాహన మిత్ర ఇచ్చిందని ఎద్దేవా చేశారు. 13 లక్షల మంది ఆటో…
-

బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే తాట తీస్తాం
రెడ్డి సంఘానికి జాజుల స్ట్రాంగ్ వార్నింగ్ హైదరాబాద్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. ఆయన రెడ్డి సంఘానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సమాజంలో అత్యధికంగా 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో చెప్పాలని అన్నారు. ఆయన ప్రధానంగా రెడ్డి జాగృతి సంఘం నేతలు మాధవ రెడ్డి, గోపాల్ రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు…
-

ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపం
మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పీజీ వైద్య సీట్లలో విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు న్యాయం చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీజీ వైద్య సీట్లకు సంబంధంచి 85 శాతం లోకల్స్ కే కేటాయిస్తున్నారని, కానీ తెలంగాణ వరకు వచ్చేసరికి అది పాటించడం…
-

చంద్రబాబూ నకిలీ మద్యంపై చర్యలేవీ..?
ఏపీ సర్కార్ పై భగ్గుమన్న వైఎస్ జగన్ రెడ్డి అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ సీఎం జగన్ రెడ్డి. ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందన్నారు. లిక్కర్ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడ్డమే కాదు, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మీరు దోచుకుంటున్నారని ఆరోపించారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ…
-

ప్రత్యేక గ్రీవెన్స్ తో అందరికీ ఆర్థిక సాయం
రాష్ట్ర బీసీ , సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కడప జిల్లా : అన్ని రంగాలలో ఏపీ దూసుకు పోతోందని చెప్పారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత.స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారన్నారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన 2,90,669 మంది…
-

అంబేద్కర్ విగ్రహం ధ్వంసం వైసీపీ ఆగ్రహం
భూమన ఆధ్వర్యంలో భారీ నిరసన చిత్తూరు జిల్లా : చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహ దహన ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహ దహనం వంటి దారుణ సంఘటనను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు దళిత సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఫైబర్ విగ్రహాన్ని…
-

ఆటో డ్రైవర్లకు ఏపీ సర్కార్ అండ : డిప్యూటీ సీఎం
ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభ కార్యక్రమం విజయవాడ : అన్ని వర్గాలను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఆటో డ్రైవర్ సేవలో అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ సందర్బంగా ఆటో డ్రైవర్ల ఖాతాలో రూ. 15000 జమ చేసింది. భారీ ఎత్తున ఆటో డ్రైవర్లకు లబ్ది చేకూరనుంది. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు తాము అమలు చేస్తున్నామని చెప్పారు…
-

వరకట్న హత్యలలో తెలంగాణ టాప్
14 శాతం పెరుగుల కనిపించింది హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధిలో కంటే నేరాలలో టాప్ లో నిలిచింది. తాజాగా వరకట్న వేధింపులు, హత్యలకు సంబంధించి టాప్ లో నిలిచింది. ఇది విస్తు పోయేలా చేసింది. దేశంలోనే నెంబర్ వన్ గా ఉండడం విస్తు పోయేలా చేసింది. వరకట్న సంబంధిత కేసులలో 14 శాతం పెరుగుదల కనిపించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు సంబంధించి 2023లో 15,000 కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. 6,100 వరకట్న సంబంధిత మరణాలు…
-

గాజా శాంతి పురోగతికి మోదీ స్వాగతం
ట్రంప్ ప్రయత్నం అభినందనీయం ఢిల్లీ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. శనివారం ఆయన అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గాజాలో శాంతి ప్రయత్నాలు నిర్ణయాత్మక పురోగతి సాధిస్తున్నందున అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వాన్ని తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు ప్రధాని. బందీల విడుదల సంకేతాలను ఒక ముఖ్యమైన ముందడుగుగా అభివర్ణించారు. భారతదేశం శాశ్వత శాంతి కోసం అన్ని ప్రయత్నాలను గట్టిగా మద్దతు ఇస్తూనే ఉంటుందని ఆయన…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











