Category: News

  • దేశం కోసం ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త మ‌ర‌ణించారా..?

    దేశం కోసం ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త మ‌ర‌ణించారా..?

    సంచల‌న వ్యాఖ్య‌లు చేసిన అస‌దుద్దీన్ ఓవైసీ హైద‌రాబాద్ : ఎంఐఎం చీఫ్ , ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న ఆర్ఎస్ఎస్ సంస్థ‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం ప్రాధాన్యత సంత‌రించుకుంది. గురువారం ఓవైసీ మీడియాతో మాట్లాడారు. దేశం కోసం ఏ ఒక్క ఆర్ఎస్ఎస్ స‌భ్యుడు మ‌ర‌ణించారా అని ప్ర‌శ్నించారు. ఒక‌వేళ ఉంటే ఆ వివ‌రాలు బ‌హిరంగంగా వెల్ల‌డించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 1930, 1942 లో జ‌రిగిన క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో, బ్రిటిష్…

    Continue Reading

  • రిజ‌ర్వేష‌న్ల కోసం హైకోర్టులో కాంగ్రెస్ పిటిష‌న్లు

    రిజ‌ర్వేష‌న్ల కోసం హైకోర్టులో కాంగ్రెస్ పిటిష‌న్లు

    కీల‌క నిర్ణ‌యం తీసుకున్న బీసీ మంత్రులు హైద‌రాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కీల‌క స‌మావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా సామూహికంగా హైకోర్టులో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని కోరుతూ పిటిష‌న్లు పెద్ద ఎత్తున దాఖ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ బీసీ సంఘాలు పిటిషన్లు సమర్పించనున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి…

    Continue Reading

  • మద్యం అమ్మ‌కాల్లో తెలంగాణ రికార్డ్

    మద్యం అమ్మ‌కాల్లో తెలంగాణ రికార్డ్

    నెల రోజుల్లోనే రూ. 2,715 కోట్ల అమ్మ‌కాలు హైద‌రాబాద్ : అభివృద్ధిలో వెనుకంజ‌లో ఉన్న తెలంగాణ రాష్ట్రం మ‌ద్యం అమ్మ‌కాల్లో, మ‌హిళ‌ల‌పై నేరాల న‌మోద‌లో మాత్రం టాప్ లో కొన‌సాగుతోంది. ద‌స‌రా పండుగ ఈసారి అక్టోబ‌ర్ 2 గాంధీ జ‌యంతి రోజున వ‌చ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్కార్ అన్ని మ‌ద్యం దుకాణాలు, బార్లు, మాంసం, చికెన్, చేప‌ల దుకాణాల‌ను మూసి వేయాల‌ని ఆదేశించింది. దీంతో మ‌ద్యం బాబులు దెబ్బ‌కు ముంద‌స్తుగానే మ‌ద్యం బాటిళ్ల‌ను కొనుగోలు చేశారు.…

    Continue Reading

  • మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశాం : సీఎం

    మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశాం : సీఎం

    అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల సేవలో ప‌థ‌కం ప్రారంభం అమ‌రావ‌తి : సూపర్ సిక్స్ పథకాల అమల్లో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశామని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు చెప్పారు. ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం అమలు చేస్తున్నాం అన్నారు. ఇందు కోసం రూ.10,090 కోట్లు 63.77 లక్షల మంది విద్యార్ధుల తల్లులకు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేశామ‌ని తెలిపారు. ఆడబిడ్డలకు వంటింటి కష్టాలు తీర్చాలని దీపం పథకాన్ని అమలు చేస్తున్నాం అన్నారు సీఎం.…

    Continue Reading

  • ఏపీ స‌ర్కార్ బ‌క్వాస్ : జ‌గ‌న్ రెడ్డి

    ఏపీ స‌ర్కార్ బ‌క్వాస్ : జ‌గ‌న్ రెడ్డి

    సీఎం చంద్ర‌బాబుపై కామెంట్స్ అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ నిర్వాకంపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి. ఏపీలో పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశారంటూ మండిప‌డ్డారు. గ‌త‌ రెండున్నర దశాబ్దాలుగా, వర్షాభావం నెలకొన్న సంవత్సరాల్లో ఆల్మట్టి ఎత్తు పెంపు ప్రభావం చాలా తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎంతగా దెబ్బ తింటున్నాయో, తాగునీరు లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలిసి కూడా చ‌ర్య‌లు తీసుకోక పోవ‌డం…

    Continue Reading

  • ఉద్యోగాలు ఇచ్చే స్తాయికి యువ‌త ఎదగాలి : కేటీఆర్

    ఉద్యోగాలు ఇచ్చే స్తాయికి యువ‌త ఎదగాలి : కేటీఆర్

    బోర‌బండ యువకుల ఆధ్వ‌ర్యంలో డాక్ట‌ర్ గార్డ్ కంపెనీ హైద‌రాబాద్ : ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి జాబ్స్ ఇచ్చే స్థాయికి యువ‌త ఎద‌గాల‌ని పిలుపునిచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. హైద‌రాబాద్ లోని బోర‌బండ‌కు చెందిన యువ‌కులు డాక్ట‌ర్ గార్డ్ కంపెనీని ఏర్పాటు చేశారు. త‌న‌ను స్పూర్తిగా తీసుకుని ఏర్పాటు చేసిన ఈ కంపెనీని సంద‌ర్శించాల్సిందిగా కోర‌డంతో బుధవారం కంపెనీని సంద‌ర్శించారు. వారిని ప్ర‌త్యేకంగా అభినందించారు. ఈ సంద‌ర్బంగా తెలంగాణ భవన్‌ వాటర్‌ ప్రూఫింగ్ పనులు అప్పగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.…

    Continue Reading

  • మిథున్ రెడ్డి కపట నాటకాలు ఇక సాగవు

    మిథున్ రెడ్డి కపట నాటకాలు ఇక సాగవు

    పార్లమెంటరీ పార్టీ చీఫ్‌ లావు క్రిష్ణదేవరాయులు అమ‌రావ‌తి : ఎంపీ మిథున్ రెడ్డిపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు టీడీపీ పార్ల‌మెంట‌రీ అధ్య‌క్షుడు లావు క్రిష్ణ‌దేవ‌రాయులు . ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల జీవితాలను దెబ్బ తీసిన మద్యం కుంభకోణం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైందని అన్నారు . ఈ కుంభకోణంలో వేలాది కుటుంబాలు దెబ్బతిన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా 30 వేల మహిళల తాళి బొట్లు తెగిపోవడం వంటి విషాదకర పరిణామాలు రాష్ట్ర చరిత్రలో మిగిలి పోయాయని ఆరోపించారు. ఈ…

    Continue Reading

  • ప్ర‌తి సంవ‌త్స‌రం డీఎస్సీ నిర్వ‌హిస్తాం

    ప్ర‌తి సంవ‌త్స‌రం డీఎస్సీ నిర్వ‌హిస్తాం

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పెనుకొండ/శ్రీ సత్యసాయి జిల్లా : ఏపీలో ఇక నుంచి ప్ర‌తి సంవ‌త్స‌రం కూట‌మి స‌ర్కార్ మెగా డీఎస్సీ నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తాము కూడా ఏటా ఉచిత డీఎస్సీ శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. డీఎస్సీ అంటేనే టీడీపీ అని, టీడీపీ అంటేనే డీఎస్సీ అని వెల్లడించారు.…

    Continue Reading

  • ప్ర‌జారోగ్యం ఖ‌ర్చులో రూ. 1000 కోట్లు ఆదా

    ప్ర‌జారోగ్యం ఖ‌ర్చులో రూ. 1000 కోట్లు ఆదా

    స్ప‌ష్టం చేసిన మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్అమ‌రావ‌తి : జీఎస్టీ పన్నుల తగ్గింపుతో రాష్ట్ర ఆరోగ్య రంగంలో సుమారు రూ.1,000 కోట్లు వరకు ఆదా కానుందని పేర్కొన్నారు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్. ప్రాణధార మందులపై తగ్గించిన పన్నుతో ప్రజలు నేరుగా కొనుగోలుచేసే మందులు, సర్జికల్స్పై రూ.716 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగే కొనుగోళ్లలో రూ.250 కోట్లు వరకు వ్యయం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో జరిగిన…

    Continue Reading

  • పెన్ష‌న్ల పంపిణీలో దేశంలోనే ఏపీ నెంబ‌ర్ వ‌న్

    పెన్ష‌న్ల పంపిణీలో దేశంలోనే ఏపీ నెంబ‌ర్ వ‌న్

    ప్ర‌క‌టించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పెన్ష‌న్ల పంపిణీలో దేశంలోనే ఏపీ నెంబ‌ర్ వ‌న్ గా ఉంద‌న్నారు. బుధ‌వారం పెన్ష‌న్లు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్బంగా సీఎం మాట్లాడారు.లబ్ధిదారులు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి పింఛను అందిస్తున్నాం అన్నారు. ఒక్క విజయనగరం జిల్లాలోనే ప్రతీ నెలా 2,75,682 మందికి రూ.117 కోట్లు పింఛన్లు రూపంలో ఇస్తున్నామ‌ని తెలిపారు. జ‌గ‌ప‌తిన‌గ‌రం నియోజకవర్గంలో 39,641 మందికి రూ.17…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports