Category: SPORTS

SPORTS

  • భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ కు బీసీసీఐ నివాళి

    భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ కు బీసీసీఐ నివాళి

    అస్సాం వేదిక‌గా ఐసీసీ ఉమెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ ముంబై : భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇటీవ‌లే సింగ‌పూర్ లో మ్యూజిక్ కచేరి సంద‌ర్బంగా వెళ్లిన అనుమాస్ప‌ద స్థితిలో మృతి చెందాడు అస్సాంకు చెందిన భూమి పుత్రుడు, ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందాడు జుబీన్ గార్గ్. ఈ మేర‌కు ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళులు అర్పించింది యావ‌త్ రాష్ట్ర ప్ర‌జానీకం. ఒక రోజు ప్ర‌భుత్వ సెలవు కూడా ప్ర‌క‌టించింది అక్క‌డి ప్ర‌భుత్వం. ఈ…

    Continue Reading

  • ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మ‌న్ కు బిగ్ షాక్

    ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మ‌న్ కు బిగ్ షాక్

    ఆసియా క‌ప్ తీసుకునేందుకు ఇండియా నిరాక‌ర‌ణ‌ దుబాయ్ : గ‌త కొన్ని రోజులుగా కోట్లాది మంది అభిమానుల‌ను అల‌రిస్తూ వ‌చ్చిన ఆసియా క‌ప్ 2025 మెగా టోర్నీ ఆదివారం నాటితో ముగిసింది. ఈ సంద‌ర్బంగా క‌ప్ హాట్ ఫెవ‌రేట్ గా బ‌రిలోకి నిలిచిన భారత జ‌ట్టు అంద‌రూ అనుకున్న‌ట్టుగానే ఆల్ రౌండ్ షోతో ఆక‌ట్టుకుంది. ప్ర‌త్య‌ర్థి జట్ల‌కు చుక్క‌లు చూపించింది. ఆడిని ప్ర‌తి మ్యాచ్ లోనూ విజ‌యం సాధించింది. చివ‌ర‌కు ఫైన‌ల్ మ్యాచ్ లో త‌న చిర‌కాల…

    Continue Reading

  • భార‌త జ‌ట్టుకు బీసీసీఐ న‌జ‌రానా

    భార‌త జ‌ట్టుకు బీసీసీఐ న‌జ‌రానా

    ఆసియా క‌ప్ విజేత‌కు రూ. 21 కోట్లు దుబాయ్ : దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ 2025 ముగిసింది. ఫైన‌ల్ మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగింది. టీం ఇండియా 5 వికెట్ల తేడాతో మ‌ట్టి క‌రిపించింది. విజేత‌గా నిలిచింది. ఈ సంద‌ర్బంగా అద్భుత విజ‌యాన్ని సాధించిన సూర్య‌కుమార్ యాద‌వ్ జ‌ట్టుకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, రాష్ట్ర‌ప‌తి ముర్ము, ఉప రాష్ట్ర‌ప‌తి రాధాకృష్ణ‌న్, ముఖ్య‌మంత్రులు ఎ.…

    Continue Reading

  • భార‌త సైన్యం కోసం సూర్య భారీ విరాళం

    భార‌త సైన్యం కోసం సూర్య భారీ విరాళం

    దుబాయ్ వేదిక‌గా ప్ర‌క‌టించిన కెప్టెన్ దుబాయ్ : దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ 2025 మెగా టోర్నీ ముగిసింది. ఎంతో ఉత్కంఠ భ‌రితంగా సాగింది ఫైన‌ల్ మ్యాచ్ పాకిస్తాన్ తో. ఈ కీల‌క పోరులో టీం ఇండియా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది. దాయాది జ‌ట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. క‌ప్ ను కైవ‌సం చేసుకుంది. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ‌రిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌ను ఆడ‌కుండానే…

    Continue Reading

  • కుల్దీప్ యాద‌వ్ దెబ్బ‌కు పాకిస్తాన్ విల‌విల‌

    కుల్దీప్ యాద‌వ్ దెబ్బ‌కు పాకిస్తాన్ విల‌విల‌

    స‌త్తా చాటిన స్టార్ బౌల‌ర్..నాలుగు వికెట్లు దుబాయ్ : ఆసియా క‌ప్ 2025 ముగిసింది. టీం ఇండియా జైత్ర‌యాత్ర సాగించింది. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఈ మెగా టోర్నీలో స‌త్తా చాటింది. త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ జ‌ట్టుకు చుక్క‌లు చూపించింది. ఏకంగా మూడు సార్లు త‌న‌ను ఓడించింది. భార‌త జ‌ట్టుపై ద్వేషం కక్కుతూ వ‌చ్చిన పాకిస్తాన్ ను కోలుకోలేకుండా చేశారు భార‌త బౌల‌ర్లు. కళ్లు చెదిరేలా అద్బుత‌మైన బంతుల‌తో ఆక‌ట్టుకున్నారు. పాక్ బ్యాట‌ర్లు చేతులెత్తేలా చేశారు.…

    Continue Reading

  • తిల‌క్ వ‌ర్మ సెన్సేష‌న్ పాకిస్తాన్ ప‌రేష‌న్

    తిల‌క్ వ‌ర్మ సెన్సేష‌న్ పాకిస్తాన్ ప‌రేష‌న్

    ఫైన‌ల్ పోరులో స‌త్తా చాటిన తెలుగు కుర్రాడు దుబాయ్ : ఆసియా క‌ప్ 2025 ఫైన‌ల్ మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఈ కీల‌క పోరులో చివ‌ర‌కు విజేత‌గా నిలిచింది సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు . ఎన్నో వివాదాలు, మ‌రెన్నో విమ‌ర్శ‌లు, ఛీత్కారాలు, ద్వేషాల మ‌ధ్య ఈ టోర్నీ కొన‌సాగింది. పాకిస్తాన్ ప‌డుతూ లేస్తూ ఫైన‌ల్ కు చేరుకుంది. కానీ టీమిండియా మాత్రం ఎక్క‌డా తొణ‌క…

    Continue Reading

  • టీం ఇండియా ఆసియా క‌ప్ విజేత

    టీం ఇండియా ఆసియా క‌ప్ విజేత

    5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై గెలుపు దుబాయ్ : సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. త‌మ‌కు ఎదురే లేద‌ని చాటింది. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ 2025 ను కైవ‌సం చేసుకుంది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు పాకిస్తాన్ కు చుక్క‌లు చూపించింది. 5 వికెట్ల తేడాతో కోలుకోలేని షాక్ ఇచ్చింది. భార‌త జ‌ట్టుపై అవాకులు చెవాకులు పేలుతూ వ‌చ్చిన పాకిస్తాన్ కు చెంప చెల్లుమ‌నించిపేలా చేసింది.…

    Continue Reading

  • పింక్ ప‌వ‌ర్ ర‌న్ విజేత‌లు వీరే

    పింక్ ప‌వ‌ర్ ర‌న్ విజేత‌లు వీరే

    వ‌చ్చే ఏడాది ఖండాంత‌రాల‌కు హైద‌రాబాద్ : బ్రెస్ట్ కాన్సర్ పై అవగాహన కోసం నిర్వహించే పింక్ ప‌వ‌ర్ ర‌న్ ను వచ్చే ఏడాది నుంచి ఖండాతరాలకు విస్తరించనున్నట్లు తెలిపారు పింక్ పవర్ రన్ నిర్వాహకురాలు, ఎస్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ సుధారెడ్డి . హైదరాబాద్ లో గత ఏడాది నిర్వహించిన రన్ విజయవంతం కావటం తమను ఉత్సాహ పరిచిందని తెలిపారు. తొలి విజయం బ్రెస్ట్ కాన్సర్ పై అవగాహనను మరింత ముందుకు వెళ్లేలా చేసిందన్నారు. ఆ స్ఫూర్తితోనే…

    Continue Reading

  • భాగ్య‌న‌గ‌రం పింక్ మ‌యం : సుధారెడ్డి

    భాగ్య‌న‌గ‌రం పింక్ మ‌యం : సుధారెడ్డి

    ఎంఈఐఎల్, సుధా రెడ్డి ఫౌండేష‌న్ హైద‌రాబాద్ : బ్రెస్ట్ క్యాన్స‌ర్ పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు సుధా రెడ్డి ఫౌండేష‌న్ , మేఘా కంపెనీలు సంయుక్తంగా ఆదివారం నెక్లెస్ రోడ్ వేదిక‌గా పింక్ ప‌వ‌ర్ ర‌న్ నిర్వహించారు. ఈ పరుగు ఒక ప్రవాహంలా హుస్సేన్ సాగర్ పక్కనే సాగింది. పది కిలోమీటర్ల పరుగును అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన ముగ్గురు మహిళలు, పురుషులకు ట్రోపీలతో పాటు ప్రైజ్ మనీ అందించారు. అదే విధంగా ఐదు కిలోమీటర్ల పరుగును…

    Continue Reading

  • మిథున్ మ‌న్హాస్ బీసీసీఐ చీఫ్

    మిథున్ మ‌న్హాస్ బీసీసీఐ చీఫ్

    ఉపాధ్య‌క్షుడిగా రాజీవ్ శుక్లా ముంబై : ప్ర‌పంచ క్రికెట్ రంగంలో అత్యధిక ఆదాయం క‌లిగిన క్రీడా సంస్థ‌గా పేరు పొందింది భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) . తాజాగా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో మాజీ క్రికెట‌ర్, ఆల్ రౌండ‌ర్ గా గుర్తింపు పొందిన ఒక‌ప్ప‌టి ఢిల్లీ కెప్టెన్ మిథున్ మ‌న్హాస్ బీసీసీఐ నూత‌న అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. ముంబై వేదిక‌గా జ‌రిగిన బీసీసీఐ కార్యాల‌యంలో ఈ నిర్ణ‌యాన్ని ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా ప్ర‌క‌టించారు. కెరీర్ ప‌రంగా మ‌న్హాస్…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports