భారత మ‌హిళా ఫుట్‌బాల్ జ‌ట్టుకు మోదీ కంగ్రాట్స్

శాఫ్ మ‌హిళా ఛాంపియ‌న్ షిప్ కైవ‌సం చేసుకున్న టీం

న్యూఢిల్లీ : గోవాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 3-1 తేడాతో ఘనవిజయం సాధించడం ద్వారా, భారత్ ఆరవసారి,, ఏడేళ్ల విరామం తర్వాత మొదటిసారిగా SAFF మహిళా ఛాంపియన్‌షిప్ ఫుట్‌బాల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది . ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స్పందించారు. SAFF మహిళా ఛాంపియన్‌షిప్ 2026 గెలిచిన భారత మహిళా ఫుట్‌బాల్ జట్టుకు అభినందనలు. టోర్నమెంట్ అంతటా వారు అద్భుతంగా ఆడారు. ఇది భవిష్యత్తులో మరింత మంది యువతను ఫుట్‌బాల్ ఆడేలా ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. జట్టుకు వారి భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు అని మోదీ ‘X’ వేదికగా పేర్కొన్నారు.

మహిళా ఛాంపియన్‌షిప్ 2026 గెలిచిన భారత మహిళా ఫుట్‌బాల్ జట్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అభినందించారు. ఇది భవిష్యత్తులో మరింత మంది యువతను ఫుట్‌బాల్ ఆడేలా ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. భారత్ ఆరవసారి , ఏడేళ్ల విరామం తర్వాత మొదటిసారిగా SAFF మహిళా ఛాంపియన్‌షిప్ ఫుట్‌బాల్ టైటిల్‌ను కైవసం చేసుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. రాబోయే రోజుల్లో మ‌రింత‌గా రాణించాల‌ని, మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ఆకాంక్షించారు.

  • Related Posts

    భ‌విష్య‌త్ త‌రాల కోస‌మే క్రీడా సంస్థ ఏర్పాటు

    విశాఖ‌ప‌ట్నం జిల్లా : భ‌విష్య‌త్ త‌రాల కోస‌మే విశాఖ‌ప‌ట్నంలో పీవీ సింధు పేరుతో అకాడమీని ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధు. విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో పీవీ సింధు తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్…

    ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ అడ్వైజ‌ర్ రాజీనామా

    అమెరికా : ఇన్‌ఫాంటినో ప్రైవేట్ ఈక్విటీ ప్రణాళికకు నిరసనగా వైట్ హౌస్ వరల్డ్ కప్ ప్యానెల్‌లోని ఫిఫా సలహాదారు కార్లోస్ కోర్డెరో శుక్ర‌వారం రాజీనామా చేశారు. వరల్డ్ కప్‌లో వాటాను విక్రయించాలని ఫిఫా భావిస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను అని మాజీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *