ఏపీలో న‌లుగురు ఐఏఎస్ ఆఫీస‌ర్ల బ‌దిలీ

Spread the love

ఉత్త‌ర్వులు జారీ చేసిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు న‌లుగురు ఐఏఎస్ ల‌ను బ‌దిలీ చేసింది.
ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఉత్త‌ర్వులు జారీ చేశారు. సురపతి ప్రశాంత్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయ‌న‌ పోలవరం జిల్లా సంయుక్త కలెక్టర్‌గా నియమితులయ్యారు; అలాగే ఆయనకు రాంపచోడవరం ITDA ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. వైఖోమ్ నిడియా దేవి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సంయుక్త కలెక్టర్‌గా నియమితులయ్యారు. విజయవాడ: పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలుగురు IAS అధికారులను బదిలీ చేసింది.

సీఎస్ జి. సాయి ప్రసాద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. శుభమ్ నోఖ్వాల్ బదిలీ అయ్యారు. పోలవరం జిల్లా, చింతూరు ITDA ప్రాజెక్ట్ అధికారిగా నియమితులయ్యారు. ఆయనకు చింతూరు సబ్-కలెక్టర్‌గా కూడా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్. వైశాలి బదిలీ అయ్యారు. ఆమెను ITDA ప్రాజెక్ట్ అధికారిగా నియమించారు. . ఆమెకు పార్వతీపురం సబ్-కలెక్టర్‌గా కూడా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

  • Related Posts

    అమ‌రావ‌తి రైతుల‌కు అన్యాయ జ‌ర‌గ‌దు

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి రైతుల‌కు సంబంధించి భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. స్వ‌చ్చంధంగా త‌మ భూముల‌ను…

    ఆప‌రేష‌న్ స‌క్సెస్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు రెస్ట్

    Spread the love

    Spread the loveవెల్ల‌డించిన జ‌న‌సేన పార్టీ కార్యాల‌యం అమ‌రావ‌తి : జ‌న‌సేన పార్టీ చీఫ్‌, ఏపీ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఆప‌రేష‌న్ విజ‌య‌వంతంగా జ‌రిగింది. ఇదిలా ఉండ‌గా శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనా పరమైన విషయాలపై…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *