ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ అరెస్ట్ పై ప‌వ‌న్ కామెంట్స్

కేసు న‌మోదు చేశారని, ఇక వ‌దిలేయండి

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిన్నంతా పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది మాజీ ఎమ్మెల్సీ, ప్ర‌ముఖ ఎన‌లిస్ట్ ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ రావు వ్య‌వ‌హారం. ఆయ‌న జ‌న‌సేన పార్టీ గురించి, ప్ర‌త్యేకించి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాదెండ్ల మ‌నోహ‌ర్ గురించి చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. చివ‌ర‌కు ఆయ‌న‌పై కేసు కూడా న‌మోదు చేసేంత దాకా వెళ్లింది. అయితే నాగేశ్వ‌ర్ రావును అరెస్ట్ చేసేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన పోలీసులు తెలంగాణ‌కు రానున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. లా అండ్ ఆర్డ‌ర్ కు భంగం క‌లుగుతుంద‌ని ఖాకీల‌ను నాగేశ్వ‌ర్ రావు ఇంటి ముందు మోహ‌రించారు.

దీనిపై స్పందించారు ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్. త‌న‌పై ఆన్ లైన్ వేదిక‌గా ల‌క్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఈ మేర‌కు స్వ‌యంగా డీజీపీ సీవీ ఆనంద్ ను క‌లిసి ఫిర్యాదు చేశారు. ఇదే స‌మ‌యంలో ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ రావు అంశంపై తీవ్రంగా స్పందించారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ . ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇప్ప‌టికే త‌న‌పై కేసు న‌మోదు చేశార‌ని, త‌న‌ను అరెస్ట్ చేయాలంటూ వ‌స్తున్న ఒత్తిడిని తాను అర్థం చేసుకోగ‌ల‌న‌ని, తాను ఎలా చెబుతానంటూ తిరిగి ప్ర‌శ్నించారు. అది జ‌రిగి పోయిన వ్య‌వ‌హారం, ఇక వ‌దిలి వేయాల‌ని కోరారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *