Author: VijayaBhaskar

  • ఆల్మ‌ట్టి ఎత్తు పెంచితే సీఎం మౌన‌మేల‌..?

    ఆల్మ‌ట్టి ఎత్తు పెంచితే సీఎం మౌన‌మేల‌..?

    నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత పాల‌మూరు జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె ఈఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశారు. జాగృతి జ‌నం బాట కార్య‌క్ర‌మంలో భాగంగా పాల‌మూరు జిల్లాలో ప‌ర్య‌టించారు. ఉద్దండాపూర్, క‌రివెన గ్రామాస్తుల‌తో మాట్లాడారు. పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టు 80 శాతం ప‌నులు పూర్త‌య్యాయ‌ని, ఇంకా 20 శాతం మాత్ర‌మే ప‌నులు కావాల్సి ఉంద‌న్నారు. కాంగ్రెస్ స‌ర్కార్ వ‌చ్చి 2…

    Continue Reading

  • నిర్వాసిత రైతుల‌ను ఆదుకోవాలి : క‌విత

    నిర్వాసిత రైతుల‌ను ఆదుకోవాలి : క‌విత

    మార్కెట్ ధ‌ర‌ను చెల్లించాల‌ని డిమాండ్ పాల‌మూరు జిల్లా : జాగృతి జ‌నం బాట కార్య‌క్ర‌మంలో భాగంగా మంగ‌ళ‌వారం పాల‌మూరు జిల్లాలో ప‌ర్య‌టించారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఈ సంద‌ర్బంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో కీలకమైన ఉద్దండపూర్ జలాశయంలోని నిర్వాసిత రైతులను కలిశారు. వారి సమస్యలను సావ‌ధానంగా విన్నారు. ఇప్ప‌టికే ప్రాజెక్టుకు సంబంధించి 80 శాతం ప‌నులు పూర్త‌య్యాయ‌ని తెలిపారు. ఇంకా 20 శాతం ప‌నులు పూర్తి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. భూ నిర్వాసితుల హ‌క్కుల‌ను…

    Continue Reading

  • విద్యార్థుల ఆరోగ్యంపై మంత్రి స‌విత ఆరా

    విద్యార్థుల ఆరోగ్యంపై మంత్రి స‌విత ఆరా

    మొంథా తుపాను ప్ర‌భావంపై జ‌ర జాగ్ర‌త్త అమ‌రావ‌తి : రాష్ట్రంలోని వివిధ సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో చ‌దువుకుంటున్న బీసీ విద్యార్థుల‌ను కాపాడు కోవాల్సిన బాధ్య‌త ఉంద‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి ఎస్. స‌విత‌. మంగ‌ళ‌వారం ఆమె త‌న కార్యాల‌యంలో స‌మీక్ష చేప‌ట్టారు. ప్ర‌స్తుతం ముంథా తుపాను కొన‌సాగుతోందని, దీని కార‌ణంగా పెద్ద ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయ‌ని తెలిపారు. అంద‌రూ అప్ర‌మత్తంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు మంత్రి. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ల ఆదేశాలను…

    Continue Reading

  • ప‌లు చోట్ల ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించిన హైడ్రా

    ప‌లు చోట్ల ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించిన హైడ్రా

    హ‌స్తినాపురం, చందాన‌గ‌ర్ ల‌లో క‌బ్జాలు తొల‌గింపు హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆక్రమణలను హైడ్రా మంగ‌ళ‌వారం తొలగించింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల నేప‌థ్యంలో క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో పరిశీలించిన అనంత‌రం హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల మేర‌కు ఈ చ‌ర్య‌లు తీసుకుంది. రంగారెడ్డి జిల్లా స‌రూర్‌న‌గ‌ర్ మండ‌లం క‌ర్మ‌న్‌ఘాట్ విలేజ్‌లోని హ‌స్తినాపురం నార్త్ ఎక్స్‌టెన్ష‌న్ కాల‌నీలో 1.27 ఎక‌రాల పార్కు క‌బ్జా చేశారంటూ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు హైడ్రాకు ఫిర్యాదు…

    Continue Reading

  • జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌పై స‌ర్కార్ ఫోక‌స్

    జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌పై స‌ర్కార్ ఫోక‌స్

    స‌మీక్ష స‌మావేశంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ అమ‌రావ‌తి : ఏపీలో మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది క‌థ‌. ఓ వైపు మొంథా తుపాను. ఇంకో వైపు జిల్లాల పున‌ర్ విభ‌జ‌న కార్య‌క్ర‌మంపై సుదీర్ఘ స‌మీక్ష‌. సీఎం చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గం ఉప‌సంఘం భేటీ అయ్యింది. ఈ మేర‌కు తాము సేక‌రించిన సూచ‌న‌లు, స‌లహాల‌ను నివేదిక రూపంలో అందించారు సీఎంకు. ఈ కార్య‌క్ర‌మంలో హైలెట్ గా నిలిచారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఆయ‌న సీఎంతో పాటు త‌ను…

    Continue Reading

  • స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై సీఎం ఆరా

    స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై సీఎం ఆరా

    అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచ‌న అమ‌రావ‌తి : ఏపీని వ‌ర్షాలు వ‌ణికిస్తున్నాయి. భారీ ఎత్తున కురుస్తుండ‌డంతో ముందస్తు ఏర్పాట్లు ఎలా ఉన్నాయ‌నే దానిపై ఆరా తీశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగ‌ళ‌వారం అత్య‌వ‌స స‌మావేశం నిర్వ‌హించారు. ఈ కీల‌క స‌మావేశంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు మంత్రులు పొంగూరు నారాయ‌ణ‌, వంగ‌ల‌పూడి అనిత‌, నిమ్మ‌ల రామానాయుడుతో పాటు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యానంద్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా వివిధ శాఖ‌ల‌కు చెందిన ఉన్న‌తాధికారులు…

    Continue Reading

  • మొంథా తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి

    మొంథా తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి

    ప్రభావిత ప్రాంతాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండిఅమ‌రావ‌తి : మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితుల నైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని 12 మండలాల పరిధిలో తుపాను ప్రభావం ఉండనున్న క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని,…

    Continue Reading

  • అక్టోబ‌రు 31న‌ శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

    అక్టోబ‌రు 31న‌ శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

    తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌క‌ట‌న తిరుప‌తి : టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అక్టోబ‌రు 31వ‌ తేదీ తిరుప‌తి అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఘనంగా జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మం అక్టోబ‌రు 30 నుండి న‌వంబ‌రు 1వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌ ఆస్థాన మండపంలో ఘ‌నంగా నిర్వహించనున్నారు. అక్టోబ‌రు 31వ‌ తేదీ ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వ‌ద్ద‌ మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన…

    Continue Reading

  • మొంథా తుపాను బెబ్బ‌కు ఏపీ విల‌విల

    మొంథా తుపాను బెబ్బ‌కు ఏపీ విల‌విల

    అత్య‌వ‌స‌ర స‌మీక్ష చేప‌ట్టిన ముఖ్య‌మంత్రి అమ‌రావ‌తి : బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం వాయుగుండంగా మారింది. దీని కార‌ణంగా మొంథా తుపాను ఎఫెక్టుతో పెద్ద ఎత్తున వ‌ర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. 3,778 గ్రామాలు వ‌ర్షాల ధాటికి బిక్కు బిక్కు మంటున్నాయి. ఇప్ప‌టికే రెడ్ అల‌ర్ట్ ను ప్ర‌క‌టించింది వాతావ‌ర‌ణ శాఖ‌. ఇందులో భాగంగా అప్ర‌మ‌త్తం చేసే ప‌నిలో ప‌డ్డారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగ‌ళ‌వారం ఆయ‌న అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ కీల‌క…

    Continue Reading

  • స‌హాయ‌క చ‌ర్య‌లపై సీఎం స‌మీక్ష

    స‌హాయ‌క చ‌ర్య‌లపై సీఎం స‌మీక్ష

    ఆందోళ‌న చెంద‌వద్ద‌ని సూచ‌న అమ‌రావ‌తి : ఏపీలో వ‌ర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం వాయుగుండంగా మారింది. దీంతో ఇటు ఏపీతో పాటు త‌మిళ‌నాడులో పెద్ద ఎత్తున వ‌ర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. మొంథా తుపాను దెబ్బ‌కు గంట‌కు 90 నుంచి 100 కిలోమీట‌ర్ల మేర ఈదురుగాలులు వీస్తున్నాయి. ముంద‌స్తుగా విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌, వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించ‌డంతో అప్ర‌మ‌త్త‌మైంది ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న రాత్రి అత్య‌వ‌స‌రంగా స‌మీక్ష…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports