Author: VijayaBhaskar

  • శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేష్

    శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేష్

    ఘ‌న స్వాగ‌తం ప‌లికిన అడిష‌న‌ల్ ఈవో చౌద‌రి తిరుమల : రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం తిరుమ‌ల లోని కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన మంత్రి లోకేష్ కు మహాద్వారం వద్ద టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో…

    Continue Reading

  • స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలి

    స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలి

    ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ఆ సంస్థ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి స్ప‌ష్టం చేశారు. తిరుపతిలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో సీఎండీ శివశంకర్ లోతేటి ఆ సంస్థ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సంస్థ పరిధిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ విద్యుత్ సర్వీసులతోపాటు కొన్ని…

    Continue Reading

  • తోతాపురి మామిడి రైతుల ఖాతాల్లో రూ. 190 కోట్లు

    తోతాపురి మామిడి రైతుల ఖాతాల్లో రూ. 190 కోట్లు

    క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించిన ఏపీ కూట‌మి స‌ర్కార్ అమ‌రావ‌తి : తోతాపురి మామిడి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. 2025లో కేంద్రం 1,62,500 మెట్రిక్ టన్నుల MIS కొనుగోళ్లకు అనుమతి ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చర్యలు తీసుకుని 4.70 లక్షల మెట్రిక్ టన్నుల మామిడిని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.190 కోట్లు జమ చేసింది. ఈ ఏడాది కూడా రైతుల‌కు అండ‌గా నిల‌వాల‌ని ఉద్దేశంతో కేజీకి 4 రూ…

    Continue Reading

  • అన్న‌దాత‌ల‌కు రూ. 324.22 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ

    అన్న‌దాత‌ల‌కు రూ. 324.22 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ

    ద‌శ‌ల వారీగా మిగ‌తా నిధులు జ‌మ చేస్తామ‌న్న స‌ర్కార్ అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ రైతుల ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌య‌త్నం చేస్తుంద‌న్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఐదేళ్ల పాలనలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని సకాలంలో అందించడంలో విఫలమైన జగన్, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంద‌న్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదన్న ప్రచారం పూర్తిగా నిరాధారం అన్నారు. 2024-25 పంట నష్టాలకు సంబంధించి రూ.580.76 కోట్లలో ఇప్పటికే రూ.324.22 కోట్లు విడుదల చేసి, మిగిలిన మొత్తాన్ని…

    Continue Reading

  • చంద్రప్రభ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

    చంద్రప్రభ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

    రాజ దర్బార్ కృష్ణుడు అలంకరణలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం తిరుపతి : తిరుప‌తి ప‌రిధిలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి ఆల‌యంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో అంగ‌రంగ వైభ‌వోపేతంగా బ్ర‌హ్మోత్స‌వాలు కొన‌సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 07.00 గం.లకు లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు చంద్రప్రభ వాహనంపై రాజ దర్బార్ కృష్ణుడు అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. సా. 5.00 – 05.30 గం.ల మధ్య ఊంజల్ మండపంలోకి శ్రీవారు…

    Continue Reading

  • నితిన్ న‌బిన్ ను ఎగ‌తాళి చేస్తే ఊరుకోం

    నితిన్ న‌బిన్ ను ఎగ‌తాళి చేస్తే ఊరుకోం

    బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర సీరియస్ కామెంట్స్ ఢిల్లీ : భార‌తీయ జ‌న‌తా పార్టీ పార్ల‌మెంట్ స‌భ్యుడు సంబిత్ పాత్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బిన్ గురించి కించ ప‌రిచేలా కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌ను వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో సంబిత్ పాత్ర మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు…

    Continue Reading

  • జూన్ లో యూపీఐ లావాదేవీలు రూ. 28.9 ల‌క్ష‌ల కోట్లు

    జూన్ లో యూపీఐ లావాదేవీలు రూ. 28.9 ల‌క్ష‌ల కోట్లు

    వెల్ల‌డించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముంబై : జూన్‌లో UPI లావాదేవీలు రికార్డు స్థాయి నుండి రూ. 28.9 లక్షల కోట్లకు త‌గ్గాయి. కాగా గ‌త మే నెల‌లో UPI లావాదేవీలు రూ. 29.9 లక్షల కోట్ల రికార్డు స్థాయిని తాకాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, జూన్‌లో ప్రముఖ ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్’ (UPI) ద్వారా జరిగిన లావాదేవీల విలువ రికార్డు స్థాయి నుండి…

    Continue Reading

  • జై భీమ్ ద‌ర్శ‌కుడితో సూర్య‌, లోహ‌ర్ మూవీ

    జై భీమ్ ద‌ర్శ‌కుడితో సూర్య‌, లోహ‌ర్ మూవీ

    నిర్మించ‌నున్న కేజీఎఫ్ మూవీ నిర్మాత‌లు చెన్నై : ‘జై భీమ్’ దర్శకుడితో సూర్య తదుపరి చిత్రాన్ని నిర్మించనున్నారు కేజీఎఫ్ చిత్రం నిర్మాత‌లు.భారతదేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన ‘హొంబలే ఫిల్మ్స్’ (Hombale Films), ‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి చిత్రాలను అందించిన సంస్థగా పేరు పొందింది. విజయ్ కిరగందూర్ నిర్మాణంలో, ప్రముఖ నటుడు సూర్య, నటి కాయదు లోహర్ , ప్రఖ్యాత దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ కలయికలో ఒక భారీ చిత్రాన్ని రూపొందించనున్నట్లు హొంబలే ఫిల్మ్స్ అధికారికంగా…

    Continue Reading

  • ఆదాయ సమీకరణపై అధికారులు దృష్టి పెట్టాలి

    ఆదాయ సమీకరణపై అధికారులు దృష్టి పెట్టాలి

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్రంగానే ఉంద‌ని, దీంతో జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితి రాకుండా ఉండాలంటే ఆదాయ వన‌రుల‌ను గుర్తించ‌డం ముఖ్య‌మ‌న్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రాష్ట్ర బడ్జెట్ కు అనుగుణంగా లక్ష్యాలు సాధించాలంటే ఆదాయ సమీకరణపై సీరియస్ గా దృష్టి సారించాలని స్ప‌ష్టం చేశారు. HMDA, TGIIC ఆదాయ సమీకరణపై ఫోక‌స్ ఉండాల‌న్నారు. కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్, మైనింగ్ తో పాటు ఇతర…

    Continue Reading

  • హైదరాబాద్‌లో బోర్డింగ్ అలైటింగ్ పాయింట్లు

    హైదరాబాద్‌లో బోర్డింగ్ అలైటింగ్ పాయింట్లు

    ప్ర‌క‌టించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్ర‌యాణికుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. ప్ర‌తిరోజు వేలాది మంది నిత్యం హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరుకు ప్ర‌యాణం చేస్తుంటారు. ఇవాళ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది సంస్థ‌. ఇదిలా ఉండ‌గా బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే అన్ని సర్వీసుల ప్రయాణికుల కోసం నగరంలోని ప్రధాన మార్గాల్లో కింది విధంగా స్టాప్‌లు అందుబాటులో ఉంటాయ‌ని వెల్ల‌డించింది. పటాన్‌చెరు రూట్ లో పటాన్‌చెరు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports