Author: VijayaBhaskar
-

ఇదే అత్యుత్తమమైన పన్ను విధానం : నిర్మలా
ప్రధానమంత్రి మోదీ విజన్ ఉన్న నాయకుడు ఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అత్యుత్తమమైన విజన్ కలిగిన నాయకుడని, ఆయన ఉన్నంత వరకు ఎలాంటి ఢోకా ఉండబోదంటూ పేర్కొన్నారు. ఇప్పటికే తాము జీఎస్టీ కౌన్సిల్ లో తీసుకున్న నిర్ణయం, సంస్కరణల కారణంగా పెద్ద ఎత్తున మార్కెట్ పరంగా బలోపేతం కావడానికి దోహదం చేసిందన్నారు. ఆదివారం నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. గతంలో నాలుగు స్లాబ్ లు…
-

జగన్నాథ ఆచారాల ఉల్లంఘనపై ఆగ్రహం
ఇస్కాన్ ను హెచ్చరించిన పూరి గజపతిభువనేశ్వర్: పూరిలోని జగన్నాథుడి ఆలయానికి సంబంధించిన ఆచార వ్యవహారాలకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా వారిపై చర్యలు తప్పక ఉంటాయని హెచ్చరించారు ప్రధాన ఆలయ పూజారి. తాజాగా ఆయన ఇస్కాన్ ను ఉద్దేశించి పరోక్షంగా మండిపడ్డారు. దేవాలయాలు , సంకీర్తన ద్వారా కృష్ణ చైతన్యాన్ని వ్యాప్తి చేయడంలో ఇస్కాన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. అయితే రథయాత్ర, స్నాన యాత్ర వంటి ప్రధాన ఆచారాలను సంప్రదాయం ప్రకారం ఖచ్చితంగా పాటించాలని నొక్కి…
-

చెలరేగిన భారత్ తలవంచిన చైనా
ఆసియా కప్ హాకీ పైనల్ కు ఇండియా ఢిల్లీ – భారత హాకీ జట్టు అరుదైన ఘనత సాధించింది. బలమైన జట్టుగా పేరు పొందిన చైనాను చిత్తు చేసింది. ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 7 గోల్స్ తేడాతో ఓడించింది. ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ కూడా చేసేందుకు ఛాన్స్ ఇవ్వలేదు ఆటగాళ్లు. ఆట ఆరంభం నుంచి పూర్తయ్యేంత వరకు భారత్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. చైనా ఆటగాళ్లు చేసిన ప్రయత్నం ఏదీ ఫలించ…
-

ఏపీలో ప్రమాదంలో ప్రజారోగ్యం : రజిని
వైద్య ప్రైవేటీకరణ కోసం బాబు ప్రయత్నం అమరావతి : మాజీ మంత్రి విడుదల రజిని సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ప్రమాదంలో ప్రజా రోగ్యం ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రజిని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలన గాడి తప్పిందన్నారు. వైద్య ప్రైవేటీకరణపై సంకీర్ణ ప్రభుత్వాన్ని విమర్శించారు. చంద్రబాబు ఆరోగ్య సంరక్షణను వ్యాపారంగా మార్చారంటూ మండిపడ్డారు. ప్రజారోగ్యాన్ని ప్రైవేట్ ఆటగాళ్లకు వేలం వేస్తున్నారని రజిని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడం ద్వారా, ఆరోగ్యశ్రీ పథకాన్ని…
-

గాలి జనార్దన్ రెడ్డిపై ఎంపీ పరువు నష్టం దావా
ధర్మస్థల కేసుతో తనకు సంబంధం ఉందంటూ తమిళనాడు : మైనింగ్ కేసులో జైలుపాలై , చివరకు బెయిల్ పై బయటకు వచ్చిన ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి నోరు పారేసు కోవడంపై భగ్గుమన్నారు తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశి కాథ్ సెంథిల్ . తనపై పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపించ బడ్డాయని పేర్కొన్నారు. జనార్దన్ రెడ్డిపై క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ధర్మస్థల కేసుతో తనను ముడి…
-

కేసీఆర్ ను కలిసిన హరీశ్ రావు
తాజా పరిణామాలపై చర్చలు హైదరాబాద్ : తీవ్ర ఆరోపణల మధ్య ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు వచ్చిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు శనివారం హుటా హుటిన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల గురించి వీరు చర్చించినట్లు సమాచారం. ప్రధానం గా స్వంత కూతరు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేసింది. ఆపై…
-

ట్రంప్ టారిఫ్స్ డోంట్ కేర్ : నిర్మలా సీతారామన్
అమెరికా దేశాధ్యక్షుడిపై ఆర్థిక మంత్రి కామెంట్స్ ఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. అమెరికా చీఫ్ ట్రంప్ విధించిన సుంకాలపై స్పందించారు. అంతగా పట్టించు కోవాల్సిన అవసరం లేదన్నారు. దాని పై ఆలోచించడం లేదన్నారు. తమ నాయకుడు , ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అద్భుతమైన నాయకుడని, ఏ సమయంలో ఎలా వ్యవహరించాలో , ఎక్కడ నొక్కాలో, ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోవాలో…
-

పదేళ్ల అనుభవం పనికొచ్చింది : సీవీ ఆనంద్
వెల్లడించిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ హైదరాబాద్ : భాగ్యనగరంలో గణనాథుల శోభా యాత్ర కొనసాగుతోంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు డీజీపీ జితేందర్. ఈ సందర్బంగా భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించినట్లు తెలిపారు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. ఇందులో భాగంగా 170 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్లో తనకు 10 సంవత్సరాల అనుభవం ఉందన్నారు. 13వ సారి గణేష్ బందోబస్త్ చేస్తున్నానని చెప్పారు. నాల్గవసారి హైదరాబాద్ కమిషనర్గా…
-

బుల్లి తెరపై బిగ్ బాస్ 9 సందడికి రెడీ
ఆదివారం రాత్రి 7 గంటలకు గ్రాండ్ లాంచ్ హైదరాబాద్ : అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న టాప్ ప్రోగ్రాం బిగ్ బాస్ సీజన్ 9 బుల్లి తెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటలకు గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఈ విషయాన్ని నిర్వాహకులు వెల్లడించారు అధికారికంగా. ఈ మేరకు జియో స్టార్ ఎక్స్ వేదికగా పంచుకుంది. వంద శాతం వినోదం పంచేందుకు సిద్దంగా ఉందని. ఇక వేచి ఉండడమే…
-

రూ. 35 లక్షలకు అమ్ముడు పోయిన బాలాపూర్ లడ్డు
దక్కించుకున్న బీజేపీ నేత లింగాల దశరథ్ గౌడ్ హైదరాబాద్ : హైదరాబాద్ లో గణనాథుల మహా నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. ఇది రేపు ఆదివారం ఉదయం 10 గంటల వరకు కొనసాగనుంది. కొన్ని హుస్సేన్ సాగర్ లో మరికొన్ని చుట్టు పక్కల చెరువుల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఇక గత కొన్నేళ్లుగా వేలం పాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అతి పెద్ద 72 అడుగులతో కూడిన ఖైరతాబాద్ గణనాథుడు మరోసారి ఆకర్షణగా నిలిచాడు. నిన్న…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











