Category: DEVOTIONAL
DEVOTIONAL
-

వన దేవతలను దర్శించుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మొక్కులు చెల్లించుకున్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి వరంగల్ జిల్లా : ప్రపంచంలోనే అతి పెద్ద జాతర మేడారం జనసంద్రంగా మారింది. లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు తండోప తండాలుగా. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సైతం వన దేవతలను దర్శించుకున్నారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకొని పూజలు చేశారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.మహా గిరిజన జాతర ఏర్పాట్లు, అమ్మవార్ల గద్దెల శాశ్వత…
-

టీటీడీ కళ్యాణ మండపాలపై ఈవో స్పెషల్ ఫోకస్
భక్తుల నుండి అభిప్రాయాల సేకరణ కోసం హెల్ప్ లైన్ తిరుపతి : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఈవోగా కొలువు తీరాక టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించారు. కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. గతంలో పని చేసిన ఈవోలకంటే భిన్నంగా తనదైన శైలిలో పని చేయడం ప్రారంభించారు. ఎవరూ ఊహించని రీతిలో వైకుంఠ ద్వార దర్శనాలను సామాన్య భక్తులకు కల్పించారు. అంతే కాకుండా 182 గంటలకు గాను 165 గంటలకు కేవలం…
-

తిరుమలలో 3 రోజులు SSD టోకెన్లు బంద్
సంచలన ప్రకటన చేసిన టీటీడీ తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమలలో ఈనెల 25న రథ సప్తమి సందర్భంగా 24, 26వ తేదీల వరకు SSD టోకెన్ల జారీ చేయడం లేదని స్పష్టం చేశారు టీటీడీ ముఖ్య కార్య నిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్. 25న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారు. బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఈనెల 24న…
-

ఘణంగా గోదాదేవి పరిణయోత్సవం
మూల విరాట్ కు గోదా మాలలుతిరుమల : శ్రీవారికి మహా భక్తురాలైన (ఆండాళ్ అమ్మవారు) శ్రీ గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకొని గోదా మాలాలు శ్రీవారి మూలవిరాట్కు అలంకరించారు. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలోని ఆండాళ్ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. గోదాదేవి మాలలు తిరుపతి నుండి తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జియర్ స్వామివారి మఠానికి చేరుకున్నాయి. అనంతరం పెద్ద జియ్యార్ మఠం నుండి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా…
-

అంగరంగ వైభవంగా ప్రభల తీర్థం పండుగ
రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభల తీర్థం పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్రజలందరికీ. పురాతన శివాలయాల నుండి ఏకాదశ రుద్రులను (శివుని పదకొండు రూపాలు) సూచించే ప్రభలు (మత పరమైన కళా ఖండాలు) ఒకే వేదికపైకి చేరతాయి, ఇది ఈ ప్రాంతంలోని అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక సమావేశాలలో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్నారు సీఎం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శతాబ్దాల నాటి…
-

సీఎం చంద్రబాబు దంపతులకు శ్రీవారి ప్రసాదం
నారా వారి పల్లెలో అందించిన ఈవో సింఘాల్ తిరుపతి జిల్లా : సంక్రాంతి పర్వదినం సందర్బంగా చిత్తూరు జిల్లాలోని నారా వారి పల్లెలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, భార్య నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి, కొడుకు నారా లోకేష్ , మనవడు నారా దేవాన్ష్ తో పాటు కుటుంబీకులు సందడి చేశారు. ప్రతి పండుగకు తన స్వంత ఊరులో సందడి చేస్తారు. సీఎం రాక సందర్బంగా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు.…
-

రూ.41.14 కోట్ల హుండీ ఆదాయం 44 లక్షల లడ్డూల విక్రయం
33 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ తిరుమల : వైకుంఠ ద్వార దర్శనాల సందర్బంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 41.14 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఆయన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. భక్తులకు 44 లక్షల లడ్డూలు విక్రయించామన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 10 లక్షల లడ్డూలు అదనంగా విక్రయించడం జరిగిందన్నారు. దాదాపు 2400 మంది పోలీసులు, 1150…
-

శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు
స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి శ్రీశైలం : శ్రీశైలంలోని మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గునియా. శ్రీశైంలో ఆమె సమీక్ష చేపట్టారు ఏర్పాట్లపై. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. గతంలో చోటుచేసుకున్న చిన్న లోటుపాట్లను సరిదిద్దుకుంటూ, సుమారు 3 వేల మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. క్యూలైన్లలో భక్తులకు…
-

వేద విజ్ఞాన పీఠంలో ఘనంగా 129వ స్నాతకోత్సవం
146 మంది విద్యార్థులను పండితులుగా తీర్చిదిద్దారు తిరుమల : తిరుమలలోని ధర్మగిరిలో 141 ఏళ్ల చరిత్ర కలిగిన వేద విజ్ఞాన పీఠం 129వ స్నాతకోత్సవం వేడుకగా జరిగింది . ఈ సందర్భంగా వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని మాట్లాడారు. వేద విజ్ఞాన పీఠంలోని 146 విద్యార్థులను వేద, ఆగమ, స్మార్త పండితులుగా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పారు. పట్టాలు పొందిన స్నాతకులు విద్యార్థిగా నేర్చుకున్న జ్ఞానంతో గురువుగా మారిన తర్వాత మంచి విద్యార్థులను…
-

రథసప్తమి సందర్బంగా బ్రేక్ దర్శనాలు రద్దు
సంచలన ప్రకటన చేసిన టీటీడీ ఏఈవో చౌదరి తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. జనవరి 24 నుంచి 26 వరకు తిరుమలలో రథసప్తమి నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఏఈవో వెంకయ్య చౌదరి. ఈ సందర్బంగా అన్ని రకాల సేవలతో పాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు వెల్లడించారు. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు కూడా ఉండవన్నారు. తిరుమలలోని శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ లో రథ సప్తమి సందర్బంగా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. అనంతరం ఏఈవో…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











