Category: News
-

అమర వీరుల త్యాగ ఫలితమే ఈ దేశం
స్పష్టం చేసిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హైదరాబాద్ : ఎందరో చేసిన త్యాగాలు, బలిదానాల వల్లనే ఈ దేశానికి స్వేచ్ఛ లభించిందని అన్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కీలక సూచనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ది దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా పెట్టుకుందని…
-

మోదీతో కరచాలనం డిప్యూటీ మేయర్ ఆనందం
ఈ చర్యతో నా జన్మ ధన్యమైందన్న ఆషా నాథ్ కేరళ : ఇది ఎవరూ ఊహించ లేదు. గత కొన్నేళ్లుగా కేరళ రాష్ట్రాన్ని కమ్యూనిస్టులు ఏళుతున్నారు. ఇక తిరువనంతపురం ఎంపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత శశి థరూర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఈ మధ్య ఎక్కువగా బీజేపీతో టచ్ లో ఉంటున్నారు. ఇదేక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ తరుణంలో తిరువనంతపురంలో ఇటీవల నగర ఎన్నికలు జరిగాయి. బిగ్ షాక్…
-

రోడ్డు భద్రత మనందరి భాద్యత
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ జిల్లా : రోడ్డు భద్రతపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్ఫతి. ఆమె వెరీ స్పెషల్. పాలనా పరంగా పరుగులు పెట్టిస్తున్నారు. ఎవరికీ లొంగకుండా తను అసలైన, సిసలైన ప్రజా అధికారిణిగా గుర్తింపు పొందారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు తన కాలాన్ని వినియోగిస్తున్నారు. ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా డోంట్ కేర్ అంటున్నారు. నిత్యం జిల్లాలో పర్యటిస్తూ ప్రధానంగా…
-

అస్తమించని సూరీడు పరిటాల రవీంద్ర
వెంకటాపురంలో ఘనంగా నివాళులు అనంతపురం జిల్లా : తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి, దివంగత పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్బంగా వెంకటాపురంలోని స్వస్థలంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. వేలాది మంది హాజరయ్యారు. కన్నీటి నివాళులు అర్పించారు. జోహార్ రవన్న, అమర్ రహే రవన్న అంటూ నినాదాలు చేశారు. పరిటాల రవీంద్ర భార్య, ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత, కొడుకు , టీడీపీ సీనియర్ నేత పరిటాల శ్రీరామ్, సోదరుడు, కోడళ్లు , బంధువులు,…
-

సంక్షోభం అంచున భారత ఆర్థిక వ్యవస్థ
ఆవేదన వ్యక్తం చేసిన ఎంపీ రాహుల్ గాంధీ హర్యానా : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ పై మండిపడ్డారు. ఆయన కొలువు తీరాక ఇండియా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ప్రధానంగా వస్త్ర పరిశ్రమ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందన్నారు. ఇదిలా ఉండగా హర్యానా రాష్ట్రంలో పర్యటించారు రాహుల్ గాంధీ. పర్యటనలో భాగంగా హర్యానాలోని ఒక వస్త్ర కర్మాగారాన్ని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సందర్శించారు.…
-

ఏపీని అప్పుల కుప్పగా మార్చిన చంద్రబాబు
సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి రోజా అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. అరాచక పాలన సాగిస్తూ ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నాడని, కేసులు నమోదు చేయిస్తూ బయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఆర్కే రోజా సెల్వమణి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ హయాంలో నిర్మించిన ఆస్పత్రిలో చంద్రబాబు చెత్త ఊడుస్తాడని పేషెంట్లను బయటకు పంపించి క్లీన్ చేశారని అన్నారు.…
-

ప్రజల కంటే పదవులే కడియంకు ముఖ్యం
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిప్పులు చెరిగారు .ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయనకు రాజకీయ విలువలు ఏ మాత్రం లేవన్నారు. ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. వాస్తవాలు తెలుసుకోకుండా కేవలం తమను డ్యామేజ్ చేసే ఉద్దేశంతో వార్తలను రాయడం, ప్రసారం చేయడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. మీడియా వాళ్లు కొంచెం వాస్తవాలు రాయాలని…
-

కష్టపడి చదివితే సక్సెస్ సాధ్యం అవుతుంది
స్పష్టం చేసిన హొం శాఖ మంత్రి వంగలపూడి అమరావతి : మనిషి జీవితంలో పైకి ఎదగాలంటే కష్టపడాలని అన్నారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం బాలికా దినోత్సవం సందర్బంగా విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు. చదువు ఒక్కటే మనల్ని ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదద్దుతుందని చెప్పారు. ఉన్నతమైన స్థానం చేరుకుంటే సమాజం గౌరవిస్తుందని అన్నారు వంగలపూడి అనిత. పరిసరాలను పరిశుభ్రంగా…
-

ఆర్టీఐ కమిషనర్లకు చంద్రబాబు అభినందన
పదవికి వన్నె తీసుకు రావాలని సూచన అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లు (ఆర్టీఐ) గా కొలువు తీరారు చీఫ్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు, కమిషనర్లు వంటేరు రవిబాబు, గాజుల ఆదెన్న, పీఎస్ నాయుడు, వీఎస్కే చక్రవర్తి. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాద పూర్వకంగా ఏపీ సచివాలయంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. ఈ సందర్బంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్టీఐ కమిషనర్లను ప్రత్యేకంగా అభినందించారు నారా…
-

జిల్లా కోర్టులలో జాబ్స్ కోసం నోటిఫికేషన్
రిలీజ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 859 పోస్టుల భర్తీకి టీజీహెచ్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 2026 జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేసకోవాల్సి ఉంటుంది. మొత్తం 859 పోస్టులను భర్తీ చేస్తుండగా వీటిలో 319 ఆఫీస్ సబార్డినేట్ , 159 జూనియర్ అసిస్టెంట్ , 95 ప్రాసెస్…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











