ఏపీలో మరికొన్ని రోజులు వర్షాలు
మోస్తరు నుంచి భారీ వర్షాలు అమరావతి : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఆదివారం ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ రాష్ట్రంలో మరికొన్ని రోజులు వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.…
బీసీ భావజాల ఉద్యమాన్ని పల్లె పల్లెకు విస్తరిస్తాం
పాటే ఆయుధంగా బీసీ రాజకీయ అధికారం సాధిస్తాం హైదరాబాద్ : పాటనే ఆయుధంగా చేసుకున బీసీ కవులు, రచయితలు, కళాకారులు బీసీ భావజాల ఉద్యమాన్ని పల్లె పల్లెకు విస్తరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు…
నో వర్క్ నో పే ను ఎమ్మెల్యేలకు వర్తింప చేయాలి
ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తిరుపతి : ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాం సరే మరి అసెంబ్లీకి రాకుండా ఉన్న ఎమ్మెల్యేలపై వేటు వేసేలా ఎందుకు ఉండ కూడదంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై లోక్…
ఎన్టీఆర్ స్మృతివనం ఐకాన్ గా మారాలి
స్పష్టం చేసిన నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఒకే ఒక్కడు దివంగత ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి నందమూరి…
జగన్ రివర్స్ డ్రామాలు ఆపితే బెటర్ : సవిత
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కామెంట్స్ అమరావతి : రాజధాని అమరావతిపై జగన్ రివర్స్ డ్రామాకు తెర తీశారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అమరావతిపై మరో…
రూ. 500 కోట్ల విలువైన 12 ఎకరాలు స్వాధీనం
భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసిన హైడ్రా హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. శంషాబాద్ లో రూ. 500 కోట్ల విలువైన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది హైడ్రా. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్…
స్టాలిన్ సర్కార్ పై దళపతి కన్నెర్ర
తిరుచ్చి మీట్ ది పీపుల్ కార్యక్రమంలో చెన్నై : తమిళనాడులో కొలువు తీరిన డీఎంకే సర్కార్ ను ఏకి పారేశారు టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్. శనివారం ఆయన రాష్ట్రంలోని తిరుచ్చి వేదికగా మీట్ ది మై పీపుల్ కార్యక్రమానికి శ్రీకారం…
నేపాల్ ప్రధానిగా కొలువు తీరిన సుశీలా కర్కి
దేశంలోనే తొలిసారిగా మహిళా నాయకురాలు నేపాల్ : ఎట్టకేలకు నేపాల్ ప్రధానమంత్రిగా సుశీలా కర్కి కొలువు తీరారు. ఆమెతో దేశ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయించారు. దేశానికి తొలి మహిళా నాయకురాలిగా గుర్తింపు పొందారు. గతంలో తను దేశ ప్రధాన న్యాయమూర్తిగా…
ఏపీ సర్కార్ బక్వాస్ : వైఎస్ షర్మిల
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలి వేశారని, అన్ని వర్గాల ప్రజలు…
ఏపీని దేశంలోనే నెంబర్ వన్ స్థాపం : సీఎం
క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టాం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ వైపు తాము కొలువు తీరాక పలు కంపెనీలు, దిగ్గజ సంస్థలు చూస్తున్నాయని చెప్పారు. క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టామన్నారు తెలిపారు.…
















