Category: News
-

ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతలు ఆగమాగం
ఆవేదన వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా : పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా పట్టణంలోని మార్కెట్ యార్డును సందర్శించారు కేటీఆర్. ఈ సందర్బంగా రైతులతో ముచ్చటించారు. కనీస మద్దతు ధర కల్పించడం లేదంటూ వాపోయారు. దీనిపై తీవ్రంగా స్పందించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి 20-22% తేమ ఉన్న పంటను కూడా…
-

ప్రపంచంతో పోటీ పడుతున్న తెలంగాణ
స్పష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం దూసుకు పోతోందని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. తాము ఇతర రాష్ట్రాలతో, దేశంతో పోటీ పడడం లేదని ప్రపంచంతో పోటీ పడుతున్నామని చెప్పారు. ఇవాళ ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, తదితర రంగాలలో హైదరాబాద్ టాప్ లో కొనసాగుతోందని అన్నారు. మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సారథ్యంలో హైదరాబాద్ లో జరిగిన అర్బన్ డెవలప్…
-

బీహార్ లో ఓట్ చోరీ నిజం : ప్రశాంత్ కిషోర్
ఎన్డీయే గెలుపుపై జన్ సురాజ్ అధినేత అనుమానం పాట్నా : జన్ సురాజ్ పార్టీ అధినేత, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన పాట్నాలో మీడియాతో మాట్లాడారు. తాను కూడా రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ పై చేసిన కామెంట్స్ తో ఏకీభవిస్తున్నానని అన్నారు. బీహార్ లో జరిగిన ఎన్నికల్లో చాలా పొరపాట్లు జరిగాయని ఆవేదన చెందారు. ఈ…
-

విద్యతోనే వికాసం అలవడుతుంది : గొట్టిపాటి
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ అమరావతి : అన్నింటి కంటే విద్య గొప్పదని, దానిని పొందితే ఎక్కడైనా వెళ్లి బతక వచ్చని అన్నారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. విద్యతోనే వికాసం అలవడుతుందని, జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఈ బాల్యమేనని, దీనిని సక్రమంగా వినియోగించు కోవాలని సూచించారు విద్యార్థులకు. మంగళవారం జె.పంగులూరు మండలం ముప్పవరం గ్రామంలోని పీఎస్ఎన్ సీసీ జెడ్పీ పాఠశాలలో 110 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లను అంద జేశారు మంత్రి…
-

నాలెడ్జ్ హబ్ గా అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ
కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ తో కీలక ఒప్పందం హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. భవిష్యత్ లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఒక నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. మంగళవారం సీఎం సమక్షంలో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటుకు కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL)తో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంతో ప్రముఖ డిజిటల్ విశ్వ విద్యాలయంగా…
-

రేపటి నుంచి అన్నదాత సుఖీభవ
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి : అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెల 19న రెండో విడత నిధులు జమ చేయనున్నట్లు వెల్లడించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. టెక్కలి నియోజకవర్గంలోని నిమ్మాడ క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి , డైరెక్టర్, 26 జిల్లాల జేడీలతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు అదేరోజు విడుదల చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిపి రైతుల ఖాతాల్లో…
-

హైడ్రా ప్రజావాణికి 52 ఫిర్యాదులు
వెల్లడించిన కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. నగరంలో ఎలా అనువుగా ఉంటే అలా కబ్జాలకు పాల్పడుతున్నారని బాధితులు వాపోయారు. డెడ్ ఎండ్ కాలనీ అయితే ఆ మర్గాన్ని కబ్జా చేసేయడం, పాత లే ఔట్లలో హద్దులు చెరిపేసి పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను అడ్డంగా రాళ్లు పాతడం చేస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయి హైడ్రా నిర్వహించిన ప్రజావాణిలో.ఆఖరుకు ఆలయాలకు ఉద్దేశించిన స్థలాలు, పుణ్య స్నానాలు ఆచరించడానికి ఉద్దేశించిన కోనేరును కూడా…
-

రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం
రాబోయే కాలం మనదేనన్న ఈటల రాజేందర్ హైదరాబాద్ : రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని , పని చేసుకుంటూ పోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓడి పోవడం, డిపాజిట్ రాక పోవడం పట్ల స్పందించారు. తెలంగాణ వచ్చిన తరువాత 9 ఉప ఎన్నికలు జరిగితే 7 సార్లు అధికార పార్టీనే గెలిచిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో హస్తం…
-

బీసీల హక్కుల కోసం పోరాటానికి సిద్దం
ప్రకటించిన బీసీవై పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ అమరావతి : ఏపీలో బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్. మంగళగిరిలో నిర్వహించిన కార్తీక వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరై ప్రసంగించారు. ప్రతి కులానికి వారి సంస్కృతిని, గౌరవాన్ని ప్రతిబింబించేలా ఆత్మగౌరవ భవనాలు, సాంస్కృతిక భవనాలు, మన యువతకు ఉపాధినిచ్చే నైపుణ్య శిక్షణా కేంద్రాలు ప్రభుత్వమే తన సొంత ఖర్చుతో నిర్మించి ఇవ్వాలని…
-

పేరెంట్స్ ను పట్టించుకోక పోతే తాట తీస్తాం
స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి సీతక్క ములుగు జిల్లా : రాష్ట్ర గిరిజనాభివృద్ది, స్త్రీ మహిళా సంక్షేమ శాఖ మంత్రి దాసరి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా తల్లిదండ్రుల గురించి ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. రోజు రోజుకు ఆస్తులను పోగేసు కోవడంపై చూపించిన శ్రద్ద వారిని కన్న తల్లిదండ్రులపై పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. అందుకే తమ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎవరైతే…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











