పుష్కలంగా ఎరువుల నిల్వలు : అచ్చెన్నాయుడు
అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు అమరావతి : రాష్ట్రంలో ఎరువులు ఎటువంటి కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.…
నేతన్నలకు ఆప్కో బకాయిల చెల్లింపు : సవిత
త్వరలో మిగిలిన బకాయిలూ చెల్లిస్తామని ప్రకటన అమరావతి : అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేతన్నలకు మేలు చేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. తాజాగా చేనేతలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆప్కో ద్వారా నేతన్నలకు పడిన బకాయిల్లో 20…
ఏపీ కూటమి పాలన అభివృద్దికి నమూనా : సీఎం
వే 2 న్యూస్ కాంక్లేవ్ లో చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ రాష్ట్రానికి ఓ విజన్ ఉందని, దానిని సాకారం చేసేందుకు తాను ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం వే 2 న్యూస్ సంస్థ…
సెమీ కండక్టర్ గేమ్ ఛేంజర్ కాబోతోంది
వీఐపీ ఏపీ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ అమరావతి : రాబోయే రోజుల్లో సెడీ కండక్టర్ రంగం కీలకంగా మారబోతోందని, ఇప్పటికే తన ప్రభావాన్ని చూపిస్తోందని చెప్పారు వీఐటీ, ఏపీ యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ ఎస్ వీ కోటా రెడ్డి .…
ఉప రాష్ట్రపతిగా కొలువు తీరిన రాధాకృష్ణన్
ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ముర్ము ఢిల్లీ : తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ నూతన భారత దేశ ఉప రాష్ట్రపతిగా శుక్రవారం కొలువు తీరారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో తనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాధాకృష్ణన్ తో…
రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదు
నిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : మాజీ సీఎం జగన్ రెడ్డిపై భగ్గుమన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు తనకు లేదన్నారు. యూరియా కొరత లేదని, సమృద్దిగా ఉందన్నారు. కావాలని ఆధారాలు లేని ఆరోపణలు చేయడం…
సెమీ కండక్టర్ రంగంలో భారీగా ఉపాధి అవకాశాలు
వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏపీ యూనివర్శిటీ విజయవాడ : ఏపీలో తొలిసారిగా వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏపీ యూనివర్శిటీ సంయుక్త ఆధ్వర్యంలో సెమీ కండక్టర్ సదస్సును నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరుగుతుంది. నిన్న ప్రారంభమైన ఈ సదస్సు…
ప్రతి నీటి బొట్టు వృధా కాకూడదు : సీఎం
రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు . ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలని, ఎవరిపై ఆధార పడకుండా చూడాలని జల…
గ్రూప్ -1 పరీక్షలు రద్దు చేయాలి : బీఆర్ఎస్వీ
తిరిగి పరీక్షలు నిర్వహించాలని ఆందోళన హైదరాబాద్ : తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షలు పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నాయని, వెంటనే రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోరుతూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా హైదరాబాద్…
జగన్ రెడ్డి కామెంట్స్ బక్వాస్ : సవిత
10 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్ లో శ్రీ సత్యసాయి జిల్లా : ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 10 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్ ద్వారా నిర్మించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారని మంత్రి ఎస్ .సవిత వెల్లడించారు. ఈ నిర్ణయంపై…
















