Category: News
-

పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్ చుక్ అరెస్ట్
లడఖ్ లో పెద్ద ఎత్తున కొనసాగుతున్న ఆందోళన లడఖ్ : గత కొన్నేళ్లుగా తమకు ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నారు లడఖ్ వాసులు. ఇటీవల ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. ఇందుకు కీలకంగా ఉన్నారు పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ . ఆయన పేరుతో ఓ సినిమా కూడా ఉంది. ప్రజలను ప్రేమించే వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఈ సమయంలో లడఖ్ లో ఆయన ఏది చెపితే అది. కానీ ఉన్నట్టుండి ఆందోళనకారులు లా అండ్ ఆర్డర్…
-

భారీ వర్షం జర భద్రం : వంగలపూడి అనిత
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు వార్నింగ్ అమరావతి : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, ఎప్పటికప్పుడు సమాచారం అందజేయనిపేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, గోదావరి జిల్లాలు, కర్నూలు, నంద్యాలలో “మోస్తరు నుండి భారీ వర్షం” కురుస్తుందని, తీరప్రాంతంలో గంటకు…
-

జగన్ హయాంలో ఏపీ సర్వ నాశనం : అచ్చెన్న
శాసన మండలిలో నిప్పులు చెరిగిన మంత్రి అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. శుక్రవారం జరిగిన శాసన మండలిలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీని అన్ని రంగాలలో సర్వ నాశనం చేశారని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అందుకే తనను, తన పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారని అయినా బుద్ది రావడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి విలువైన…
-

విద్యా సంస్థల భవనాల నిర్మాణంపై ఫోకస్
అసెంబ్లీలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అమరావతి : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. శుక్రవారం జరిగిన శాసన సభలో పలువురు ఎమ్మెల్యేలు రాష్ట్రంలో విద్యా సంస్థలకు భవనాలు లేవన్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు .ఈ సందర్భంగా సమాధానం ఇచ్చారు మంత్రి. త్వరలోనే పాలిటెక్నిక్ కాలేజీల భవనాల నిర్మాణంపై ఫోకస్ పెడతామని చెప్పారు. ఈ సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడారు. మైదుకూరు పాలిటెక్నిక్ కళాశాలలో…
-

హైడ్రా చొరవతో బతికిన బతుకమ్మ కుంట
అందుబాటులోకి తీసుకు వచ్చిన ప్రభుత్వం హైదరాబాద్ : కబ్జా కోరల్లో కొన్నేళ్లుగా చిక్కుకు పోయి ఆనవాళ్లు లేకుండా తయారైన బతుకమ్మ కుంట చెరువు ఇప్పుడు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నిర్మాణ వ్యర్థాలతో చెరువును పూడ్చేశారు. ఆపై కనిపించకుండా చేశారు. ఆ భూమికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకుండా కేవలం అన్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్తో యెడ్ల సుధాకర్రెడ్డి అనే వ్యక్తి దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బతుకమ్మకుంటను హైడ్రా చేపట్టింది. రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీతో కలిసి చెరువు చరిత్రను…
-

దర్జాగా ఆసియా కప్ ఫైనల్ కు పాకిస్తాన్
చిరకాల ప్రత్యర్థి ఇండియాతో ఫైట్ దుబాయ్ : దుబాయ్ వేదికగా జరిగిన కీలకమైన ఆసియా కప్ 2025 ఫైనల్ కు దర్జాగా చేరుకుంది పాకిస్తాన్ జట్టు. సూపర్ 4 లో భాగంగా జరిగిన సెమీస్ లో బంగ్లాదేశ్ జట్టును 11 రన్స్ తేడాతో ఓడించింది. మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ కు దిగింది పాకిస్తాన్ . నిర్ణీత 20 ఓవర్లలో 136 రన్స్ చేసింది. అనంతరం 137 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు చివరి బంతి వరకు…
-

లా అండ్ ఆర్డర్ జోలికొస్తే తాట తీస్తాం : సీఎం
సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే చర్యలు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతలు, మహిళా నేరాలు, సోషల్ మీడియా అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. గత సర్కార్ హాయాంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు. కానీ తాము వచ్చాక వాటిని కంట్రోల్ చేశామన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలను నిర్మూలించడంలో తన పాత్రను నాయుడు హైలైట్ చేశారు. జగన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై…
-

మెట్రో రైలు ఇక తెలంగాణ ప్రభుత్వ పరం
వైదొలిగేందుకు ఒప్పుకున్న ఎల్ అండ్ టి హైదరాబాద్ : హైదరాబాద్ లోని మెట్రో రైలు నిర్వహణ ఇక నుంచి తెలంగాణ సర్కార్ పరం కానుంది. ఈ మేరకు సీఎం ఆధ్వర్యంలో కీలక చర్చలు జరిగాయి. తమకు మెట్రో రైలు నిర్వహణ భారంగా మారిందంటూ ఎల్ అండ్ టి చేతులెత్తేసింది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసింది. దీంతో సీఎం ప్రభుత్వ పరం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు రూ. 13,000 కోట్ల అప్పుతో పాటు రూ. 2000…
-

మద్యం వ్యాపారులకు సర్కార్ ఖుష్ కబర్
రేపటి నుంచి కొత్త దుకాణాలకు దరఖాస్తులు హైదరాబాద్ : ఓ వైపు మద్యం ప్రమాదమని, తాగొద్దంటూ తెగ ప్రచారం చేస్తూ వస్తోంది తెలంగాణ సర్కార్. కానీ మరో వైపు మద్యం అమ్ముకునేందుకు బార్లా తెరిచింది. తాజాగా మద్యం వ్యాపారులకు ఖుష్ కబర్ చెప్పింది. కొత్త మద్యం దుకాణాలు కావాలని అనుకునే వారికి సంతోషం కలిగించేలా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు అధికారికంగా విడుదల చేసింది. ఈ విషయాన్ని సదరు ప్రభుత్వమే వెల్లడించడం విశేషం. కొత్తగా మద్యం…
-

విశ్వ బ్రాహ్మణులను ఆదుకోవాలి : పీవీఎన్ మాధవ్
ఏపీ సర్కార్ కు విన్నవించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు అమరావతి : ఆరుగాలం శ్రమించే విశ్వ బ్రాహ్మణులను ఆదుకోవాలని కోరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ఏపీ సర్కార్ దృష్టికి తీసుకు వెళ్లారు.రాష్ట్ర రాజధానిలో విశ్వ కర్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ నిర్మించే వాణిజ్య సముదాయాల్లో కార్పెంటర్స్, స్వర్ణ కారుల కోసం ప్రత్యేక షాపింగ్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయాలని కోరారు. వృద్ధాప్య పెన్షన్లు 50…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











