భారీ స్కోర్ దిశ‌గా టీమ్ ఇండియా

స‌త్తా చాటిన కేఎల్ రాహుల్ సెంచ‌రీ

గుజ‌రాత్ : అహ్మ‌దాబాద్ లోని మోదీ స్టేడియంలో శుభ్ మ‌న్ గిల్ సార‌థ్యంలోని టీమ్ ఇండియా భారీ స్కోర్ దిశ‌గా ముందుకు సాగుతోంది. వెస్టిండీస్ ప్ర‌స్తుతం భారత్ లో టెస్టు సీరీస్ ఆడేందుకు ఇండియాలో ప‌ర్య‌టిస్తోంది. ఇందులో భాగంగా తొలి టెస్టు ప్రారంభ‌మైంది. తొలి ఇన్నింగ్స్ లో భార‌త బౌల‌ర్లు అద్భుతంగా రాణించారు. 162 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. అనంత‌రం మైదానంలోకి దిగింది భార‌త జ‌ట్టు లంచ్ టైం ముగిసే స‌మ‌యానికి టీమ్ ఇండియా 3 కీల‌క వికెట్ల‌ను కోల్పోయింది. 218 ప‌రుగులు చేసింది. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా భార‌త జ‌ట్టుకు చెందిన స్టార్ ప్లేయ‌ర్ కేఎల్ రాహుల్ సూప‌ర్ షో చేశాడు.

ఆక‌ట్టుకునేలా ఆడాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించాడు. త‌ను సెంచ‌రీతో నాటౌట్ గా నిలిచాడు. ఇంకా ఆట ఆడేందుకు ఇంకా మూడు రోజులు మిగిలి ఉన్నాయి. ప్ర‌స్తుతం శుక్ర‌వారం రెండో రోజు ఆట కొన‌సాగుతోంది. 2వ వికెట్ కు 121 ర‌న్స్ చేసింది. ఇదిలా ఉండ‌గా భార‌త జ‌ట్టు సార‌థి శుభ‌మ‌న్ గిల్ నాయ‌కుడిగా రాణించాడు. మ‌రోసారి స‌త్తా చాటాడు. 50 ర‌న్స్ చేశాడు సెంచ‌రీ దిశగా సాగుతున్న స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి హాఫ్ సెంచ‌రీ వ‌ద్ద త‌న స్కోర్ ఆగి పోయింది. అయినా ఎక్క‌డా తొణ‌క‌లేదు కేఎల్ రాహుల్. ఇప్ప‌టికే త‌న ఆట తీరుతో దుమ్ము రేపుతూ వ‌స్తున్న స‌ద‌రు క్రికెట‌ర్ సూప‌ర్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. రేపు రాబోయే 3 రోజుల్లో ఇండియా సూప‌ర్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది.

  • Related Posts

    బాబ‌ర్ ఆజమ్ కు భారీ జ‌రిమానా

    ఐసీసీ ప్ర‌వ‌ర్త‌నా నియమావ‌ళి ఉల్లంఘ‌న రావ‌ల్పిండి : పాకిస్తాన్ జ‌ట్టు మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను త‌న‌కు భారీ జ‌రిమానా విధించింది ఐసీసీ. అతని క్రమశిక్షణా రికార్డులో ఒక…

    చెన్నై సూప‌ర్ కింగ్స్ చెంత‌కు చేరిన శాంస‌న్

    రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులోకి జ‌డేజా, శామ్ క‌ర‌న్ చెన్నై : ఎన్నో రోజులుగా కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు తెర ప‌డింది కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ అంశం. ఏ జ‌ట్టులోకి త‌ను వెళ‌తాడ‌నేది క్రికెట్ వ‌ర్గాల‌తో పాటు ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *