అభిషేక్ శర్మ‌పై మ‌హ‌మ్మ‌ద్ అమీర్ కామెంట్స్

Spread the love

నేను ఇండియా టీంకు శ‌త్రువును కాదు

పాకిస్తాన్ : స్టార్ బౌల‌ర్ మ‌హ‌మ్మ‌ద్ అమీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవ‌ల ప‌రుగుల వ‌ర‌ద పారిస్తూ రికార్డులను బ్రేక్ చేసిన ఇండియాకు చెందిన అభిషేక్ శ‌ర్మ ఉన్న‌ట్టుండి ఐసీసీ టి20 టోర్నీలో పేల‌వ‌మైన ఆట తీరుతో నిరాశ ప‌రిచాడు. దీనిపై తీవ్రంగా స్పందించాడు అమీర్. నేను భారతదేశానికి శత్రువును కాదు. నిజానికి, పాకిస్తాన్ కంటే భారతదేశ మ్యాచ్‌లను చూడటం నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. భారతదేశం ఓడిపోయినప్పుడు నాకు బాధగా ఉంటుందని చెప్పాడు. రెండు డకౌట్‌లకు అవుట్ అయిన తర్వాత కూడా, అభిషేక్ శర్మ నిర్భయమైన విధానాన్ని నేను ప్రశంసించానని తెలిపాడు.

కానీ సీనియర్ ఆటగాడిగా, అంతర్జాతీయ క్రికెట్ మీ బలహీనతలను బహిర్గతం చేస్తుందని నా ఉద్దేశ్యం. అతను తన టెక్నిక్‌పై మరింత పని చేయడానికి అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉన్నాడని ప్ర‌శంస‌లు కురిపించాడు బౌల‌ర్ మ‌హ‌మ్మ‌ద్ అమీర్. ప్రతి బంతిలోనూ స్వింగ్ చేయడం అతని కెరీర్‌ను తగ్గించగలదని సూచించాడు. తాజాగా అమీర్ శ‌ర్మ గురించి చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

  • Related Posts

    ఐపీఎల్ లో హ్యాట్రిక్ కొట్టాల‌ని ఉంది : విరాట్ కోహ్లీ

    Spread the love

    Spread the loveఇప్ప‌టికే ఆర్సీబీ రెండు సార్లు విజేత‌గా నిలిచింది అహ్మ‌దాబాద్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ టైటిల్ విజేత‌గా నిలిచింది ర‌జ‌త్ పాటిదార్ నాయ‌క‌త్వంలోని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు. గుజ‌రాత్ రాజ‌ధాని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన ఫైన‌ల్ మ్యాచ్…

    శుభ్‌మన్ గిల్ పై భ‌గ్గుమ‌న్న వీరేంద్ర సెహ్వాగ్

    Spread the love

    Spread the loveబాధ్య‌తా రాహిత్యంత కూడుకున్న ఆట ఇది ముంబై : ప్ర‌ముఖ క్రికెట‌ర్ , కామెంటేట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఇంత కీలకమైన IPL మ్యాచ్‌లో, అది కూడా ఒక ఫైనల్‌లో, శుభ్‌మన్ గిల్ నుండి మీరు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *