Author: VijayaBhaskar
-

దాతల పేర్లను ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శించాలి
ఆదేశించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దూకుడు పెంచారు. తాను బాధ్యతలు స్వీకరించాక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. గతంలో లేని విధంగా ఈసారి వైకుంఠ ద్వార దర్శనం కోసం వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు . ఎస్వీబీసీ ఛానల్ లో నాణ్యమైన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఇదే సమయంలో టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాల్లో మరింత వసతి సౌకర్యాలు…
-

చైనా మాంజా విక్రయిస్తే జైలుకే : సజ్జనార్
ఇప్పటికే నిషేధం విధించామని ప్రకటన హైదరాబాద్ : నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా మాంజాపై నిషేధం విధించడం జరిగిందన్నారు. ఎవరైనా ఉపయోగించినా లేదా రవాణా చేసినా వాళ్లు జైలుకు వెళ్లక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ అంతటా ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లు , ఆశ్చర్యకరమైన తనిఖీలు నిర్వహించ బడతాయని కమిషనర్ స్పష్టం చేశారు. చైనీస్ మాంజా అమ్మకందారులు, స్టాకిస్టులు, రవాణాదారులు, వినియోగదారులపై సంబంధిత చట్ట విభాగాల కింద కేసు నమోదు…
-

మెడికల్ కాలేజీల టెండర్లలో గోల్ మాల్
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పేర్ని నాని అమరావతి : ఏపీ సర్కార్ నిర్వాకంపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. పీపీపీ మోడల్ అంటూ మరోసారి మోసం చేసేందుకు ప్లాన్ చేశారంటూ ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. తమ హయాంలో పేదలకు మెరుగైన వైద్యం, పిల్లలు చదువుకునేందుకు మెడికల్ కాలేజీలను తీసుకు వచ్చామన్నారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు తమ వారికి కట్టబెట్టేందుకు ప్లాన్…
-

28 నుంచి మేడారం మహా జాతర
పోస్టర్ ను ఆవిష్కరించిన సీఎం హైదరాబాద్ : యావత్ ప్రపంచంలోనే లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే మహా జాతర మేడారం సిద్దమైంది. ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే భారీ ఎత్తున నిధులను మంజూరు చేసింది సర్కార్. ఇదిలా ఉండగా ఈనెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మేడారం మహా జాతర కొనసాగుతుంది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మేడారం జాతర పోస్టర్ ను శాసన…
-

మారిషస్ అధ్యక్షుడితో చంద్రబాబు భేటీ
కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చ అమరావతి : మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తో సీఎం చంద్రబాబు నాయుడు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ముఖ్యమంత్రి… ఆ కార్యక్రమం అనంతరం మారిషస్ అధ్యక్షుడితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం చంద్రబాబు, మారిషస్ అధ్యక్షుడు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఏపీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ కు వివరించారు. ఈ…
-

సికింద్రాబాద్ అస్తిత్వానికి భంగం కలిగిస్తే ఊరుకోం
తెలంగాణ సర్కార్ పై దాసోజు శ్రవణ్ కామెంట్స్ హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ నిప్పులు చెరిగారు. తెలంగాణ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ పూర్వ వైభవానికి భంగం కలిగించేలా చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. మంగళవారం దాసోజు శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడపై ఫైర్ అయ్యారు. మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచినంత మాత్రాన.. సికింద్రాబాద్ పౌర అస్తిత్వాన్ని…
-

హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
కబ్జాదారుల నుండి కాపాడాలని విన్నపం హైదరాబాద్ : హైదరాబాద్ లో కబ్జాదారుల నుంచి విలువైన స్థలాలను కాపాడలని హైడ్రా నిర్వహించిన ప్రజా వాణికి బాధితులు ఫిర్యాదు చేశారు. ప్రతి వారం వారం ప్రజా వాణి నిర్వహిస్తోంది కమిషనర్ ఏవీ రంగనాథ్ సారథ్యంలో . తాజాగా నిర్వహించిన ప్రజా వాణికి 32 ఫిర్యాదులు అందాయి. రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ మండలం ఆర్కే పురం డివిజన్లోని గ్రీన్హిల్స్ కాలనీలో 6087 గజాల ఓపెన్స్పేస్ వదిలిపెట్టారు. ఇప్పటికే కొంత స్థలం కబ్జాకు…
-

కొండగట్టు అంజన్న భక్తులకు ఖుష్ కబర్
త్వరలోనే ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ జగిత్యాల జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరాధించే జగిత్యాల జిల్లాలోని కొండగట్టులోని ఆంజనేయ స్వామి ఆలయం రూపు రేఖలు మారబోతున్నాయి. ఇప్పటికే పలు అభివృద్ది పనుల నిమిత్తం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ద్వారా రూ. 35.19 కోట్లు మంజూరు చేయించారు. ఈ సందర్బంగా ఆయను తాను నిత్యం స్మరించే ఆంజనేయుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పూజలు చేశారు. అనంతరం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన…
-

బావా బామ్మర్దులపై భగ్గుమన్న చామలకేసీఆర్ చావు కోసం ఎదురు చూస్తున్నారు హైదరాబాద్ : మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మంగళవారం ఎంపీ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవి కోసం గుంట నక్క లాగా కేటీఆర్ , పార్టీ పగ్గాల కోసం హరీశ్ రావులు గుంట నక్కల్లాగా ఎదురు చూస్తున్నారంటూ మండిపడ్డారు. తమ నాయకుడు, సీఎం ఎ.రేవంత్ రెడ్డి పది మంది…
-

19 నుంచి శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
కడప గడపలో ఈనెల 27 వ తేదీ వరకు ఉత్సవాలు తిరుపతి/కడప : కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జనవరి 19 నుండి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. జనవరి 18వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కాగా, జనవరి 24వ తేదీ ఉదయం 10.30 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం జరుగనుంది.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











