25 నుంచి క‌విత‌క్క జ‌నం బాట‌

ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి స‌న్నిధిలో యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత గురువారం యాద‌గిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ న‌ర‌సింహ స్వామిని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడారు. అక్టోబ‌ర్ 25 నుంచి జ‌నం…

పాల‌న‌పై ప‌ట్టు కోల్పోయిన సీఎం : కేటీఆర్

సిగ్గు ఉంటే పాలనపై పట్టు నిరూపించుకోవాలి హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. త‌ను పాల‌నా ప‌రంగా ప‌ట్టు కోల్పోయార‌ని అన్నారు. మంత్రులు సైతం ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న…

స‌ద‌ర్ పండుగ‌కు పైసా ఇవ్వ‌ని స‌ర్కార్ : హ‌రీశ్

మాజీ సీఎం కేసీఆర్ కు యాద‌వులంటే ప్రేమ‌ హైద‌రాబాద్ : దున్న‌ల‌కు పూజ‌లు నిర్వ‌హించే గొప్ప సంస్కృతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంద‌ని ప్రపంచంలో ఎక్క‌డా లేద‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. గ‌త ఏడాది స‌ద‌ర్ పండుగ‌కు ఒక్క పైసా…

తాడేప‌ల్లి ప్యాలెస్ లో న‌కిలీ మ‌ద్యం త‌యారీ

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మంత్రి స‌విత అమ‌రావ‌తి : మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు జ‌గ‌న్ రెడ్డిపై. కూటమి ప్రభుత్వం ప్రతిష్టకు భంగం కలిగేలా తాడేపల్లి ప్యాలెస్ లో కల్తీ మద్యం తయారీ ప్రణాళికలు రచిస్తున్నారని విమర్శించారు. నకిలీ…

ఏపీ మీడియా అకాడమీని బ‌లోపేతం చేయాలి

స‌మాచార సంచాల‌కుల‌ను కోరిన ఏపీయూడ‌బ్ల్యూజే విజ‌య‌వాడ : ఇబ్బందుల్లో ఉన్న పాత్రికేయులను ఆదుకునేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ను పటిష్టం చేయాల‌ని ఏపీ స‌మాచార శాఖ సంచాల‌కులు విశ్వ‌నాథ‌న్ ను కోరారు ఏపీయూడ‌బ్ల్యూజే నేత‌లు కోరారు. అవసరమైన…

మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ వైస్సార్సీపీ ఆందోళ‌న‌

అక్టోబ‌ర్ 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు తాడేప‌ల్లి గూడెం : ఏపీ కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక పేద‌లు, సామాన్యుల‌కు శాపంగా మారింద‌న్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి. వైద్యాన్ని అంద‌కుండా చేయ‌డంలో భాగంగానే మెడిక‌ల్ కాలేజీల‌ను…

టీపీసీసీ సోష‌ల్ మీడియాకు వంశీకృష్ణ రాజీనామా

సంస్థ చైర్మ‌న్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కార్య‌ద‌ర్శి హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ సోష‌ల్ మీడియాకు కోలుకోలేని షాక్ త‌గిలింది. మ‌రింత బ‌లోపేతం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించిన పెండ్యాల వంశీకృష్ణ తాను త‌ప్పుకుంటున్న‌ట్లు తెలిపారు. సంచ‌ల‌న…

అండర్ -19 జ‌ట్టు ఎంపిక‌పై హైకోర్టు విచార‌ణవిచార‌ణ చేప‌ట్ట‌నున్న న్యాయ‌మూర్తి నాగేష్ భీమ‌పాక‌ హైద‌రాబాద్ : 2026 సీజన్ కోసం హైదరాబాద్ పురుషుల అండర్-19 జట్టు కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) చేసిన ఎంపిక పద్ధతులపై దాఖలు చేసిన రిట్…

నీర‌జ్ చోప్రాకు లెఫ్టినెంట్ క‌ల్నల్ గా పదోన్న‌తి

ప్ర‌క‌టించిన మోదీ బీజే ప్ర‌భుత్వం న్యూఢిల్లీ : ఒలింపియన్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌర‌వం ద‌క్కింది. త‌ను భార‌త దేశానికి పేరు ప్ర‌తిష్ట‌లు తీసుకు వ‌చ్చినందుకు గాను మోదీ ప్ర‌భుత్వం బుధ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు త‌న‌కు దేశం…

జూబ్లీ హిల్స్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీత‌క్క బిజీ

కాంగ్రెస్ అభ్య‌ర్థి భారీ మెజారిటీతో గెల‌వ‌డం ఖాయం హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకుంది. ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్దం మొద‌లైంది. నువ్వా నేనా అన్న రీతిలో ఆయా పార్టీల‌కు చెందిన నేత‌లు, స్టార్ క్యాంపెయిన‌ర్లు…