Author: VijayaBhaskar

  • 25న తిరుచానూరు ప‌ద్మావ‌తి ఆలయంలో రథసప్తమి

    25న తిరుచానూరు ప‌ద్మావ‌తి ఆలయంలో రథసప్తమి

    20న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారు జనవరి 25న రథసప్తమి పర్వదినం సందర్భంగా ఏడు ప్రధాన వాహనాలపై అమ్మవారు ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఆదివారం ఉదయం 7 నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు హంస వాహనం, ఉదయం 10 నుండి 11 గంటల వరకు అశ్వ వాహనం, ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గరుడ…

    Continue Reading

  • టీటీడీ క‌ళ్యాణ మండ‌పాల‌పై ఈవో ఫోక‌స్

    టీటీడీ క‌ళ్యాణ మండ‌పాల‌పై ఈవో ఫోక‌స్

    తక్ష‌ణ‌మే నివేదిక త‌యారు చేయాల‌ని ఆదేశం తిరుప‌తి : టీటీడీ ఆధ్వ‌ర్యంలోని క‌ళ్యాణ మండ‌పాల‌పై స‌మ‌గ్ర నివేదిక రూపొందించాల‌ని ఆదేశించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుమల, తిరుపతిలోని వసతి గృహాలలో ఎఫ్.ఎం.ఎస్ కు సంబంధించి ఇప్పటికే ఉన్న యాప్‌ను భక్తులకు మరింతగా అందుబాటులోకి తీసుకు రావాలని అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. భక్తులు ఆ యాప్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకునేలా క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసి, తమ అభిప్రాయాలను స్వయంగా నమోదు చేసుకునే విధంగా చర్యలు…

    Continue Reading

  • ఏ భాషా గొప్పది కాదు..తక్కువది కాదు

    ఏ భాషా గొప్పది కాదు..తక్కువది కాదు

    ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు గుంటూరు జిల్లా : తెలుగు భాష గొప్పద‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. సోమవారం గుంటూరు జిల్లాలో జ‌రిగిన 3వ ప్ర‌పంచ తెలుగు మహాస‌భ‌ల్లో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. మాతృ భాషలో చదువుకునే వారు రాణిస్తారని ఉద్ఘాటించారు. ఏ భాషా మరొక భాష కంటే గొప్పది లేదా తక్కువది కాదని, దేశవ్యాప్తంగా ప్రజలు ఒకరి భాషలను మరొకరు గౌరవించుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రజలు ఒకరి భాషలను మరొకరు గౌరవించుకోవాలి.…

    Continue Reading

  • పుట్టింటి బంధాలన్నీ తెంచుకున్నా: కవిత

    పుట్టింటి బంధాలన్నీ తెంచుకున్నా: కవిత

    శాస‌న మండ‌లిలో క‌న్నీటి ప‌ర్యంతం హైద‌రాబాద్ : శాస‌న మండ‌లి సాక్షిగా ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. సోమ‌వారం తాను రాజీనామా చేశాన‌ని, దానిని ఆమోదించాల‌ని కోరారు. తన పుట్టింటి నుంచి అన్నిరకాల బంధాలు, బంధనాలు తెంచుకొని బయటకు వచ్చానని కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తల్లిగారి ఇంటి నుంచి అవమాన భారంతో ఆత్మ గౌరవం కోసం బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణ ఆడబిడ్డలకు పౌరుషం ఎక్కువని ఎవరినీ ఏదీ అడగరనీ, అవమానిస్తే మాత్రం…

    Continue Reading

  • తెలుగు వెలుగుతూనే ఉంటుంది : చంద్ర‌బాబు నాయుడు

    తెలుగు వెలుగుతూనే ఉంటుంది : చంద్ర‌బాబు నాయుడు

    ప్ర‌పంచానికి చాటి చెప్పిన నంద‌మూరి తార‌క రామారావు గుంటూరు జిల్లా : ప్ర‌పంచ భాష‌ల‌లో తెలుగు భాష అత్యంత ప్ర‌త్యేక‌మైన‌ద‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. గుంటూరులో జ‌రుగుతున్న 3వ ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించారు. తెలుగు ఢోకా లేద‌ని వెలుగుతూనే ఉంటుంద‌న్నారు. అన్నమయ్య, వెంగమాంబ, మొల్ల వంటి వారు భక్తి మార్గంలోనూ తెలుగుకు వెలుగు తెచ్చారని గుర్తు చేశారు. విశ్వనాధ సత్యనారాయణ, సినారె, రావూరి భరద్వాజ వంటివారికి జ్ఞానపీఠ అవార్డులు…

    Continue Reading

  • విద్యుత్ ఛార్జీల‌ను పెంచే యోచ‌న లేదు

    విద్యుత్ ఛార్జీల‌ను పెంచే యోచ‌న లేదు

    ప్ర‌క‌టించిన మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీ రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు విద్యుత్ వినియోగ‌దారుల‌కు తీపి క‌బురు చెప్పారు. విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు ఏపీఈఆర్సీ ప్రభుత్వం ముందు ట్రూ అప్ ప్రతిపాదనలు పెట్టడం జరిగిందన్నారు. సాధారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటే, ట్రూ అప్ ఛార్జీలను పెంచక తప్పని పరిస్థితి కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. కానీ నాడు ప్రతిపక్షంలో ఉండగా…

    Continue Reading

  • ఏపీ స‌ర్కార్ నిర్వాకంపై భ‌గ్గుమ‌న్న బొత్స

    ఏపీ స‌ర్కార్ నిర్వాకంపై భ‌గ్గుమ‌న్న బొత్స

    అన్ని రంగాల‌లో విఫ‌లం అయ్యార‌ని ఫైర్ విశాఖ : ఏపీ శాస‌న మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ నిప్పులు చెరిగారు ఏపీ స‌ర్కార్ నిర్వాకంపై. ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంలో చంద్ర‌బాబు నాయుడు విఫలం అయ్యాడ‌ని, పాల‌నా ప‌రంగా త‌నకు ప‌ట్టు లేకుండా పోయింద‌న్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమం అందించ‌డంలో పూర్తిగా విఫలమైందని శాసన మండలిలో విపక్షనేత ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు పాలలో రైతులు, విద్యార్ధులు, మహిళల సహా…

    Continue Reading

  • జ‌గ‌న్ రెడ్డిని జ‌నం న‌మ్మ‌రు : ఎస్. స‌విత

    జ‌గ‌న్ రెడ్డిని జ‌నం న‌మ్మ‌రు : ఎస్. స‌విత

    డ్రామాల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ని కామెంట్స్ విజ‌య‌వాడ : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. ఆదివారం విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు. జ‌గ‌న్ డ్రామాలు ఆడ‌డంలో దిట్ట అని, అబ‌ద్దాల‌ను నిజాలుగా మార్చాల‌ని చేసే ప్ర‌య‌త్నాలు వ‌ర్క‌వుట్ కావ‌న్నారు. తాను చేసే జిమ్మిక్కులు ఇక్క‌డ ప‌ని చేయ‌వ‌ని తెలుసుకుంటే మంచిద‌న్నారు. డ్రామాల జగన్ రెడ్డి… ప్రాజెక్టుల కోసం మాట్లాడడం సిగ్గు చేటని…

    Continue Reading

  • త్వ‌ర‌లోనే విద్యుత్ ఛార్జీలు త‌గ్గిస్తాం

    త్వ‌ర‌లోనే విద్యుత్ ఛార్జీలు త‌గ్గిస్తాం

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన అచ్చెన్నాయుడు విజ‌య‌వాడ : రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆదివారం ఆయ‌న విజ‌య‌వాడ క్యాంపు కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వీర్యమైన విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టేందుకు సంస్కరణలు చేపడుతోందని అన్నారు. త్వ‌ర‌లోనే విద్యుత్ ఛార్జీల‌ను త‌గ్గించ బోతున్నామ‌ని తెలిపారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచేదే లేదని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం వేల…

    Continue Reading

  • నీటి వాటా కోసం స‌ర్కార్ పై యుద్దం

    నీటి వాటా కోసం స‌ర్కార్ పై యుద్దం

    ప్ర‌క‌టించిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : ఏపీకి మేలు చేకూర్చేలా తెలంగాణ స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని, నీళ్ల‌ను నిస్సిగ్గుగా నీళ్ల‌ను అప్ప‌గించింద‌ని ఆరోపించారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. కేవ‌లం క‌మీష‌న్ల కోస‌మే రేవంత్ రెడ్డి పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్ట‌కుండా ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. సెక్షన్ 3 వస్తే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 170 టీఎంసీలు ఎలా అయినా సాధించాలని కేసీఆర్ పట్టుబట్టి పనులు మొదలెట్టాడని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports