Author: VijayaBhaskar
-

పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలి
మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్ గుంటూరు జిల్లా : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం ఉందన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. గుంటూరు జిల్లా మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మండల, నియోజకవర్గ స్థాయి నేతల శిక్షణ తరగతుల కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. పలు అంశాలపై చర్చించారు.. పార్టీ మరింత బలోపేతం దిశగా ముందుకు సాగాలని, రానున్న స్థానిక…
-

సినీ, పర్యాటక రంగానికి పెద్దపీట : కందుల దుర్గేష్
ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ముంబై : ఏపీ సర్కార్ సినీ, పర్యాటక రంగాలకు పెద్దపీట వేస్తోందని చెప్పారు మంత్రి కందుల దుర్గేష్.ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అపూర్వమైన అవకాశాలు ఉన్నాయని ఇన్వెస్టర్లతో జరిగిన సమావేశాల్లో వివరించారు. పర్యాటక, ఆతిథ్య రంగాలకు ‘ఇండస్ట్రీ స్టేటస్’ సర్కార్ ఇచ్చిందన్నారు. భూమి కొనుగోలు లీజుపై 100% స్టాంప్ డ్యూటీ రీయింబర్స్మెంట్, ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీల మినహాయింపు, 15 సంవత్సరాలకు 100% SGST రీయింబర్స్మెంట్ వంటి లాభదాయకమైన రాయితీలను కల్పిస్తున్నట్లు తెలిపారు. MSME ప్రాజెక్టులకు…
-

త్వరలో నూతన పెన్షన్లు, ఇళ్లు అందజేస్తాం
సంచలన ప్రకటన చేసిన మంత్రి ఎస్ సవితపెనుకొండ : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 8,190 మందికి స్పౌజ్ పెన్షన్లు అందజేశామని తెలిపారు. జిల్లాలో 435 మందికి, పెనుకొండ నియోజక వర్గంలో 56 మందికి స్పౌజ్ పెన్షన్లు పంపిణీ చేశామన్నారు. ఇంకా అర్హులు ఉన్నారని, వారందరికీ త్వరలో నూతన పెన్షన్లు అందజేస్తామని ప్రకటించారు. పెన్షన్లతో పాటు ఇళ్లులేని పేదలకు సొంతిల్లు కట్టించి ఇస్తామని,…
-

సోనియా కుటుంబంపై కేంద్రం వేధింపుల పర్వం
ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరు | కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన కేంద్రంలోని ఎన్డీయే , బీజేపీ సర్కార్ ను ఏకి పారేశారు. కేవలం బీజేపీయేతర పార్టీలను, వ్యక్తులను, నేతలను కావాలని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని, ఇది మంచి పద్దతి కాదన్నారు. సోమవారం బెంగళూరులో డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ పోలీసులు కొత్తగా మరో కేసు నమోదు…
-

కరిచే కుక్కలంతా పార్లమెంట్లో ఉన్నారు
ఎంపీ రేణుకా చౌదరి షాకింగ్ కామెంట్స్ ఢిల్లీ : ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు సోమవారం ఢిల్లీలో ప్రారంభం అయ్యాయి. ఈ సందర్బంగా సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ఆమె తనతో పాటు పెంపుడు కుక్కను తీసుకు వెళ్లారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు బీజేపీ ఎంపీలు. ఆపై రేణుకా చౌదరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.…
-

మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్
బాధితులకు భరోసా ఇచ్చిన వైనం గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 76వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రిని స్వయంగా కలిసి సమస్యలు విన్నవించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వినతులు స్వీకరించారు. దేవాదాయ శాఖ కింద రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో…
-

2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం
కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. సోమవారం ఏలూరు జిల్లాలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మారుతున్న టెక్నాలజీని అంది పుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తాము తూచ తప్పకుండా అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా వచ్చే 2029 సంవత్సరం నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఈ…
-

మెస్సీతో ఢీ కొట్టేందుకు సీఎం రెఢీ
డిసెంబర్ 13న ఫుట్ బాల్ మ్యాచ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలనంగా మారారు. ఆయన ముందు నుంచీ క్రీడాకారుడు. ఆయనకు క్రీడలంటే ఇష్టం. ప్రస్తుతం ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీతో ఏకంగా ఫుట్ బాల్ మ్యాచ్ ఆడేందుకు రెడీ అయ్యాడు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈనెల 13వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి టీంతో మెస్సీ టీం తలపడనుంది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర సర్కార్…
-

శ్రీ రంగనాథ స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ
దర్శించుకున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తమిళనాడు : కైశిక ఏకాదశి సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామివారికి సతీ సమేతంగా సోమవవారం తిరుమల తిరుపతి దేవస్తానం పాలక డండలి ( టిటిడి) తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు చైర్మన్ బీఆర్ నాయుడు. శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ పి. శివరామన్ , ప్రధాన అర్చకులు శ్రీ సుందర భట్టర్ సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. పట్టు వస్త్రాలను ఊరేగింపుగా వెళ్లి…
-

సీఎం భూ కుంభకోణంపై రాహుల్ మౌనమేల..?
సీరియస్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి భారీ ఎత్తున భూ కుంభకోణానికి స్కెచ్ వేశాడని, దీని విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 5 లక్షల కోట్లు ఉంటుందన్నారు. ఈ సందర్బంగా ఇంత జరుగుతున్నా ఎందుకు రాహుల్ గాంధీ మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేటీఆర్ సుదీర్ఘ లేఖ రాశారు ఎంపీ రాహుల్ కు. ఎవరికీ అనుమానం రాకుండా దొడ్డి దారిన జీవో తీసుకు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











