Author: VijayaBhaskar
-

ఏపీలో జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం
ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ ప డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ రహదారులన్నింటినీ కు అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. మనం ప్రయాణం చేసే మార్గంలో రోడ్డు ఉందా? లేదా? ఉంటే ఎలా ఉంది? అనే వివరాలు ప్రజల చేతిలో అందుబాటులో ఉండే వ్యవస్థను తీసుకు రావాలని అన్నారు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని రహదారులు ఉన్నాయి?…
-

భారతీయ ఆత్మ గీతం వందేమాతరం
చిత్తూరు జిల్లా పోలీసుల ఆలాపన చిత్తూరు జిల్లా : జాతీయ గీతం వందే మాతరం రచించి నేటికి 150 ఏళ్లవుతున్న సందర్బంగా చిత్తూరు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా గీతాన్ని ఆలాపించారు. దేశం పట్ల ఉన్న తమ భక్తిని ఈ విధంగా చాటుకున్నారు. వందేమాతరం అనేది భారతీయుల గుండెల్లో ఎప్పటికీ ఆరని జ్యోతి అన్నారు. స్వాతంత్ర స్ఫూర్తికి మూలం వందేమాతరం, మన ఐక్యతకు ప్రతీక వందేమాతరం అని పేర్కొన్నారు అడిషనల్…
-

అజహరుద్దీన్ కు కోడ్ వర్తించదా..?
మాజీ ఎంపీ వినోద్ కుమార్ కామెంట్స్ హైదరాబాద్ : రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆరోపించారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్.బీఆర్ఎస్కు ఓటేస్తే జూబ్లీహిల్స్కు రానని మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ చెప్పడం న్నికల కోడ్ కిందకు రాదా అని ప్రశ్నించారు. మీరు ఓటు వేయక పోతే సంక్షేమ పథకాలు నిలిపి వేస్తానంటూ బహిరంగంగానే ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు మాజీ ఎంపీ . కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్…
-

ఓట్ల చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ
17.65 లక్షల మంది పాల్గొన్నారన్న షర్మిల అమరావతి : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏకి పారేశారు. ఆయనను ఏకంగా ఓట్ల దొంగ అంటూ మండిపడ్డారు. బీజేపీ, హిందూ సంస్థల నిర్వాకం కారణంగానే కంటిన్యూగా మూడుసార్లు దేశంలో అధికారంలోకి వచ్చారంటూ ధ్వజమెత్తారు. అక్రమంగా అధికారంలోకి వచ్చి నీతులు చెప్పడం మోదీకే చెల్లిందన్నారు. ఈ దేశంలో న్యాయవ్యవస్థ ఒక్కటే సక్రమంగా పని చేస్తోందన్నారు షర్మిలా రెడ్డి. దానిని…
-

మీ విజయం దేశానికి గర్వకారణం
టీమిండియా జట్టుకు ముర్ము కంగ్రాట్స్ న్యూఢిల్లీ : ఐసీసీ మహిళా వన్డే వరల్డ్ కప్ విజేత అయిన భారత మహిళా క్రికెట్ జట్టును ప్రశంసలతో ముంచెత్తారు భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జట్టుతో పాటు సిబ్బందికి ప్రత్యేకంగా రాజధానిలోని రాజ్ భవన్ లో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్బంగా భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తీసుకు వచ్చిన వరల్డ్ కప్ ను ఆమె ప్రత్యేకంగా పరిశీలించారు. తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సుదీర్ఘ…
-

హైడ్రా ప్రయత్నం ముంపునకు పరిష్కారం
ధన్యవాదాలు తెలిపిన కాలనీ వాసులు హైదరాబాద్ : హైడ్రా పనితీరుకు ఫిదా అవుతున్నారు నగరవాసులు. కబ్జాకు గురైన ప్రైవేట్, ప్రభుత్వ స్థలాలను కాపాడే ప్రయత్నంలో ముమ్మరంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. అంతే కాకుండా ఆక్రమణకు లోనైన ప్లాట్లను, స్థలాలకు ఫెన్సింగ్ వేస్తోంది. అక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తోంది. మరో వైపు పెద్ద ఎత్తున ముంపునకు గురైన ప్రాంతాలను కూడా కాపాడింది హైడ్రా. ముంపునకు గురైన ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్…
-

డేటా ఆధారిత పాలన అత్యంత కీలకం
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పాలనా పరంగా డేటా అన్నది కీలకంగా మారిందన్నారు. దీనిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాలని సూచించారు. గురువారం సీఎం అధ్యక్షతన సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై సదస్సు జరిగింది. వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు ఇందులో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్సు ద్వారా సదస్సుకు హాజరయ్యారు.ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. తమ…
-

వరద ముప్పు తప్పించిన హైడ్రాకు థ్యాంక్స్
అమీర్పేట, ప్యాట్నీ పరిసర కాలనీల ప్రజల ర్యాలీలు హైదరాబాద్ : వరద ముప్పును తప్పించిన హైడ్రాకు పలు కాలనీ నివాసితులు ధన్యవాదాలు తెలిపారు. ర్యాలీగా వచ్చి హైడ్రాకు మానవహారంగా నిలబడ్డారు. అమీర్ పేట, శ్రీనివాస్ నగర్, గాయత్రినగర్, కృష్ణ నగర్, అంబేద్కర్ నగర్ నుంచి వచ్చినా ఆ కాలనీల ప్రతినిధులు మైత్రివనం వద్ద ప్లకార్డులను ప్రదర్శించి హైడ్రాకు సంఘీభావం తెలిపారు. 5 సెంటీమీటర్ల వర్షం పడితే అతలాకుతలం అయిన తమ కాలనీలకు వరద ముప్పు తప్పించారంటూ హైడ్రాకు,…
-

ఉల్లి రైతులను ఆదుకుంటాం : అచ్చెన్నాయుడు
కూటమి సర్కార్ కృత నిశ్చయంతో ఉందని స్పష్టం అమరావతి : రాష్ట్రంలోని ఉల్లి రైతులు ఆధైర్యపడాల్సిన అవసరం లేదని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఉల్లి ధరలు పతనమైనప్పుడు రైతులు పడిన శ్రమ వృథా కాకుండా ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా ఉల్లిని కొనుగోలు చేసిందన్నారు. రాష్ట్రంలోని ఉల్లి రైతులు ఏ విధంగానూ నష్టపోకుండా రక్షించాలనే భావనతో సీఎం చంద్రబాబు కీలక…
-

ఓట్ల చోరీ వల్లే బీజేపీ గెలిచింది : షర్మిల
సంచలన ఆరోపణలు చేసిన ఏపీపీసీసీ చీఫ్విజయవాడ : ఓట్ల చోరీ చేయడం వల్లనే హర్యానాలో ఇటీవల జరిగిన శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. లేక పోయి ఉంటే తమ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండేదన్నారు. కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య ఓట్ షేర్ పెద్ద తేడా లేదన్నారు. కేవలం 1.18లక్షల ఓట్ల తేడాతో హర్యానాలో బీజేపీ అధికారంలో వచ్చిందన్నారు. 0.7 ఓట్ల…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











