Author: VijayaBhaskar

  • చిరంజీవి వ్య‌క్తిత్వానికి భంగం క‌లిగిస్తే జాగ్ర‌త్త‌

    చిరంజీవి వ్య‌క్తిత్వానికి భంగం క‌లిగిస్తే జాగ్ర‌త్త‌

    హైద‌రాబాద్ సిటీ సివిల్ కోర్టు కీల‌క ప్ర‌క‌ట‌న హైద‌రాబాద్ : న‌టుడు చిరంజీవికి సంబంధించి వ్య‌క్తిత్వ హ‌క్కుల‌కు భంగం క‌లిగించేలా చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది హైద‌రాబాద్ సిటీ సివిల్ కోర్టు. ఈ మేర‌కు మ‌ధ్యంత‌ర నిషేధాజ్ఞ‌లు జారీ చేసింది. ఈ మేర‌కు సెప్టెంబర్ 26న I.A. No.6275 of 2025లో O.S.No.441 of 2025లో ఉత్త‌ర్వుల‌లో పేర్కొంది. చిరంజీవి పేరు, ఇమేజ్, వాయిస్, ఇత‌ర గుర్తించ దగిన లక్షణాలను అనధికారికంగా వాణిజ్య పరంగా ఉపయోగించడంతో సహా…

    Continue Reading

  • ఈ ద‌శాబ్దం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీదే

    ఈ ద‌శాబ్దం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీదే

    స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై. ఈ ద‌శాబ్దం ఆయ‌న‌దేన‌ని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం లోపు ‘సూపర్ సిక్స్’ ఎన్నికల హామీలను అమలు చేయడంలో విజయ వంతమైందని అన్నారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు. ఎన్డీఏ అభ్యర్థుల కోసం ఆ…

    Continue Reading

  • ఏపీకి విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ రెడ్ అల‌ర్ట్

    ఏపీకి విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ రెడ్ అల‌ర్ట్

    పుకార్లను నమ్మవద్దు.. ప్రశాంతంగా ఉండండి అమ‌రావ‌తి : ఏపీకి విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. సీఎం టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. పుకార్లను నమ్మవద్దు, ప్రశాంతంగా ఉండండి, భయపడవద్దని సూచించింది ఏపీఐఎండీ. అత్యవసర కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకుంటూ ఉండాల‌ని , వాతావరణ హెచ్చరికలు కోసం SMS లను గమనించాల‌ని పేర్కొంది. రేడియో/టీవీ న్యూస్ చూడండి, వార్తాపత్రికలు చదవండి. మీ పత్రాలు/సర్టిఫికెట్స్ మరియు…

    Continue Reading

  • అమ‌ర వీరుల‌కు అన్యాయం స‌మ‌స్య‌ల‌పై పోరాటం

    అమ‌ర వీరుల‌కు అన్యాయం స‌మ‌స్య‌ల‌పై పోరాటం

    పిలుపునిచ్చిన తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. శ‌నివారం హైద‌రాబాద్ లోని అమ‌ర వీరుల స్థూపం వ‌ద్ద నివాళులు అర్పించారు. అనంత‌రం జ‌నం బాట కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. ఈ సంద‌ర్బంగా ఆమె ప్ర‌సంగించారు. అమ‌ర వీరుల‌కు అన్యాయం జ‌రిగింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోతే కేవ‌లం 580 మందికి మాత్ర‌మే న్యాయం జ‌రిగింద‌న్నారు. మిగ‌తా వారి…

    Continue Reading

  • పరిశ్రమల ఏర్పాటుకు 21 రోజుల్లోనే ప‌ర్మిష‌న్

    పరిశ్రమల ఏర్పాటుకు 21 రోజుల్లోనే ప‌ర్మిష‌న్

    స్ప‌ష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి స‌విత పెనుకొండ/శ్రీ సత్యసాయి జిల్లా : ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని, యువత తమ సొంతూర్లో చిన్న, మధ్య తరహా పరిశమ్రల స్థాపనకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖమంత్రి ఎస్.సవిత. వారికి ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తుంద‌న్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం బొక్సoపల్లి గ్రామం సమీపంలో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కులో…

    Continue Reading

  • గురుకులాల్లో మ‌ర‌ణ మృదంగం : బీఆర్ఎస్

    గురుకులాల్లో మ‌ర‌ణ మృదంగం : బీఆర్ఎస్

    ఇప్ప‌టి వ‌ర‌కు 110 మంది చ‌ని పోయారు హైద‌రాబాద్ : రాష్ట్రంలోని గురుకులాల‌లో పిల్ల‌లు చ‌ని పోతున్నా స‌ర్కార్ నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, సీనియ‌ర్ నేత డాక్ట‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. శ్రీవర్షిత అనే అమ్మాయి సూసైడ్ చేసుకుని చని పోయంద‌ని, దీనికి కార‌ణంగా స్కూల్ ప్రిన్సిపాల్, వార్డెన్ అని ఆరోపించారు. ఆ ఇద్ద‌రినీ వెంట‌నే విధుల నుంచి తొల‌గించాల‌ని…

    Continue Reading

  • అకాల వ‌ర్షం ల‌క్ష‌న్న‌ర ఎక‌రాల్లో పంట న‌ష్టం

    అకాల వ‌ర్షం ల‌క్ష‌న్న‌ర ఎక‌రాల్లో పంట న‌ష్టం

    ఏపీ స‌ర్కార్ ఆదుకోవ‌డంలో వైఫ‌ల్యం విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ స‌ర్కార్ రైతుల ప‌ట్ల‌, వ్య‌వ‌సాయ రంగం ప‌ట్ల క‌క్ష‌సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. అకాల వ‌ర్షాల కార‌ణంగా రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల్లో అత్య‌ధికంగా సాగు చేసిన పంట‌లు చేతికి రాకుండా పోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శ‌నివారం ష‌ర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఐటీ మీద ఉన్నంత సోయి రైతుల…

    Continue Reading

  • బస్సు ప్రమాదంపై వేగంగా పోలీసుల దర్యాప్తు

    బస్సు ప్రమాదంపై వేగంగా పోలీసుల దర్యాప్తు

    పలు కోణాల్లో విచారిస్తున్న పోలీసులు క‌ర్నూలు జిల్లా : కావేరీ బ‌స్సు దుర్ఘ‌ట‌న‌కు సంబంధించి విచార‌ణ‌లో కీల‌క అంశాలు వెలుగు చూస్తున్నాయి. బైక్‌పై శంకర్‌తో పాటు ఉన్న మరో యువకుడు ఎర్రిస్వామి. త‌న‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.బైక్‌ను వి కావేరీ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టలేదని వెల్లడి.. వర్షంలో బైక్‌పై వెళుతున్న శంకర్‌, ఎర్రిస్వామి మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. చిన్నటేకూరు దగ్గర బైక్‌ స్కిడ్‌ అయ్యి కిందపడ్డారు ఈ ఇద్ద‌రు. .. రోడ్డు మధ్యలో పడిపోయిన బైక్‌.…

    Continue Reading

  • నేనెప్పుడూ గుండాయిజం చేయ‌లేదు

    నేనెప్పుడూ గుండాయిజం చేయ‌లేదు

    మాజీ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి కామెంట్స్ వ‌రంగ‌ల్ జిల్లా : మాజీ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఎప్పుడూ , ఎన్న‌డూ గూండాయిజం చేయ‌లేద‌న్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. క‌బ్జాల‌కు పాల్ప‌డ‌లేద‌ని, బెదిరించ లేద‌ని, వ‌సూళ్ల‌కు పాల్ప‌డ లేద‌ని ఆరోపించారు. మంత్రి కొండా సురేఖ రెడ్డి కథ సుఖాంతం అయ్యిందని అన్నారు. తాను ఏనాడూ చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ లేద‌న్నారు. ఇంతకీ ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశాడ‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారంది.…

    Continue Reading

  • కేసీఆర్ ఆదేశాల‌తో వ‌ల‌స కార్మికుల‌కు విముక్తి

    కేసీఆర్ ఆదేశాల‌తో వ‌ల‌స కార్మికుల‌కు విముక్తి

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : జోర్డాన్ లో చిక్కుకున్న తెలంగాణ‌కు చెందిన 12 మంది వ‌ల‌స కార్మికుల‌కు ఎట్టకేల‌కు బీఆర్ఎస్ పార్టీ చేసిన కృషి వ‌ల్ల విముక్తి ల‌భించింది. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు మాజీ మంత్రి హ‌రీశ్ రావు కేంద్రంతో మాట్లాడారు. వారంతా హైద‌రాబాద్ కు చేరుకున్నారు. అనంత‌రం నేరుగా హ‌రీశ్ రావు ఇంటికి వెళ్లారు. ఆయ‌న‌కు ధన్య‌వాదాలు తెలిపారు. మీరు చేసిన ప్ర‌య‌త్నం వ‌ల్ల‌నే తాము…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports