Author: VijayaBhaskar
-

బీఎస్ఎన్ఎల్ మరింత శక్తివంతం కావాలి
పిలుపునిచ్చిన నారా చంద్రబాబు నాయుడు విజయవాడ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మరింత శక్తివంతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ కొత్త టెక్నాలజీని అంది పుచ్చుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు సీఎం. శనివారం విజయవాడలో బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీస్ సేవలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. తమ సర్కార్ పెద్ద ఎత్తున సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకు…
-

మత్స్యకారులకు పరిహారం అందజేస్తాం : అచ్చెన్న
శాసన సభలో కీలక ప్రకటన చేసిన వ్యవసాయ మంత్రి హైదరాబాద్ : రాష్ట్రంలో మత్స్యకారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వైసీపీ హయాంలో ప్రమాదాలకు గురై మరణించిన 63 మంది మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం నష్ట పరిహారాన్ని అంద చేయడం జరిగిందని చెప్పారు. అంతే కాకుండా మరో 100 మంది మృతి చెందిన వారికి త్వరలోనే…
-

సంయుక్త కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయి
స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మోషన్ రాజు అమరావతి : ప్రభుత్వం నియమించిన ప్రజా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు ఏపీ శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసన మండలి చైర్ పర్సన్ కొయ్యే మోషణ్ రాజు . శనివారం అసెంబ్లీ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో చైర్మన్లు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ…
-

భారత బౌలర్ల భరతం పట్టిన పాతుమ్ నిస్సాంక
58 బంతుల్లో 107 రన్స్ తో సెన్సేషన్ సెంచరీ దుబాయ్ : ఆసియా కప్ మెగా టోర్నీ ఆఖరి అంకానికి చేరుకుంది. భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తూ వచ్చింది. దుబాయ్ వేదికగా జరిగిన సూపర్ ఫోర్ లో శ్రీలంక పై సూపర్ ఓవర్ లో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 రన్స్ చేసింది. మరోసారి తన సత్తాను చాటాడు యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ.…
-

ముంచెత్తిన మూసీ నీట మునిగిన ఎంజీబీఎస్
సురక్షితంగా బస్టాండు నుంచి ప్రయాణికుల తరలింపు హైదరాబాద్ : ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి విల విల లాడుతోంది హైదరాబాద్ నగరం. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. కుండ పోత దెబ్బకు మూసీ పొంగి పొర్లుతోంది. నీటి వరద దెబ్బకు మూసారాంబాగ్, ఛాదర్ ఘట్ , రాజేంద్ర నగర్, కీసర, తదితర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రహదారులన్నీ జలమయం అయ్యాయి. కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచి పోయాయి. మరో రెండు రోజుల పాటు భారీగా…
-

తిరుమలలో భక్తుల సౌకర్యాలపై చైర్మన్ ఆరా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు పోటెత్తారు తిరుమల : తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులకు అందుతున్న సౌకర్యాలపై టిటిడి చైర్మెన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అడిగి తెలుసుకున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ముత్యపు పందిరి వాహనంలో భాగంగా ఆలయ నాలుగు మాడ వీధులలో పలు గ్యాలరీలలోని భక్తులతో ఛైర్మెన్ , ఈవో మాట్లాడారు. శ్రీవారి దర్శనం, అన్న ప్రసాదాలు, వసతి, రవాణా, కాలి నడకన…
-

గరుడ వాహన సేవ రోజు ట్రాఫిక్ మళ్లింపు
వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయయుడుతిరుపతి జిల్లా : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా వేలాదిగా వాహనాలు వస్తుండడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. మరో వైపు స్వామి వారి గరుడ వాహన సేవ రోజున భక్తులు లక్షలాదిగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని వెల్లడించారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు. గరుడ వాహన సేవ సందర్భంగా భక్తుల…
-

బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే తాటతీస్తాం
నిప్పులు చెరిగిన జాజుల శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పెంచడం పట్ల స్పందించారు. ఈ మేరకు 42 శాతం పెంంపును అడ్డుకోవాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే తాట తీస్తామని, వారి భరతం పడతామని తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. శనివారం ఆయన అధికారికంగా కీలక ప్రకటన చేశారు. బీసీ రిజర్వేషన్లను కోర్టుల ద్వారా అడ్డుకోవాలని దయచేసి…
-

కనకదుర్గమ్మా కరుణించవమ్మా : అచ్చెన్నాయుడు
అమ్మ వారిని దర్శించుకున్న వ్యవసాయ మంత్రి విజయవాడ : బెజవాడలో ని ఇంద్రకీలాద్రి కొండపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారి దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి వచ్చే అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగుతాయి. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలలలో భాగంగా ఈనెల 29వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దర్శించు కోనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం…
-

పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్ చుక్ అరెస్ట్
లడఖ్ లో పెద్ద ఎత్తున కొనసాగుతున్న ఆందోళన లడఖ్ : గత కొన్నేళ్లుగా తమకు ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నారు లడఖ్ వాసులు. ఇటీవల ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. ఇందుకు కీలకంగా ఉన్నారు పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ . ఆయన పేరుతో ఓ సినిమా కూడా ఉంది. ప్రజలను ప్రేమించే వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఈ సమయంలో లడఖ్ లో ఆయన ఏది చెపితే అది. కానీ ఉన్నట్టుండి ఆందోళనకారులు లా అండ్ ఆర్డర్…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











