Author: VijayaBhaskar
-

కర్ణాటకలో పార్టీ బలోపేతంపై ఫోకస్
నూతన అధ్యక్షుడు హరి ప్రసాద్ కామెంట్స్ బెంగళూరు : ఏఐసీసీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి దాకా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా ఉన్న సీఎంగా కొలువు తీరిన డీకే శివకుమార్ ను పక్కన పెట్టింది. ఆయన స్థానంలో హరి ప్రసాద్ కు బాధ్యతలు అప్పగించింది. ఇది ఆ పార్టలో విస్తృత చర్చకు దారితీసింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన నాయకత్వ మార్పుల నేపథ్యంలో సంస్థాగత , రాజకీయ ప్రయోజనాలను సమతుల్యం చేసే విస్తృత…
-

తమిళనాడు సర్కార్ తో ఎల్ అండ్ టి ఒప్పందం
రూ. 18,600 కోట్ల భారీ పారిశ్రామిక పెట్టుబడి చెన్నై : తమిళనాడులో కొత్తగా కొలువు తీరిన టీవీకే కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులకే భారీ పెట్టుబడిని ఆకర్షించింది సర్కార్. తాజాగా లార్సెన్ టూబ్రో (L,T) సంస్థ, ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సమక్షంలో సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. దీని ద్వారా తమిళనాడు ₹18,600 కోట్ల భారీ పారిశ్రామిక పెట్టుబడి హామీని దక్కించుకుంది. కాంచీపురం, కోయంబత్తూరు, తిరువళ్లూరు జిల్లాల్లో…
-

6న న్యూఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన
ప్రకటించిన సంస్థ ప్రతినిధి సౌరవ్ దాస్ న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ). ఇది ప్రస్తుతం అమెరికా వేదికగా ఆన్ లైన్ వేదికగా ఏర్పాటైంది. మిలియన్ల కొద్దీ జనం దీనిని అనుసరిస్తున్నారు. ఇందుకు సంబంధించి సంస్థ ప్రతినిధిగా ప్రముఖ పరిశోధనాత్మక జర్నలిస్టుగా పేరు పొందిన సౌరవ్ దాస్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగు పెట్టిందన్నారు.ఆన్లైన్లో పరీక్షల వివాదాల చుట్టూ మొదలైన…
-

కూటమి నేతలకు తెలంగాణలో ఏం పని..?
నిప్పులు చెరిగిన శాసన మండలి చైర్మన్ హైదరాబాద్ : ఏపీ కూటమి నేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ , తదితర నేతల తీరుపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఉండాల్సిన కూటమి నేతలకు ఇక్కడ ఏం పని అని నిలదీశారు. హైదరాబాద్ లో కాదు ఉండాల్సింది మీరు వెళ్లాల్సింది, అమరావతి మీ ప్రాంతమని అక్కడే…
-

సైకిల్ యాత్రకు తెలుగుదేశం శ్రీకారం
టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అమరావతి : ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఈనెల 5వ తేదీ శుక్రవారం రోజున ఒక మహోత్తర కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని సమాజానికి చాటి చెప్పేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు ప్రజలందరూ సాధ్యమైనంత వరకు సైకిళ్లను వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర…
-

అరాచక పాలన అంతమైన రోజు ఇది
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతి : ఏపీ రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై నేటికి రెండేళ్లు పూర్తయ్యాయని అన్నారు. ప్రజావ్యతిరేక పాలనకు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన రోజు ఇది అని పేర్కొన్నారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలిచి పోతుందన్నారు. అరాచక, విధ్వంసక పాలనకు ప్రజలు…
-

ఏపీలో సుపరిపాలనకు రెండేళ్లు : జనారర్దన్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అమరావతి : ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమం – అభివృద్ధితో కూడిన సుపరిపాలనకు రెండేళ్లు పూర్తయిందని, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో అన్ని వర్గాల సంక్షేమ, అభివృద్ధే ధ్యేయంగా కూటమి పాలన సాగుతోందని అన్నారు. మంత్రి గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం…
-

చెర్రీ అభిమానులకు పెద్ది పండుగ
అన్నీ తానై వ్యవహరించిన రామ్ చరణ్ హైదరాబాద్ : ఉత్కంఠకు తెర దించుతూ బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన మూవీ పెద్ది ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ తారాగణం, స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంగా దీనిని తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఇక ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు, సంగీతం సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక రామ్ చరణ్ తో పాటు అందాల తారలు జాహ్నవి కపూర్, కమల్ హాసన్ కూతురు కూడా నటించారు. వీరితో పాటు…
-

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చ గొడితే ఎలా..?
నిప్పులు చెరిగిన నారా చంద్రబాబు నాయుడు అమరావతి : తెలంగాణలో పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు సరికాదు. ఇలాంటివి మాట్లాడి లేనిపోని సమస్యలు సృష్టించకూడదు. విభజన జరిగి 12 ఏళ్లు అయ్యింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయాం. తెలంగాణలోని కొందరు నాయకులు ఇప్పుడు మాట్లాడి విద్వేషాలు రెచ్చగొట్టలేరు అని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు. తెలంగాణలోని కొందరు నాయకులు అనవసర అంశాలు మాట్లాడుతున్నారు. నేను తమిళనాడులో ఎన్నికల…
-

కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు
రూ. 10 వేల కోట్ల ఏటీఎఫ్ స్థిరీకరణకు ఓకే న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. విమానయాన రంగానికి సంబంధించి ఏటీఎఫ్ ధర స్థిరీకరణ నిధికి రూ. 10 వేల కోట్లు మంజూరు చేసేందుకు ఓకే చెప్పంది. ఇంధన ధరల హెచ్చుతగ్గులను నియంత్రించడం దీని లక్ష్యం. పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ ATF ధరలు 2.5 రెట్లు పెరిగాయి. ATF ధర లీటరుకు ₹60.5 (మార్చి-26…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











