Author: VijayaBhaskar

  • మెట్రో రైలు ఇక తెలంగాణ ప్ర‌భుత్వ ప‌రం

    మెట్రో రైలు ఇక తెలంగాణ ప్ర‌భుత్వ ప‌రం

    వైదొలిగేందుకు ఒప్పుకున్న ఎల్ అండ్ టి హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని మెట్రో రైలు నిర్వ‌హ‌ణ ఇక నుంచి తెలంగాణ స‌ర్కార్ ప‌రం కానుంది. ఈ మేర‌కు సీఎం ఆధ్వ‌ర్యంలో కీల‌క చ‌ర్చ‌లు జ‌రిగాయి. త‌మ‌కు మెట్రో రైలు నిర్వ‌హ‌ణ భారంగా మారిందంటూ ఎల్ అండ్ టి చేతులెత్తేసింది. ఈ మేర‌కు కేంద్రానికి లేఖ రాసింది. దీంతో సీఎం ప్ర‌భుత్వ ప‌రం చేసుకోవాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు రూ. 13,000 కోట్ల అప్పుతో పాటు రూ. 2000…

    Continue Reading

  • ఐసీసీసీతో అన్ని ఆల‌యాల‌ను అనుసంధానం చేయాలి

    ఐసీసీసీతో అన్ని ఆల‌యాల‌ను అనుసంధానం చేయాలి

    స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు తిరుమ‌ల : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తిరుమ‌ల‌లో గురువారం నూత‌నంగా నిర్మించిన ఏపీసీ 5 భ‌వ‌నాన్ని ప్రారంభించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ కంట్రోల్ సిస్ట‌మ్ ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్బంగా వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది భ‌క్తులు వ‌చ్చినా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. తిరుమ‌ల‌లో గోవింద నామం త‌ప్పా ఇత‌రవేవీ వినిపించ…

    Continue Reading

  • మ‌ద్యం వ్యాపారుల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

    మ‌ద్యం వ్యాపారుల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

    రేప‌టి నుంచి కొత్త దుకాణాల‌కు ద‌ర‌ఖాస్తులు హైద‌రాబాద్ : ఓ వైపు మ‌ద్యం ప్ర‌మాద‌మ‌ని, తాగొద్దంటూ తెగ ప్ర‌చారం చేస్తూ వ‌స్తోంది తెలంగాణ స‌ర్కార్. కానీ మ‌రో వైపు మ‌ద్యం అమ్ముకునేందుకు బార్లా తెరిచింది. తాజాగా మ‌ద్యం వ్యాపారుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. కొత్త మ‌ద్యం దుకాణాలు కావాల‌ని అనుకునే వారికి సంతోషం క‌లిగించేలా నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ మేర‌కు అధికారికంగా విడుద‌ల చేసింది. ఈ విష‌యాన్ని స‌ద‌రు ప్ర‌భుత్వ‌మే వెల్ల‌డించ‌డం విశేషం. కొత్త‌గా మ‌ద్యం…

    Continue Reading

  • వైకుంఠ నాథుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప క‌టాక్షం

    వైకుంఠ నాథుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప క‌టాక్షం

    పెద్ద‌శేష వాహనంపై పరమపద వైకుంఠనాథుడు తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు ఏడుతలల స్వర్ణ శేష వాహనంపై( పెద్ద శేషవాహనం) పరమపద వైకుంఠనాధుడు అలంకారంలో తిరుమాడ వీధులలో భక్తులను కటాక్షించారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామి వారిని సేవిస్తూ పాన్పుగా దాస్య భక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన…

    Continue Reading

  • శ్రీవారిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి

    శ్రీవారిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి

    ఘ‌న స్వాగ‌తం ప‌లికిన సీఎం చంద్ర‌బాబు తిరుమ‌ల : ఇటీవ‌లే భారత దేశానికి నూత‌న ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి. రాధాకృష్ణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకోగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు ఘ‌న‌ స్వాగతం పలికారు. అనంతరం ఆలయానికి వెళ్లి ధ్వజ స్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఉప…

    Continue Reading

  • శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణాల‌కు విరాళాలు ఇవ్వాలి

    శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణాల‌కు విరాళాలు ఇవ్వాలి

    పిలుపునిచ్చిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు తిరుమ‌ల : ప్ర‌పంచ వ్యాప్తంగా శ్రీ‌వారి ఆల‌యాల‌ను నిర్మించాల‌న్న‌ది త‌మ సంక‌ల్ప‌మ‌ని, ఇందుకు అనుగుణంగా భ‌క్తులు, దాత‌లు విరివిగా విరాళాలు ఇవ్వాల‌ని పిలుపునిచ్చారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. శ్రీ‌వారి సాల‌కట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ఉప రాష్ట్ర‌ప‌తి రాధాకృష్ణ‌న్ తో క‌లిసి స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. అంత‌కు ముందు కుటుంబ స‌మేతంగా స్వామి వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు సీఎం. శ్రీవారిని…

    Continue Reading

  • విశ్వ బ్రాహ్మ‌ణుల‌ను ఆదుకోవాలి : పీవీఎన్ మాధ‌వ్

    విశ్వ బ్రాహ్మ‌ణుల‌ను ఆదుకోవాలి : పీవీఎన్ మాధ‌వ్

    ఏపీ స‌ర్కార్ కు విన్న‌వించిన ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు అమరావ‌తి : ఆరుగాలం శ్ర‌మించే విశ్వ బ్రాహ్మ‌ణుల‌ను ఆదుకోవాల‌ని కోరారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్. వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. ఏపీ సర్కార్ దృష్టికి తీసుకు వెళ్లారు.రాష్ట్ర రాజ‌ధానిలో విశ్వ క‌ర్మ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని కోరారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ నిర్మించే వాణిజ్య సముదాయాల్లో కార్పెంటర్స్, స్వర్ణ కారుల కోసం ప్రత్యేక షాపింగ్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయాలని కోరారు. వృద్ధాప్య పెన్షన్లు 50…

    Continue Reading

  • రొమ్ము క్యాన్స‌ర్ పై మ‌హిళ‌ల్లో చైత‌న్యం

    రొమ్ము క్యాన్స‌ర్ పై మ‌హిళ‌ల్లో చైత‌న్యం

    సుధారెడ్డి ఫౌండేష‌న్ చైర్మ‌న్ సుధా రెడ్డి హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా మ‌హిళ‌లు రొమ్ము క్యాన్స‌ర్ తో బాధ ప‌డుతున్నార‌ని, వారిలో మాన‌సికంగా, శారీర‌కంగా మ‌నోబ‌లాన్ని పెంచేందుకు తాము కృషి చేస్తున్నామ‌ని చెప్పారు సుధా ఫౌండేష‌న్ చైర్మ‌న్ సుధా రెడ్డి. ఆమె మీడియాతో మాట్లాడారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన కేవలం ఒక కారణం కాద‌ని, ఇది ప్రతి స్త్రీకి మనం రుణపడి ఉన్న బాధ్యత అని పేర్కొన్నారు. సుధా రెడ్డి ఫౌండేషన్ , పింక్ పవర్ రన్…

    Continue Reading

  • 28న హైద‌రాబాద్ లో పింక్ ప‌వ‌ర్ ర‌న్

    28న హైద‌రాబాద్ లో పింక్ ప‌వ‌ర్ ర‌న్

    ప్ర‌క‌టించిన సుధా రెడ్డి ఫౌండేష‌న్ చైర్మ‌న్ హైద‌రాబాద్ : సుధా రెడ్డి ఫౌండేష‌న్, ఎంఈఐఎల్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఈనెల 28న హైద‌రాబాద్ లో పింక్ ప‌వ‌ర్ ర‌న్ నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌ధానంగా బ్రెస్ట్ క్యాన్స‌ర్ ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించేందుకు దీనిని చేప‌డుతూ వ‌స్తున్నారు గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా. నెక్లెస్ రోడ్‌లో వేలాది మందితో కలిసి, హైదరాబాద్ హృదయాన్ని గులాబీ సముద్రంగా మారుస్తారు. ఇది సంఘీభావం, బలం, ఆశను సూచిస్తుంది. పింక్ పవర్ రన్ కేవలం మారథాన్ కాదు. ఇది…

    Continue Reading

  • చెల‌రేగిన భార‌త్ త‌ల‌వంచిన బంగ్లాదేశ్

    చెల‌రేగిన భార‌త్ త‌ల‌వంచిన బంగ్లాదేశ్

    దంచి కొట్టిన అభిషేక్ శ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా దుబాయ్ : దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క‌ప్ 2025లో దుమ్ము రేపింది భార‌త జ‌ట్టు. మ‌రోసారి స‌త్తా చాటింది. సూప‌ర్ 4లో భాగంగా దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలోజ‌రిగిన కీల‌క మ్యాచ్ లో బంగ్లాదేశ్ కు చుక్క‌లు చూపించింది. 41 ప‌రుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ముందు 169 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. ఎప్ప‌టిలాగే చుక్క‌లు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports