Author: VijayaBhaskar
-

రాష్ట్ర విభజన వల్ల ఏపీకి తీరని నష్టం
మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తిరుపతి : కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఏపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరచేతిలో ప్రజలకు స్వర్గం చూపిస్తున్నారని ఆచరణలో అదంతా అబద్దమన్నారు. బుధవారం చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల ఎంతో నష్టం జరిగిందన్నారు. దీనిని పూడ్చేందుకు ఎవరూ ప్రయత్నం చేయక పోవడం దారుణమన్నారు. ప్రధానంగా రాష్ట్ర విభజన తర్వాత…
-

ఏటా ఉచిత డీఎస్సీ కోచింగ్ : ఎస్. సవిత
త్వరలో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు అమరావతి : జనాభా దామాషా పద్ధతి ప్రకారం వెనుకబడిన తరగతులకు స్వయం ఉపాధి యూనిట్లు కేటాయించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఇటీవల జరిగిన బీసీ మంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని, ఇదే విషయం సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. ఏటా డీఎస్సీ నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. డీఎస్సీకి సిద్ధమయ్యే బీసీ అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ అందజేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ప్రణాళికులు సైతం…
-

పేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం : సీఎం
వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం తగదని ఆగ్రహం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ సాక్షిగా వైసీపీని ఏకి పారేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందజేస్తామన్నారు. విభజన జరిగాక ఏపీకి తమ హయాంలో 1,819 మెడికల్ సీట్లను తెచ్చామన్నారు. 2014-19 మధ్య కాలంలో 1,212 సీట్లు వస్తే, 2024-25లో మరో 607 సీట్లు తీసుకొచ్చామని పేర్కొన్నారు. గత పాలకులు 2019-2024 మధ్యన కేవలం 452 సీట్లు మాత్రమే తేగలిగారని అన్నారు.…
-

తాల్ హెల్త్ ఫెస్ట్ కోసం కేటీఆర్ కు ఆహ్వానం
రావాలని కోరిన సీఈవో సాయి గుండవెల్లి హైదరాబాద్ : అమెరికాలో జరిగే ప్రతిష్టాత్మక తాల్ హెల్త్ఫెస్ట్ 2025కు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఆ సంస్థ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆహ్వాన పత్రాన్ని స్వయంగా అందజేశారు సంస్థ సిఇఓ సాయి గుండవెల్లి. ఇదిలా ఉండగా వాస్తవానికి ఈనెల 24న బుధవారం న్యూయార్క్ వేదికగా జరిగే గ్రీన్ ఫీల్డ్ అవార్డు అందుకోవాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల హాజరు కాలేక…
-

అవార్డు అందుకోలేక పోతున్నా కేటీఆర్ ఆవేదన
ముందస్తు ముఖ్యమైన కార్యక్రమాలు ఉండడంతో హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ అమెరికాలో జరిగే అవార్డు ప్రదానోత్సవానికి వెళ్లలేక పోతున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ముందస్తు కమిట్మెంట్ల కారణంగా న్యూయార్క్లో జరిగే ప్రతిష్టాత్మక గ్రీన్ లీడర్షిప్ అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కాలేకపోతున్నట్లు స్పష్టం చేసింది. తెలంగాణలో అత్యవసర రాజకీయ కార్యక్రమాలలో ఆయన పాల్గొనాల్సి ఉంది. ఎన్నికల సంబంధిత సన్నాహక సమావేశాల కారణంగా 24న బుధవారం న్యూయార్క్…
-

ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ అలర్ట్
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అమరావతి : ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఉత్తర ఒడిశా వాయువ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం కేంద్రీకృతమై ఉందని, దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 7.6 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఉపరితల ఆవర్తనం నుండి మరొక ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. గురువారం నాటికి తూర్పు మధ్య ఆనుకుని ఉన్న…
-

తక్షణమే రేషన్ డీలర్ల కమిషన్ చెల్లించాలి : హరీశ్ రావుకాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణం హైదరాబాద్ : రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు సంబంధించి చెల్లించాల్సిన కమీషన్ చెల్లించక పోవడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరక్ష్య వైఖరిపై ధ్వజమెత్తారు. మంగళవారం తనను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు రేషన్ డీలర్లు. తమను పట్టించు కోవడం లేదంటూ వాపోయారు. ఈ సందర్బంగా హరీశ్ రావు వారికి భరోసా…
-

సిరిసిల్ల కలెక్టర్ పై చర్యలు తీసుకోండి : హైకోర్టు
సంచలన వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. బాధితుడికి నష్ట పరిహారం చెల్లించే విషయంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల మండిపడింది. ఇదే సమయంలో వివరణ ఇవ్వక పోవడంపై మండిపడింది. విచారణ చేపట్టిన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సిరిసిల్ల కలెక్టర్కు హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేలా వ్యవహరిస్తున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. అంతే కాదు బీఆర్ఎస్…
-

ఆర్డీటీ సంస్థకు అండగా ఉంటాం : లోకేష్
ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేసేందుకు కృషి చేస్తాం అమరావతి : ఆర్డీటీ సంస్థకు సహాయ సహకారాలు అందజేస్తామని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్. మంగళవారం శాసన సభ సమావేశం సందర్బంగా మంత్రి ఎస్ . సవిత ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు తనతో భేటీ అయ్యారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు పరిటాల సునీత, ఎంఎస్ రాజు, పల్లె సింధూర రెడ్డి, అమిలినేని సురేంద్ర బాబు, దగ్గుపాటి ప్రసాద్, బండారు శ్రావణి తనతో భేటీ అయ్యారు. ఆర్డీటీ ఎఫ్ సీఆర్ఏ…
-

సీఆర్పీఎఫ్ కు ఐకామ్ కారకాల్ రైఫిల్స్ సరఫరా
200 CSR-338 రైఫిల్స్ సరఫరా చేయనుంది హైదరాబాద్ : కేంద్ర సాయుధ బలగాల సంస్థ సీఆర్పీఎఫ్ కు హైదరాబాద్ కేంద్రంగా అధునాతన చిన్న ఆయుధాలను తయారు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) గ్రూప్ సంస్థ ఐకామ్ 200 CSR-338 స్నైపర్ రైఫిల్స్ ను సరఫరా చేయనుంది. ఈ ఏడాది చివరినాటికి సరఫరా పూర్తి కానుంది. ఈ మేరకు సి ఆర్ పి ఎఫ్ – ఐకామ్ – కారకాల్ మధ్య ఒప్పందం కుదిరింది.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











