ఏపీని అప్పుల కుప్ప‌గా మార్చిన చంద్ర‌బాబు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మాజీ మంత్రి రోజా అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి. అరాచ‌క పాల‌న సాగిస్తూ ప్ర‌తిప‌క్ష నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని వేధింపుల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని,…

ప్ర‌జ‌ల కంటే ప‌ద‌వులే క‌డియంకు ముఖ్యం

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు హైద‌రాబాద్ : మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు నిప్పులు చెరిగారు .ఆయ‌న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రిపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయ‌న‌కు రాజ‌కీయ విలువలు ఏ మాత్రం…

క‌ష్ట‌ప‌డి చ‌దివితే స‌క్సెస్ సాధ్యం అవుతుంది

స్ప‌ష్టం చేసిన హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అమ‌రావ‌తి : మ‌నిషి జీవితంలో పైకి ఎద‌గాలంటే క‌ష్ట‌ప‌డాల‌ని అన్నారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. స్వ‌చ్చ ఆంధ్ర కార్య‌క్ర‌మంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో మొక్క‌లు…

సంజూ శాంస‌న్ కు ఇదే ఆఖ‌రి ఛాన్స్

ఆడ‌క‌పోతే ఇక ఇంటికే ప‌రిమితం హైద‌రాబాద్ : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్, మాజీ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్ చ‌ర్చ‌నీయాంశంగా మారాడు. ఏరికోరి న్యూజిలాండ్ తో జ‌రుగుతున్న టి20 సీరీస్ కు ఎంపిక చేసింది బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ .…

ఆర్టీఐ క‌మిష‌న‌ర్ల‌కు చంద్ర‌బాబు అభినంద‌న

ప‌ద‌వికి వ‌న్నె తీసుకు రావాల‌ని సూచ‌న అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర స‌మాచార హ‌క్కు క‌మిష‌న‌ర్లు (ఆర్టీఐ) గా కొలువు తీరారు చీఫ్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు, కమిషనర్లు వంటేరు రవిబాబు, గాజుల ఆదెన్న, పీఎస్ నాయుడు, వీఎస్‌కే చక్రవర్తి. బాధ్య‌త‌లు…

యోగి స‌ర్కార్ ను భ‌యపెడుతున్న కుర్రాడు

దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన అశ్వమిత్ గౌతం ఉత్త‌ర ప్ర‌దేశ్ : ఎవ‌రైనా ప‌ద్నాలుగు ఏళ్లు వ‌స్తే ఏం చేస్తారు..? సోష‌ల్ మీడియాలో గ‌డిపేందుకు ఇష్ట ప‌డ‌తారు. సినిమాలు, షికార్లు, ల‌వ్ ఎఫైర్లు, కార్లు, బైక్ ల‌ను ఇష్ట ప‌డ‌తారు. ఆపై…

జిల్లా కోర్టులలో జాబ్స్ కోసం నోటిఫికేష‌న్

రిలీజ్ చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 859 పోస్టుల భర్తీకి టీజీహెచ్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 2026 జనవరి 24వ తేదీ నుంచి…

తిరుమ‌ల ర‌థస‌ప్త‌మి కోసం విస్తృత ఏర్పాట్లు

టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమల : జనవరి 25వ తేదిన తిరుమలలో నిర్వహించబోయే రథ సప్తమి వేడుకలకు భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి స్ప‌ష్టం చేశారు. ఆయన…

ప్ర‌జల తీర్పును గౌర‌వించాలి జ‌గ‌న్ అసెంబ్లీకి రావాలి

తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస రావు మంగ‌ళ‌గిరి : టీడీపీ ఏపీ చీఫ్ ప‌ల్లా శ్రీ‌నివాస రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్ర‌జ‌ల తీర్పును గౌర‌వించాల‌ని, అసెంబ్లీకి జ‌గ‌న్ రావాల‌ని పిలుపునిచ్చారు. ద‌మ్ముంటే ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి శాస‌న…

లోకేశ్ పేరు వింటే జగన్ వణుకు : స‌విత‌

బీసీ సంక్షేమ శాఖ మంత్రి షాకింగ్ కామెంట్స్ విజ‌య‌వాడ : యువ గళం పాదయాత్రతో జగన్ రాక్షస పాలనను అంతమొందించిన ఘనత మంత్రి లోకేష్ దేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కొనియాడారు. ఆయన పేరు వింటేనే జగన్ వెన్నులో…