ప్రజల తీర్పును గౌరవించాలి జగన్ అసెంబ్లీకి రావాలి
తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు మంగళగిరి : టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాస రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజల తీర్పును గౌరవించాలని, అసెంబ్లీకి జగన్ రావాలని పిలుపునిచ్చారు. దమ్ముంటే ప్రజా సమస్యల గురించి శాసన…
లోకేశ్ పేరు వింటే జగన్ వణుకు : సవిత
బీసీ సంక్షేమ శాఖ మంత్రి షాకింగ్ కామెంట్స్ విజయవాడ : యువ గళం పాదయాత్రతో జగన్ రాక్షస పాలనను అంతమొందించిన ఘనత మంత్రి లోకేష్ దేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కొనియాడారు. ఆయన పేరు వింటేనే జగన్ వెన్నులో…
వారెవ్వా వారెవ్వా అంటున్న అఖిల్ , భాగ్యశ్రీ బోర్సే
సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న లెనిన్ మూవీ హైదరాబాద్ : మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన చిత్రం లెనిన్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు చాలా గ్యాప్ తర్వాత ప్రముఖ దిగ్గజ…
పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి
స్పష్టం చేసిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య అమరావతి : కార్పొరేట్ ఆస్పత్రులు పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. చిన్నకాకానిలోని ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రాంగణంలో…
పెట్టుబడులకు గమ్య స్థానం హైదరాబాద్ నగరం
స్పష్టం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.హైటెక్స్లో ACE-TECH హైదరాబాద్ 2026ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం…
ఫోన్ ట్యాపింగ్ కేసు ఉత్త ముచ్చట : కేటీఆర్
తెలంగాణ సర్కార్ పై నిప్పులు చెరిగిన మంత్రి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో కాలయాపన చేయడం తప్పితే రాష్ట్రానికి చేసింది ఏముంది అంటూ ప్రశ్నించారు. ఈ…
బ్లాక్ స్టోన్ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తే సహకరిస్తాం
దావోస్ లో స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ అమరావతి : ప్రపంచ ఆర్థిక సదస్సు -2026 స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ముగిసింది. ఏపీకి చెందిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు ప్రధాన ఆకర్షణగా…
సీఎంకు దమ్ముంటే తన బావమరిదిపై సిట్ వేయాలి
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. ఆయన మీడియాతో మాట్లాడారు. కావాలని సిట్ పేరుతో తమను ఇబ్బందులకు…
శామీర్పేటలో రోడ్డు ఆక్రమణల తొలగింపు
1200 గజాల స్థలాన్ని కాపాడిన హైడ్రా హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కబ్జాదారులు, ఆక్రమణదారులకు ఝలక్ ఇచ్చారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. హైడ్రా ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ప్రజా వాణి నిర్వహిస్తూ వస్తోంది. నగరంలోని బాధితులు పెద్ద ఎత్తున క్యూ…
ఏపీలో రికార్డు స్థాయిలో మిర్చి ఉత్పత్తి
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీలో రికార్డ్ స్థాయిలో మిర్చి ఉత్పత్తి జరిగిందని చెప్పారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఈ సీజన్లో సుమారు 5.39 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధ్యమవుతుందని అంచనా వేశామన్నారు. రైతు సేవా…
















