Author: VijayaBhaskar
-

ఇది ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడి
మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి అమరావతి : వైసీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో వేమూరి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబీఎన్ చానల్ కార్యాలయంపై దాడికి దిగడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్. మంగళవారం ఆయన సామాజిక వేదికగా స్పందించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. పూర్తిగా ప్రజాస్వామ్యంపై , మీడియా స్వేచ్ఛపై జరిగిన ఏకపక్ష దాడిగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను…
-

100 రోజుల ప్రణాళికకు శ్రీకారం : పవన్ కళ్యాణ్
జూలై 14 వరకు కొనసాగుతుందని ప్రకటన అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. నీటి సంరక్షణ అనేది ఇప్పుడు అత్యంత అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘‘100 రోజుల నీటి వినియోగ డ్రైవ్’’ అనే కార్యక్రమాన్ని ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రారంభించిందని చెప్పారు. ఈ కార్యక్రమం వచ్చే జూలై 14వ తేదీ వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో చైతన్యం కలిగించి భూగర్భ…
-

మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అరెస్ట్
పరిగి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత వికారాబాద్ జిల్లా : పరిగి నియోజకవర్గంలో అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో పరిగి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంగళవారం పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటులో భూములు కోల్పోతున్న బాధితులకు అండగా ఉంటామని ప్రకటించింది బీఆర్ఎస్. బాధితులకు భరోసా కల్పించేందుకు…
-

శ్రీశైలంలో ఘనంగా కుంభోత్సవం
అమ్మ వారికి నేత్ర శోభితంగా అలంకారం శ్రీశైలం : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. మంగళవారం మల్లన్న ఆలయంలో శ్రీ భ్రమరాంబా దేవికి కుంభోత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయానికి నిమ్మకాయలతో నేత్ర శోభితంగా అలంకారం చేశారు. తెల్లవారు జామున అమ్మ వారికి ఏకాంతంగా విశేష పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మ వారికి సాత్త్విక బలిగా గుమ్మడి, కొబ్బరికాయలు సమర్పణ, సాయంత్రం స్వామివారికి అన్నాభిషేకం చేసి ఆలయ ద్వారాలు మూసివేశారు. సాయంత్రం ఆలయ…
-

సీఎంతో జేసీ దివాకర్ రెడ్డి కరచాలనం
సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అనంతపురం జిల్లా : అనంతపురం జిల్లాలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. జలహారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన తాడిపత్రి వేదికగా దీనిని ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో పాల్గొన్నారు. అంతకు ముందు ఊహించని విధంగా తన చిరకాల ప్రత్యర్థి, స్నేహితుడైన రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందిన జేసీ దివాకర్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు…
-

దండి మార్చ్ 2.0 సైకిల్ యాత్రకు ఘన స్వాగతం
సమాజానికి స్ఫూర్తిగా నిలవాల్సింది యువతే. తిరుపతి /శ్రీకాళహస్తి : డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నిర్వహిస్తున్న “దండి మార్చ్ 2.0” సైకిల్ యాత్రను తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియం లొ జిల్లా కలెక్టర్ , తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఘనంగా ప్రారంభించారు. తిరుపతి నుండి ప్రారంభమైన ఈ యాత్ర శ్రీకాళహస్తి చేరుకున్న సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పోలీసులు యాత్రికులకు హృదయ పూర్వకంగా స్వాగతం పలికారు. వైబ్రెంట్స్ ఆఫ్ కలాం…
-

మెగా కల్చరల్ ఫెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ
ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న మెగా కలర్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకల పోస్టర్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో యూనివర్శిటీ అధికారులు పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ నెల 8వ తేదీన జరగనున్న ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా…
-

పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆదిలాబాద్ జిల్లా : సీఎం ఎ. రేవంత్ రడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ఆదిలాబాద్ జిల్లాలో. ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే పనులు ఆపే ప్రసక్తి లేదన్నారు సీఎం. పిప్రి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రూ. 200 కోట్లతో బోథ్ నియోజకవర్గం అడేగామాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి, రూ.…
-

బాసర ఆలయంలో సీఎం పూజలు
మనవడికి అక్షర అభ్యాసం నిర్మల్ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా సోమవారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కడికి ప్రతి నిత్యం అక్షర అభ్యాసం చేయించేందుకు తండ్రులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఇదిలా ఉండగా దేవస్థానం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయడానికి ముందు శ్రీ సరస్వతి అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం. అనంతరం ముఖ్యమంత్రి గారికి…
-

కొహెడ ఫ్రూట్ మార్కెట్ భూమిపై కన్నేసిన సీఎం
ఆరోపణలు చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీఎంగా కొలువు తీరాక తను అసలు రూపాన్ని ప్రదర్శిస్తున్నాడని అన్నారు. ప్రజా పాలన పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడని వాపోయారు. రాచరిక పాలన కొనసాగుతోందని, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ దందా కొనసాగుతోందని ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడారు హరీశ్ రావు. హైదరాబాద్ తో పాటు ఇతర ప్రధాన నగరాలలో ప్రభుత్వ…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











