సామాన్య భ‌క్తుల‌కే అత్య‌ధిక ప్రాధాన్య‌త : ఈవో

జ‌న‌వ‌రి 25 న శ్రీ‌వారి ఆల‌యంలో ర‌థ స‌ప్తమి తిరుమ‌ల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. జ‌న‌వ‌రి 25న శ్రీ‌వారి ఆల‌యంలో ర‌థ స‌ప్త‌మి జరుగుతుంద‌ని తెలిపారు. ఈవో మీడియాతో మాట్లాడారు. ఏ ఒక్క…

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు నోటీసులు

ఇప్ప‌టికే మాజీ మంత్రి హ‌రీశ్ రావు విచార‌ణ హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజు రోజుకు కీల‌క మ‌లుపు తిరుగుతోంది. ఈనెల 23న శుక్ర‌వారం త‌మ ఎదుట హాజ‌రు కావాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈమేర‌కు…

సింగ‌రేణి స్కాం కిష‌న్ రెడ్డి మౌనం దేనికోసం ..?

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో బొగ్గు గనుల టెండర్లలో భారీ స్థాయిలో అక్రమాలు బయట…

రాయలసీమ ద్రోహి జగన్ మోహ‌న్ రెడ్డి

నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. స‌విత అమరావ‌తి : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. ఆమె మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి ప్రధాన కారణం జగన్…

ప‌ర్యావ‌ర‌ణ హితంగా చెరువుల పున‌రుద్ద‌ర‌ణ

స్ప‌ష్టం చేసిన హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే న‌గ‌రంలో ప‌లు చెరువుల‌ను పున‌రుద్ద‌ర‌ణ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. పెద్ద ఎత్తున మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించామ‌న్నారు. తాజాగా స‌రూర్ న‌గ‌ర్ చెరువును…

ఖాజాగూడ చెరువు క‌బ్జాల‌పై హైడ్రా దృష్టి

ఫిర్యాదుల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీల‌న‌ హైద‌రాబాద్ : ఖాజాగూడ చెరువు క‌బ్జాల లెక్క‌లు తేల్చే ప‌నిలో హైడ్రా నిమ‌గ్న‌మైంది. ఖాజాగూడ చెరువు తూములు, అలుగులు మూసేయ‌డం.. డైవ‌ర్ట్ చేయ‌డంపై మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల‌తో పాటు.. ప్ర‌జ‌ల నుంచి ప్ర‌జావాణిలో వ‌చ్చిన…

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి

దావోస్ స‌ద‌స్సులో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు దావోస్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గ‌త కొన్ని రోజులుగా దావోస్ లో వివిధ కంపెనీల దిగ్గ‌జాల‌తో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని…

ప్ర‌తిష్టాత్మ‌కంగా టాస్క్, స్కిల్ యూనివర్శిటీ

దావోస్ ఆర్థిక స‌ద‌స్సులో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ (TASK), యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) యువతకు ఉద్యోగాలు వచ్చేలా నైపుణ్యాలు నేర్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించిందని, ఇది చాలా గొప్ప ఆలోచన…

పోల‌వ‌రం ప్రాజెక్టును ప‌రిశీలించిన బృందం

కీల‌క సూచ‌న‌లు చేసిన బృందం స‌భ్యులు అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు పోల‌వ‌రం . ఇప్పటికే నిర్మాణాలు కొన‌సాగుతున్నాయి. సీఎం చంద్ర‌బాబు నాయుడు ఈ ప్రాజెక్టును త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని కంకణం క‌ట్టుకున్నారు. ఆయ‌న 2014లో సీఎంగా…

పెంపుడు కుక్క‌కు తులాభారంపై న‌టి క్ష‌మాప‌ణ

ఇలా చేయ‌డం త‌ప్పేనంటూ మ‌న్నించాల‌ని కోరింది ములుగు జిల్లా : మేడారం జాత‌ర సంద‌ర్బంగా న‌టి టీనా శ్రావ్య వ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న పెంపుడు కుక్క‌ను కూడా ఇక్క‌డికి తీసుకు వ‌చ్చింది. ఏమైందో ఏమో కానీ అంద‌రూ…