Author: VijayaBhaskar
-

సింగరేణిని కాపాడుకునేందుకు ఉద్యమిస్తాం
ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు ఉద్యమిస్తామని హెచ్చరించారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి , హెచ్ఎంఎస్ అధ్యర్యంలో నిర్వహించిన సేవ్ సింగరేణి రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్మికుల నియామకాలపై కాదు మీ అవినీతిపై ఎంక్వైరీ జరిపించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పై కవిత ఫైర్ అయ్యారు.…
-

విద్యుత్ రంగానికి ఏఐ ఒక గేమ్-ఛేంజర్
కీలక వ్యాఖ్యలు చేసిన నవీన్ మిట్టల్ హైదరాబాద్ విద్యుత్ రంగానికి ఏఐ ఒక గేమ్ ఛేంజర్ కాబోతోందని అన్నారు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్. ఉత్తర డిస్కామ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అధ్యక్షతన హనుమకొండలో జరిగిన ఏఐ హ్యాకథాన్పై సమీక్షా సమావేశంలో మిట్టల్ మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విద్యుత్ రంగాన్ని టైప్రైటర్ల నుండి డిజిటల్ సామర్థ్యానికి ఎలా మారుస్తోందో వివరించారు. ఏఐ కొన్ని రోజుల పనిని కేవలం…
-

శ్రీ కోదండ రామాలయంలో విశేష ఉత్సవాలు
ఏప్రిల్ 23న ఆలయంలో పుష్ప యాగం నిర్వహణ తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఈ నెలలో తిరుపతిలోని ప్రసిద్ద ఆలయం శ్రీ కోదండ రామాలయంలో విశేష ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉత్సవాలలో భాగంగా ఏప్రిల్ 11, 18, 25వ తేదీల్లో శనివారాలు కావడంతో ఉదయం 6 గంటలకు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారని పేర్కొంది. ఏప్రిల్ 17వ తేదీ అమావాస్య నాడు ఆలయంలో ఉదయం 8.30 గంటలకు సహస్ర…
-

ఇక అమరావతిని ఎవరూ మార్చలేరు – శ్రీ
జగన్ పై నిప్పులు చెరిగిన బండారు శ్రావణి అనంతపురం జిల్లా : ఎన్ని కుట్రలు చేసినా చివరకు అంతిమంగా ధర్మమే గెలిచిందని అన్నారు సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్దత వచ్చిన సందర్భంగా పార్లమెంటులో సహకరించిన పార్టీలకు, నేతలకు, భారతదేశం, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తు అనంతపురం జిల్లా , శింగనమల నియోజకవర్గ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి దీపాలు…
-

ముగిసిన శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు
అంగరంగ వైభవంగా స్వామి వారి ధ్వజారోహణం ఒంటిమిట్ట / తిరుపతి జిల్లా : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. నిన్న రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం వైభవోపేతంగా నిర్వహించారు. గరుడ పటాన్ని అవతనం చేశారు. బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. విషమృత్యు నాశనం, రాజ్య పదవుల వంటి…
-

కర్ణాటక సంస్కృతి గొప్పది : నారా లోకేష్
కుమార స్వామి కేంద్ర మంత్రిగా ఉండటం భేష్ కర్ణాటక : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా కర్ణాటక లోని సింధనూరు హోసళ్లీ క్యాంప్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయ సైనిక్ స్కూల్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ తో పాటు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డీ కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ…
-

రూ. 250 కోట్లతో నెదర్లాండ్స్ లో శ్రీవారి ఆలయం
కీలక ప్రకటన చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇందులో భాగంగా నెదర్లాండ్స్లో ఆ కిలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతోందని వెల్లడించారు. ఇప్పటికే ఆలయ నిర్మాణం కోసం 33.5…
-

వరద కాలువ సమస్యను పరిష్కరిస్తాం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటన హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరంలోని చెరువులను పూర్తి స్థాయిలో పర్యాటక ప్రాంతాలుగా మారుస్తామని ప్రకటించారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మాధాపూర్ లోని చెరువులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్బంగా పలు సూచనలు చేశారు. సున్నం చెరువు చెంతన ఉన్న బోరబండ బస్తీ, ఎన్ ఆర్ ఆర్ పురం నుంచి…
-

బాసర సరస్వతి ఆలయ అభివృద్దిపై ఫోకస్
ఆదేశించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : పవిత్ర జ్ఞాన సరస్వతి ఆలయ క్షేత్రాన్ని మరింత అందంగా, సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. శనివారం హైదరాబాద్ లో బాసర అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ లో పలు మార్పులు చేర్పులు సూచించారు సీఎం. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా శాస్త్ర…
-

ఎన్జీటీ డిస్పోజల్ చేసింది కానీ డిస్మిస్ చేయలేదు
మూసీ ప్రాజెక్టుపై కేసు కొనసాగుతుందన్న కార్తీక్ రెడ్డి హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కాంగ్రెస్ సర్కార్ తలపెట్టిన మూసీ పునర్ నిర్మాణం పేరుతో చేపట్టిన ప్రాజెక్టుపై తాను నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ లో పిటిషన్ దాఖలు చేశారు. దీని వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ తరుణంలో కేసును విచారించింది ఎన్జీటీ . ఈ సందర్భంగా కీలక సూచనలు చేసింది. అయితే మూసీ ప్రాజెక్టుపై…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











