తెలంగాణ గిరిజన బిడ్డకు అరుదైన గుర్తింపు
టీటీడీ జేఈవోగా నియమించిన ఏపీ సర్కార్ అమరావతి : ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను తెలంగాణలో నియమించారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన గిరిజన బిడ్డకు కీలకమైన పదవిని అప్పగించింది ఆంధ్రప్రదేశ్…
గూగుల్ అపాక్ అధ్యక్షుడు సంజయ్ గుప్తాతో సీఎం భేటీ
సైబర్ సెక్యూరిటీ, పట్టణ కాలుష్యంపై విస్తృత చర్చలు హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో బిజీ బిజీగా గడుపుతోంది. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు 2026లో…
పదవీ విరమణ పొందిన సునీతా విలియమ్స్
ధ్రువీకరించిన నాసా..ఒక మహిళగా రికార్డ్ ఢిల్లీ : ప్రముఖ భారతీయ వ్యోమగామి సునీతా విలియమ్స్ తన విధుల నుంచి పదవీ విరమణ చేశారు. తను గత కొన్నేళ్లుగా విశిష్ట సేవలు అందించారు. అంతే కాదు అరుదైన ఘనతను సాధించారు. ఏకంగా 27…
పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం
స్పష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి దావోస్ : హైదరాబాద్ నగరం పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారనుందని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. దావోస్ నగరంలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.డిసెంబర్ 2025లో భారత్ ఫ్యూచర్…
హనుమకొండ డిప్యూటీ కలెక్టర్ నివాసాలపై దాడులు
అక్రమాస్తుల కేసులో దూకుడు పెంచిన ఏసీబీ వరంగల్ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ దూకుడు పెంచింది. పెద్ద ఎత్తున దాడులను నిర్వహిస్తోంది. మొన్నటికి మొన్న అడిషనల్ కలెక్టర్ పట్టుబడగా ఇవాళ ఏకంగా హనుమకొండ జిల్లాలో డిప్యూటీ…
చెరువుల పరిరక్షణ అందరి బాధ్యత : కమిషనర్
దుర్గం చెరువు దుర్గంధంపై రంగనాథ్ సీరియస్ హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గం చెరువు దుర్గంధంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. ఆయన చెరువును పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయా శాఖల మధ్య…
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి హరీశ్ రావును పిలుస్తాం
స్పష్టం చేసిన నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. ఈ కేసుకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు. ఇందుకు గాను…
సింగరేణి స్కాంను ప్రశ్నించినందుకే వేధింపులు
తెలంగాణ సర్కార్ పై నిప్పులు చెరిగిన కేటీఆర్ హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన సీఎంను, సర్కార్ ను ఏకి పారేశారు. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి వ్యవహారంపై నిలదీసినందుకే హరీష్ రావును టార్గెట్…
ప్రయోజనాలు కల్పించే పండ్ల మొక్కలు పెంచాలి
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీని పర్యావరణ హిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. రైతుల భూముల్లో వారికి దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే పండ్ల…
గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తో బాబు భేటీ
ఏఐ డేటా సెంటర్ కు సంబంధించిన విషయాలపై చర్చ దావోస్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలకంగా మారారు దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో. మంగళవారం దావోస్లో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తో…
















