శ్రీ‌వారి భ‌క్తుల‌కు ఆల‌యాల్లో అన్న‌దానం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుప‌తి : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు టీటీడీ ఆధ్వ‌ర్యంలోని అన్ని ఆల‌యాల‌లో నిరంత‌రం అన్న‌దానం అమ‌లు చేస్తామ‌ని…

డిజిటలైజేషన్ దిశగా టిటిడి విద్యా సంస్థలు

విద్యార్థులకు అదనంగా 1080 మందికి హాస్టల్ సీట్లు తిరుపతి : టీటీడీ విద్యా సంస్థ‌ల‌పై ఫోక‌స్ పెట్టారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. టిటిడి ఎస్వీ విద్యాదానం ట్రస్ట్ పై సమీక్ష నిర్వహించారు. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో…

పెట్టుబ‌డులు వ‌స్తే త‌ట్టుకోలేక పోతున్న జ‌గ‌న్

నిప్పులు చెరిగిన మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్విజ‌య‌న‌గ‌రం జిల్లా : ఏపీ రాష్ట్ర మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు వ‌స్తుంటే మాజీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ట్టుకోలేక పోతున్నాడ‌ని ఆరోపించారు. తమ వైఫల్యాలను…

త్రిషా కృష్ణ‌న్, న‌య‌న‌తార హ‌ల్ చ‌ల్

సోష‌ల్ మీడియాలో హీరోయిన్లు వైర‌ల్ చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ పాపుల‌ర్ హీరోయిన్లుగా గుర్తింపు పొందారు త్రిషా కృష్ణ‌న్, న‌య‌న‌తార‌. ఈ ఇద్ద‌రూ మంచి స్నేహితురాళ్లుగా ఉన్నారు. ఇద్ద‌రూ త‌మ త‌మ సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఇదే…

ఇది క్యాబినెట్ కాదు దండుపాళ్యం ముఠా

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : కాంగ్రెస్ క్యాబినెట్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. అది క్యాబినెట్ కాద‌ని దండు పాళ్యం ముఠా అని అన్నారు. మంత్రుల మ‌ధ్య క‌మీష‌న్ల పంచాయ‌తీ…

హైడ్రా ప్ర‌జావాణికి 43 ఫిర్యాదులు : క‌మిష‌న‌ర్

ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన స్థ‌లాల‌ను ర‌క్షించాలి హైద‌రాబాద్ : హైడ్రా నిర్వ‌హించిన ప్ర‌జావాణికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ప్ర‌భుత్వ స్థ‌లాలు, పార్కులు ఆక్ర‌మ‌ణ‌కు గుర‌వుతున్నాయ‌ని వాటిని క‌బ్జాకోరుల నుంచి ర‌క్షించాల‌ని కమిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కు ఫిర్యాదు చేశారు. ఈమేర‌కు విన‌తి…

వీధి కుక్క‌ల‌ను చంపాల‌ని అనుకోవ‌డం నేరం

భావోద్వేగానికి గురైన న‌టి రేణు దేశాయ్ హైద‌రాబాద్ : న‌టి రేణు దేశాయ్ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. ఆమె వీధి కుక్క‌ల‌కు సంబంధించి సీరియ‌స్ గా స్పందించారు. త‌మ త‌మ ప‌రిస‌రాల్లో వీధి కుక్క‌ల గురించి తెలిస్తే సంబంధిత అధికారుల‌కు స‌మాచారం…

జురిచ్ లో ఏపీ సీఎం చంద్ర‌బాబు బిజీ బిజీ

భార‌త రాయ‌బారి మృదుల్ కుమార్ తో భేటీ జురిచ్ : విదేశీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. స్విట్జర్లాండ్ లోని జురిచ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్‌తో ఉత్పాదక సమావేశం జరిగింది. AP-స్విట్జర్లాండ్ వాణిజ్య…

స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ చెంత‌న సీఎం రేవంత్ రెడ్డి

త‌న జీవితంలో మ‌రిచి పోలేని రోజు అన్న అనుముల‌ ములుగు జిల్లా : ప్ర‌పంచంలోనే అతి పెద్ద మేడారం జాత‌ర‌కు జ‌నం పోటెత్తారు. ఈ సంద‌ర్బంగా సోమ‌వారం ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌గా నిలిచారు. మేడారం ఆల‌యంలోని స‌మ్మ‌క్క‌,…

వ‌న‌ దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

మొక్కులు చెల్లించుకున్న రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి వ‌రంగ‌ల్ జిల్లా : ప్ర‌పంచంలోనే అతి పెద్ద జాత‌ర మేడారం జ‌న‌సంద్రంగా మారింది. ల‌క్ష‌లాది మంది భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నారు తండోప తండాలుగా. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సైతం వ‌న…