Author: VijayaBhaskar

  • డంపింగ్ యార్డు ఏర్పాటును వెన‌క్కి తీసుకోవాలి

    డంపింగ్ యార్డు ఏర్పాటును వెన‌క్కి తీసుకోవాలి

    స‌ర్కార్ ను డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క‌రీంన‌గ‌ర్ జిల్లా : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. హుజూరాబాద్ డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా చేప‌ట్టిన‌ ఐక్య నిరసన, దీక్షకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున‌ మద్దతు ల‌భించింది.హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా రాంపూర్, రంగాపూర్, కందుగుల, ధర్మరాజుపల్లి ,జూపాక సిర్సపల్లి,రాజపల్లి గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఈ…

    Continue Reading

  • నాలో ఇంకా ఆడే స‌త్తా ఉంది : ష‌మీ

    నాలో ఇంకా ఆడే స‌త్తా ఉంది : ష‌మీ

    సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ పై ఆగ్ర‌హం కోల్ క‌తా : భార‌త క్రికెట్ కు చెందిన ఆల్ రౌండ‌ర్, స్టార్ పేస‌ర్ మొహ‌హ్మ‌ద్ ష‌మీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను మ‌రోసారి బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ పై న‌ర్మ గ‌ర్భంగా కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. గాయం సాకుతో అజిత్ అగార్కర్ షమీని జట్టు నుండి తొలగించినప్పుడు, ఆయన ఇచ్చిన సమాధానం మీకు గుర్తుందా?. షమీ ఇలా అన్నాడు నేను CT2025, IPL2025,…

    Continue Reading

  • బీఆర్ఎస్ ఆరోప‌ణ‌లు అబ‌ద్దం : కోహినూర్ గ్రూప్

    బీఆర్ఎస్ ఆరోప‌ణ‌లు అబ‌ద్దం : కోహినూర్ గ్రూప్

    నాద‌ర్ గుల్ భూములు ప్ర‌భుత్వానివి కావు హైద‌రాబాద్ : నాద‌ర్ గుల్ భూములు క‌బ్జాకు గురైన‌ట్లు మాజీ మంత్రి హ‌రీశ్ రావు చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించింది కోహినూర్ గ్రూప్. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ భూమి అసలు రాజా శివ్ రాజ్ బహదూర్‌కు చెందిన ప్రైవేట్ ఆస్తి అని పేర్కొంది. ఈ విష‌యాన్ని 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పుతో ఆయన వారసులే హక్కుదారులని ధ్రువీకరించ బడింది. అసలు ఈ భూమిపై వివాదం 2005లో…

    Continue Reading

  • ఏపీకి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చ‌రిక

    ఏపీకి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చ‌రిక

    రానున్న రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు అమ‌రావ‌తి : ఏపీకి రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రానున్న రెండు రోజుల పాటు వ‌ర్షాలు కురుస్తాయ‌ని అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు, ఎల్లుండి మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు, మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండలు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు . దక్షిణ…

    Continue Reading

  • మ‌హేష్ బాబుతో పర్స‌న‌ల్ క‌నెక్ష‌న్ ఎక్కువ‌

    మ‌హేష్ బాబుతో పర్స‌న‌ల్ క‌నెక్ష‌న్ ఎక్కువ‌

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన న‌టుడు అడ‌వి శేష్ హైద‌రాబాద్ : న‌టుడు అడ‌వి శేష్ న‌టించిన డెకాయిట్ పై అంచ‌నాలు పెరిగాయి. ఇందుకు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఏంట్రా చిరంజీవిలా, మహేష్ బాబులా ఫీల్ అవుతున్నావ్ అని బయట అంటుంటారు కదా అన్న ప్రశ్నకు అడవి శేష్ చాలాతెలివిగా సమాధానం ఇచ్చారు. అగ్ర హీరోలను స్ఫూర్తిగా తీసుకోవడం, వారిలా ఉండాలని అనుకోవడంలో తప్పులేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రిన్స్ మ‌హేష్ బాబు అంటే నాకు ఇష్టం. త‌న‌తో…

    Continue Reading

  • సింగరేణిని కాపాడుకునేందుకు ఉద్యమిస్తాం

    సింగరేణిని కాపాడుకునేందుకు ఉద్యమిస్తాం

    ప్ర‌క‌టించిన మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత హైద‌రాబాద్ : సింగ‌రేణి సంస్థ‌ను కాపాడుకునేందుకు ఉద్య‌మిస్తామ‌ని హెచ్చ‌రించారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి , హెచ్ఎంఎస్ అధ్యర్యంలో నిర్వహించిన సేవ్ సింగరేణి రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్ర‌సంగించారు. కార్మికుల నియామకాలపై కాదు మీ అవినీతిపై ఎంక్వైరీ జరిపించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పై కవిత ఫైర్ అయ్యారు.…

    Continue Reading

  • విద్యుత్ రంగానికి ఏఐ ఒక గేమ్-ఛేంజర్

    విద్యుత్ రంగానికి ఏఐ ఒక గేమ్-ఛేంజర్

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన న‌వీన్ మిట్ట‌ల్ హైద‌రాబాద్ విద్యుత్ రంగానికి ఏఐ ఒక గేమ్ ఛేంజ‌ర్ కాబోతోంద‌ని అన్నారు ఇంధ‌న శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్ట‌ల్. ఉత్తర డిస్కామ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అధ్యక్షతన హనుమకొండలో జరిగిన ఏఐ హ్యాకథాన్‌పై సమీక్షా సమావేశంలో మిట్టల్ మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విద్యుత్ రంగాన్ని టైప్‌రైటర్ల నుండి డిజిటల్ సామర్థ్యానికి ఎలా మారుస్తోందో వివరించారు. ఏఐ కొన్ని రోజుల పనిని కేవలం…

    Continue Reading

  • శ్రీ కోదండ రామాలయంలో విశేష ఉత్సవాలు

    శ్రీ కోదండ రామాలయంలో విశేష ఉత్సవాలు

    ఏప్రిల్ 23న ఆల‌యంలో పుష్ప యాగం నిర్వ‌హ‌ణ తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నెల‌లో తిరుప‌తిలోని ప్రసిద్ద ఆల‌యం శ్రీ కోదండ రామాలయంలో విశేష ఉత్సవాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ఉత్స‌వాలలో భాగంగా ఏప్రిల్ 11, 18, 25వ తేదీల్లో శనివారాలు కావడంతో ఉదయం 6 గంటలకు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తార‌ని పేర్కొంది. ఏప్రిల్ 17వ తేదీ అమావాస్య నాడు ఆలయంలో ఉదయం 8.30 గంటలకు సహస్ర…

    Continue Reading

  • ఇక అమ‌రావ‌తిని ఎవ‌రూ మార్చ‌లేరు – శ్రీ‌

    ఇక అమ‌రావ‌తిని ఎవ‌రూ మార్చ‌లేరు – శ్రీ‌

    జ‌గ‌న్ పై నిప్పులు చెరిగిన బండారు శ్రావ‌ణి అనంత‌పురం జిల్లా : ఎన్ని కుట్ర‌లు చేసినా చివ‌ర‌కు అంతిమంగా ధ‌ర్మ‌మే గెలిచింద‌ని అన్నారు సింగ‌న‌మ‌ల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్దత వచ్చిన సందర్భంగా పార్లమెంటులో సహకరించిన పార్టీలకు, నేతలకు, భారతదేశం, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తు అనంతపురం జిల్లా , శింగనమల నియోజకవర్గ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి దీపాలు…

    Continue Reading

  • ముగిసిన శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు

    ముగిసిన శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు

    అంగ‌రంగ వైభ‌వంగా స్వామి వారి ధ్వ‌జారోహ‌ణం ఒంటిమిట్ట / తిరుప‌తి జిల్లా : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌రిగాయి. నిన్న‌ రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం వైభ‌వోపేతంగా నిర్వహించారు. గరుడ పటాన్ని అవతనం చేశారు. బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. విషమృత్యు నాశనం, రాజ్య పదవుల వంటి…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports